శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి కటాక్షం కలగాలంటే..?
శనివారం రోజున శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనది. ఈ రోజున పూజ చేసేవారు, ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలను పాటించడం ద్వారా రెట్టింపు ఫలితాలను పొందవచ్చని, స్వామి ఆశీస్సులు కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయని శాస్త్రం చెబుతోంది. కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందడానికి ఆచరించాల్సిన పద్ధతులు, పాటించకూడని నియమాలు ఈ వ్యాసంలో వివరించబడ్డాయి. పూజా విధానం: శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, దేవుడి గదిని శుభ్రపరిచి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరించాలి. పూజకు సిద్ధమయ్యేటప్పుడు…
