తాజావార్తలు
Budget 2026: ఆ పథకానికి ప్రత్యేకంగా రూ.18 వేల కోట్ల కేటాయింపులు..? రానున్న బడ్జెట్‌లోని హైలెట్‌ పాయింట్‌..!

Budget 2026: ఆ పథకానికి ప్రత్యేకంగా రూ.18 వేల కోట్ల కేటాయింపులు..? రానున్న బడ్జెట్‌లోని హైలెట్‌ పాయింట్‌..!

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. ఏ రంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తారు, పన్ను స్లాబులు మారుస్తారా? రక్షణ బడ్జెట్‌ ఎంత? రైల్వే బడ్జెట్‌ ఎంత ఉండొచ్చు.. ఇలా పలు రకాల ఊహగానాలు బడ్జెట్‌ ప్రకటనకు ముందు సర్వసాధారణం. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. బడ్జెట్‌ కంటే ముందు ఆర్థిక నిపుణులు పలు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే Revamped Distribution…

Read More
Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామ వాంఛతో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోరుమామిళ్ల మండలంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్కూల్‌లో జరిగిన ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆ చిన్నారి, ఇంటికి వెళ్లిన తర్వాత బోరున ఏడుస్తూ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్‌కు చేరుకుని…

Read More
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

పోలీసులమంటూ అమాయక ప్రజలను మోసం చేసి బంగారం దోచుకుంటున్న నయా ముఠా పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులే లక్ష్యంగా రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి వరుస దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతోంది. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని నమ్మించి, దొంగల ముప్పు ఉందంటూ బంగారాన్ని తీయించి కాగితంలో పెట్టినట్టు నటించి గులకరాళ్లు ఇచ్చి పరారవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ ముఠా చర్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం రద్దీ…

Read More
Viral News: బ్రతికుండగానే చావు భయం.. దీన్ని జయిస్తే ఇక మీకు తిరుగులేనట్టే.. ఏంటో తెలుసా?

Viral News: బ్రతికుండగానే చావు భయం.. దీన్ని జయిస్తే ఇక మీకు తిరుగులేనట్టే.. ఏంటో తెలుసా?

జపాన్ దేశం ఎప్పుడూ తన వినూత్న ఆలోచనలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా అక్కడ ప్రాచుర్యం పొందుతున్న కాఫిన్ థెరపీ అంటే శవపేటిక చికిత్స ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే శవపేటికను ఉపయోగిస్తారన్నది జగమెరిగిన సత్యం. కానీ జపాన్ ప్రజలు మాత్రం బతికుండగానే ఆ శవపేటికలో పడుకుని, మరణాన్ని అనుభవపూర్వకంగా చూడాలనుకుంటున్నారు. టోక్యోలోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఒక చీకటి గదిలో పువ్వులతో…

Read More
Viral News: బ్రతికుండగానే చావు భయం.. దీన్ని జయిస్తే ఇక మీకు తిరుగులేనట్టే.. ఏంటో తెలుసా?

ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పెరుగుతున్న వేడి దృష్ట్యా, ప్రజలు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎలాంటి రొట్టెలు, ఆహారం తీసుకోవాలో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఏ సీజన్‌లో ఏ రొట్టె తినాలి: సాధారణంగా అందరూ ఏడాది పొడవునా గోధుమ రొట్టెనే తింటారు. కానీ వాతావరణాన్ని బట్టి ధాన్యాలను మార్చడం వల్ల ఆరోగ్యం…

Read More
Rohit Sharma: రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌

Rohit Sharma: రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌

టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం తాజాగా క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలను భారత్‌కు అందించిన కెప్టెన్‌పై వేటు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ స్పందిస్తూ.. రోహిత్ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఇద్దరు కీలక వ్యక్తుల పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ నిర్ణయం…

Read More
RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..

RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకింగ్ రూల్స్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. బ్యాంకింగ్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా అనేక రూల్స్‌లో మార్పులు చేసింది. ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న బ్యాంకింగ్ నిబంధనలు, నియమాలను మార్చుతోంది. అందులో భాగంగా తాజాగా బ్యాంకులకు ఆర్బీఐ కీలక గైడ్ లైన్స్ జారీ చేసింది. అవేంటంటే.. ఇక నుంచి బ్యాంకులు మోసపూరిత బీమా, ఎన్‌పీఎస్, ఇతర ఆర్ధిక ఉత్పత్తులను తప్పుగా అమ్మడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే…

Read More
పిస్తాతో… ఆరోగ్యం మీ గుప్పిట్లో…

పిస్తాతో… ఆరోగ్యం మీ గుప్పిట్లో…

పోషకాల గని: పిస్తాపప్పులో ప్రొటీన్లు, పీచుపదార్థంతోపాటు మోనోఅన్ శాచురేటె డ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కీలకమైన విట మిన్లు, మినరల్స్ వీటికి ‘సూపర్ ఫుడ్’ హోదాను కట్టబెట్టాయి.https://www.youtube.com/shorts/8CFeMi1fOLM గుండెకు రక్షణ కవచం: శరీరంలోని చెడు కొలెస్ట్రా లను తగ్గించి, మంచి కొలె స్ట్రాల్ను పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి వరం: పిస్తాలో ఉండే పీచు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల…

Read More
Viral Video: మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో కోడి గుడ్డు ఆమ్లెట్.. ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral Video: మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో కోడి గుడ్డు ఆమ్లెట్.. ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దేశవ్యాప్తంగా చలి వణికిస్తోంది. చాలా రాష్ట్రాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతంలో మైనస్ ఉష్ణోగ్రతలకు పడిపోతున్నాయి. తీవ్రమైన చలి ప్రజల జీవితాన్ని వణికిస్తోంది. తమ ఇళ్ల నుండి బయటకు రావడం కష్టంగా మారింది. అటువంటి పరిస్థితిలో, ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా పడిపోయే దేశాలలో ప్రజల పరిస్థితిని ఊహించుకోండి. ఆ దేశాలలో కెనడా కూడా ఉంది. తాజాగా కెనడా నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది , దీనిని…

Read More
WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

WPL 2026 MI vs RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే భారీ సంచలనం నమోదైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చింది. ముంబై నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కొత్త ఏడాదిలో ఆర్సీబీ ఘనవిజయంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒకానొక దశలో ముంబై బౌలర్ల ధాటికి…

Read More