Most Expensive Rice: వార్నీ.. కేజీ కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!.. గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ రైస్ ఎందికింత కాస్ట్లీ?
జపాన్లోని ‘తోయో రైస్ కార్పొరేషన్’ ఈ ఖరీదైన బియ్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. 2016లోనే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు పొందింది. కిలో బియ్యం ధర మార్కెట్ను బట్టి రూ. 12,500 నుండి రూ. 15,000 వరకు పలుకుతోంది. కేవలం ధర మాత్రమే కాదు, దీనిని పండించే విధానం, ప్రాసెసింగ్ చేసే పద్ధతి కూడా ఎంతో విలక్షణంగా ఉంటుంది. ఈ ఖరీదైన బియ్యం వెనుక ఉన్న అసలు రహస్యాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఎందుకు ఈ…
