తాజావార్తలు
మూగజీవిపై ఇంత ప్రేమా? మనుషుల లాగే కొండేంగకు అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?

మూగజీవిపై ఇంత ప్రేమా? మనుషుల లాగే కొండేంగకు అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?

కొండేంగ.. ఆ ఊరిలో అది కేవలం ఒక మూగజీవి కాదు.. అందరితో కలిసిపోయిన ఒక కుటుంబ సభ్యుడు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా.. గ్రామస్తులు పెట్టిన ఆహారాన్ని తింటూ అందరితో సన్నిహితంగా మెలిగింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలుకోల్పోయింది. దీంతో ఆ గ్రామస్తులు అందరు కన్నీరుమున్నీరయ్యారు. తమ ఇంట్లో మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు చేస్తారో..అలాగే ఆ కొండేంగకు ఘనంగా అంత్య క్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…..

Read More
ఐటీ, ఏఐ రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్.. ‘నమో’ దేశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు!

ఐటీ, ఏఐ రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్.. ‘నమో’ దేశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు!

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF 2026) ప్లీనరీ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సదస్సులో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసంగించిన ఆయన, గ్లోబల్ ఐటీ (IT) పరిశ్రమలో భారతదేశాన్ని ఒక అత్యంత కీలక భాగస్వామిగా, అగ్రగామిగా కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని పుతిన్ పేర్కొన్నారు. గ్లోబల్ డెవలప్‌మెంట్ యొక్క మూల నమూనానే మారుతోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో…

Read More
తలపై బాది, మణికట్టు కోసి బీభత్సం! క్లూస్ వదలకుండా ప్లాన్డ్ మర్డర్! ఇంతకీ ఎవరి పని?

తలపై బాది, మణికట్టు కోసి బీభత్సం! క్లూస్ వదలకుండా ప్లాన్డ్ మర్డర్! ఇంతకీ ఎవరి పని?

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేబోస్మితా పాల్ హత్య కలకలం రేపుతోంది. మృతురాలి తలపై బరువైన వస్తువుతో దాడి చేసిన ఆనవాళ్లతో పాటు చేతి మణికట్టు కూడా కోసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. శివాజీ కాలేజీ ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దేబోస్మితా పాల్ హత్య ప్రస్తుతం వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వసుంధర ఎన్‌క్లేవ్‌లోని సత్యమ్ అపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ మృతదేహం లభ్యమైంది….

Read More
ATM Services: దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు.. ఇకపై కనిపించవా..? రీజన్ ఏంటంటే..?

ATM Services: దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు.. ఇకపై కనిపించవా..? రీజన్ ఏంటంటే..?

యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏటీఎంలను వినియోగిస్తున్నారు. డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకుంటున్నారు. క్యాష్ అవసరమైనప్పుడు వెంటనే దగ్గల్లోని ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడం జరుగుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నా.. ఏటీఎం లావాదేవీలు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏటీఎంల విషయంపై షాకింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుంది. ఆపరేటర్లు ఏటీఎంలో నగదు నింపడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నగదు అందుబాటులో…

Read More
TG EAPCET Counselling 2026: ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు మీనమేషాలు.. ఇంకా కొలిక్కిరాని పేచీ! తప్పని ఎదురుచూపులు

TG EAPCET Counselling 2026: ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు మీనమేషాలు.. ఇంకా కొలిక్కిరాని పేచీ! తప్పని ఎదురుచూపులు

హైదరాబాద్‌, జూన్‌ 5: యేటా ముందుగా ఈఏపీసెట్‌ ఫలితాలు ఇస్తున్నారేగానీ.. కౌన్సెలింగ్‌ మాత్రం వెంటనే జరపడంలేదు. గత ఏడాది కౌన్సెలింగ్‌ జాప్యానికి ప్రధాన కారణం గతేడాది కొత్త ఫీజుల యవ్వారం ఇంకా తేలకపోవడమే. అయితే ఈసారి మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుపై హైకోర్టులో కేసు నడవడం జాప్యానికి కారణమైంది. మరోవైపు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌పై ప్రభుత్వంతో చర్చించి వారంరోజుల్లో విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి గతంలో తెలిపారు. ఇప్పటికి రెండు వారాలు దాటినా…

Read More
డీకే శివకుమార్ అండ ఉన్నా దక్కని సీటు.. షర్మిల రాజ్యసభ ఆశలపై నీళ్లు చల్లిన కర్ణాటక కాంగ్రెస్!

