తాజావార్తలు
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..! తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..! తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..

బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDలు) వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతున్నప్పుడు, పెట్టుబడిదారులు ఆందోళన చెందడం సహజం. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని, వారి డిపాజిట్లపై నమ్మకమైన రాబడిని కోరుకునే వారికి. పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 6, 7 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుండగా, పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలు 7 శాతం నుండి 8.20 శాతం వరకు సురక్షితమైన రాబడిని అందిస్తున్నాయి.

Read More
Raisins Benefits: కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎండు ద్రాక్ష తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

Raisins Benefits: కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎండు ద్రాక్ష తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

ఎండుద్రాక్ష అనేది ఒక చిన్న ఎండిన పండు. ఆయుర్వేదంలో వీటిని డ్రైఫ్రూట్గా మాత్రమే కాకుండా, ఔషధంగా కూడా పరిగణిస్తారు. ఎండుద్రాక్షలు శరీరాన్ని పోషించడమే కాకుండా అనేక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త లోపాన్ని పూరించడంలో సహాయపడుతుంది. ఈ ఎండిన పండు ఎముకలను బలపరుస్తుంది. జలుబు, దగ్గు నుండి రక్షిస్తుంది. ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టడం లేదా పాలలో…

Read More
Indian Railways: కేవలం రూ.100కే రైల్వే స్టేషన్లలో రూమ్.. ఆన్‌లైన్‌లో సులువుగా ఇలా బుక్ చేస్కోండి.. చాలామందికి ఈ విషయం తెలియదు..

Indian Railways: కేవలం రూ.100కే రైల్వే స్టేషన్లలో రూమ్.. ఆన్‌లైన్‌లో సులువుగా ఇలా బుక్ చేస్కోండి.. చాలామందికి ఈ విషయం తెలియదు..

రైలు ప్రయాణాలు చేసేటప్పుడు చాలామందికి రూమ్ అవసరమవుతుంది. ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు స్టేషన్‌లో రెస్ట్ తీసుకునేందుకు రూమ్ కోసం వెతుకుతూ ఉంటారు. బయట హోటల్స్‌లో రూమ్ తీసుకోవాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఏసీ రూమ్, మంచి లగ్జరీ రూమ్ కావాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ రైలు ప్రమాణం చేసే సమయంలో స్టేషన్‌లో విశ్రాంతి తీసుకోవాలంటే కేవలం రూ.100కే లగ్జరీ సౌకర్యాలతో…

Read More
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకవర్త్‌ లూయిస్ ప్రకారం 18 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అటు భారత్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆటను 49 ఓవర్లకు కుదించారు. దీంతో టీమ్ ఇండియా 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ లక్ష్యఛేదనకు దిగిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గిన తర్వాత ఆట తిరిగి మొదలుకాగా…

Read More
Artificial Flowers: ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

Artificial Flowers: ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అలంకరించుకోవడం ఆనందిస్తారు. ఇల్లు శుభ్రంగా, చక్కగా అలంకరించబడినప్పుడు, మనస్సు సంతోషంగా ఉంటుంది. లోపల సానుకూల శక్తి ప్రబలంగా ఉంటుందని చెబుతారు. ఇది ఇంటిని చూసేందుకు అందంగా మార్చడమే కాకుండా, మానసికంగా వ్యక్తిపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంటి అలంకరణ కోసం పువ్వులు, వివిధ మొక్కలు సాధారణంగా ఉపయోగించే వస్తువులలో ఒకటి. ఈ మొక్కలు సువాసనను వెదజల్లుతాయి. ఇంటికి చాలా అందంగా ఉంటాయి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది నిజమైన…

Read More
వేరే బ్యాంక్‌ ATM నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తే..? రూల్స్‌ మార్చిన SBI..!

వేరే బ్యాంక్‌ ATM నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తే..? రూల్స్‌ మార్చిన SBI..!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ లావాదేవీ నియమాలలో గణనీయమైన మార్పులు చేసింది. మొదట ATM లావాదేవీ ఛార్జీలు పెంచింది, ఇప్పుడు IMPS (తక్షణ డబ్బు బదిలీ) పై కొత్త రుసుములను విధించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇది ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను, ఇతర బ్యాంకుల ATM లను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. SBI కొత్త IMPS ఛార్జీలు ఫిబ్రవరి 15 నుండి అమలులోకి వస్తాయి….

Read More
Srikanth : అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. కానీ చిరంజీవి పిలిచి.. శ్రీకాంత్ కామెంట్స్..

Srikanth : అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. కానీ చిరంజీవి పిలిచి.. శ్రీకాంత్ కామెంట్స్..

నటుడు శ్రీకాంత్ తన సినీ ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవితో తనకు ఉన్న బాండింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిరంజీవిని తొలిసారిగా తన తండ్రి ద్వారా కలిసినప్పుడు, చిరంజీవి తనను ఒక తమ్ముడిలా చూసుకున్నారని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. వారిద్దరి మధ్య రాపో అప్పటినుంచి పెరుగుతూ వచ్చిందని తెలిపారు. శ్రీకాంత్ కెరీర్‌లో ఒకానొక సమయంలో వరుసగా ఏడెనిమిది సినిమాలు ఫ్లాప్‌లు, యావరేజ్‌లు ఎదుర్కొని తీవ్ర నిరాశలోకి వెళ్లారని.. అప్పటివరకు సక్సెస్‌లను…

Read More
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోవద్దు

ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోవద్దు

హిందూ మతంలో వారంలోని ప్రతి రోజును ఏదో ఒక దేవీదేవతలకు అంకితం చేయడం జరిగింది. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. శుభ మాసం జరుగుతోంది. ఈ నెలలో సూర్య ఆరాధన మరింత ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం.. ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. హిందూ గ్రంథాలు.. సూర్య నారాయణుడికి…

Read More
Hyderabad: రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

Hyderabad: రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

సోషల్‌ మీడియా క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని.. ‘లక్కీ డ్రాల’ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా ఆయన స్పందించారు. గతంలో బెట్టింగ్‌ యాప్‌లను ప్రచారం చేసిన కొందరు, ఆ అక్రమ దందాకు అడ్డుకట్ట పడటంతో ఇప్పుడు ‘లక్కీ డ్రాల’…

Read More
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో తెలుసా..?

మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో తెలుసా..?

గత కొన్నేళ్లుగా ఎన్నికలు అనగానే ఫ్రీ బస్ స్కీమ్ ముందు వరుసలో ఉంటుంది. కర్ణాటక మొదలుకొని, తెలంగాణ, ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ అవుతుంది. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలో పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అటు అన్నాడీఎంకే తన దూకుడును పెంచింది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సంచలన…

Read More