డీకే శివకుమార్ అండ ఉన్నా దక్కని సీటు.. షర్మిల రాజ్యసభ ఆశలపై నీళ్లు చల్లిన కర్ణాటక కాంగ్రెస్!

‘నా సంగతేంటి.. నాకు ఇచ్చిన హామీ గుర్తుంది కదా.. నాకు రాజ్యసభ ఇవ్వాలి’ ఇది వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అధిష్టానానికి గుర్తు చేసిన మాటలు. కానీ ఇప్పుడు సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని అవుతాయా ఏంటి..! ఇది ఇప్పుడు షర్మిల పరిస్థితి. రాజ్యసభ విషయంలో వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం మొండి చేయు చూపింది. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం సందర్భంగా తనకు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ ఢిల్లీ వెళ్లి…

Read More
Monsoon Alert: వర్షాకాలంలో మీ ఇంట్లో ఈ ఒక్క తప్పు జరుగుతోందా?.. అయితే రాత్రికి రాత్రే ఇల్లు బూడిదవడం ఖాయం..

Monsoon Alert: వర్షాకాలంలో మీ ఇంట్లో ఈ ఒక్క తప్పు జరుగుతోందా?.. అయితే రాత్రికి రాత్రే ఇల్లు బూడిదవడం ఖాయం..

చిన్న నిర్లక్ష్యం వల్ల కూడా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడమే కాకుండా.. ప్రాణాంతకమైన కరెంట్ షాక్‌లు తగిలే ప్రమాదం ఉంది. మరి వర్షాకాలంలో మీ ఇంటిని, మీ కుటుంబాన్ని విద్యుత్ ప్రమాదాల నుండి ఎలా కాపాడుకోవాలో.. తీసుకోవాల్సిన పక్కా జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. ఇంటి ఎర్తింగ్‌ను ఖచ్చితంగా తనిఖీ చేయండి మీ ఇంటి సురక్షిత విద్యుత్ వ్యవస్థకు ఎర్తింగ్ అనేది గుండెకాయ లాంటిది. వర్షాకాలం ప్రారంభంలోనే…

Read More
మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..

మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..

మామిడికాయ పచ్చడిలో ఉప్పును ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. ఉప్పు ఆహారంలో ఉన్న తేమను బయటకు లాగి బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆవ నూనె లేదా నువ్వుల నూనె పచ్చడికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. నూనె పచ్చడిపై ఒక పొరగా ఏర్పడి గాలి, తేమ లోపలికి చేరకుండా చేస్తుంది. దీంతో పచ్చడి త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఆవాల పొడి, మెంతుల పొడి, కారం వంటి…

Read More
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కడుపులో నరకమే..

అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కడుపులో నరకమే..

ఊరగాయలు అసలు వద్దు: నేరేడు పండ్లు తిన్న వెంటనే లేదా వాటితో పాటు ఊరగాయలను అస్సలు ముట్టకూడదు. ఎందుకంటే ఊరగాయలు, నేరేడు పండ్లు రెండూ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ రెండింటికీ మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి. పసుపుతో ప్రమాదం: పసుపు ఆరోగ్యానికి…

Read More
పెట్రోల్ ఖర్చులకు చెక్.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి..

పెట్రోల్ ఖర్చులకు చెక్.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి..

భారతీయ రోడ్లపై అత్యంత ఆదరణ పొందిన ఫ్యామిలీ కార్ వ్యాగన్ ఆర్ సరికొత్త అవతారంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్డ్ వెహికల్‌గా మారుతి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పర్యావరణ అనుకూల ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మారుతి సుజుకి ఈ మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఈ భారీ లాంచింగ్ వార్తతో దేశీయ స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా షేర్లు…

Read More