తాజావార్తలు
Most Expensive Rice: వార్నీ.. కేజీ కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!.. గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ రైస్ ఎందికింత కాస్ట్లీ?

Most Expensive Rice: వార్నీ.. కేజీ కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!.. గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ రైస్ ఎందికింత కాస్ట్లీ?

జపాన్‌లోని ‘తోయో రైస్ కార్పొరేషన్’ ఈ ఖరీదైన బియ్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. 2016లోనే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు పొందింది. కిలో బియ్యం ధర మార్కెట్‌ను బట్టి రూ. 12,500 నుండి రూ. 15,000 వరకు పలుకుతోంది. కేవలం ధర మాత్రమే కాదు, దీనిని పండించే విధానం, ప్రాసెసింగ్ చేసే పద్ధతి కూడా ఎంతో విలక్షణంగా ఉంటుంది. ఈ ఖరీదైన బియ్యం వెనుక ఉన్న అసలు రహస్యాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఎందుకు ఈ…

Read More
Video: గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తెలుగబ్బాయ్‌కి క్లాస్ పీకిన గంభీర్.. ఎందుకో తెలుసా?

Video: గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తెలుగబ్బాయ్‌కి క్లాస్ పీకిన గంభీర్.. ఎందుకో తెలుసా?

గౌతమ్ గంభీర్ ఒక యానిమేటెడ్ పాత్ర పోషిస్తాడనే సంగతి తెలిసిందే. తను అనుకున్న ప్రణాళికల ప్రకారం జరగనప్పుడు, భారత ప్రధాన కోచ్ తన భావోద్వేగాలను ప్రదర్శిస్తాడు. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలా సోషల్ మీడియాలో యానిమేటేడ్ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొలంబోలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన హై-ఓల్టేజ్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో గంభీర్ తిలక్ వర్మపై తన సహనాన్ని కోల్పోయాడు. సరిగ్గా ఇలాంటిదే జరిగింది. అభిషేక్ శర్మ పరుగులేమీ చేయకుండానే వికెట్…

Read More
Kithakithalu : కితకితలు సినిమాను రూ.80 లక్షలతో తీస్తే ఎన్ని కోట్లు వచ్చాయంటే.. బయటపెట్టిన హీరో నరేష్..

Kithakithalu : కితకితలు సినిమాను రూ.80 లక్షలతో తీస్తే ఎన్ని కోట్లు వచ్చాయంటే.. బయటపెట్టిన హీరో నరేష్..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కితకితలు సినిమాకు సంబంధించిన అనేక తెలియని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమాకు తన తండ్రి, దివంగత దర్శకుడు EVV సత్యనారాయణ చేసిన కృషి, సినిమా విజయం, హీరోయిన్ గీతా సింగ్ పై ఆ మూవీ ప్రభావం, అలాగే సమాజంలో బాడీ షేమింగ్ వంటి అంశాలపై ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కితకితలు సినిమా సబ్జెక్ట్ విన్నప్పుడు, అప్పటికి తను కొన్ని హిట్లతో ఉన్న నేపథ్యంలో, లావుగా ఉండే హీరోయిన్‌ను పెట్టడం…

Read More
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే.. బంగారంతో పాటు భూమి కొనుగోలు చేయడం ఖాయం!

లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే.. బంగారంతో పాటు భూమి కొనుగోలు చేయడం ఖాయం!

ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం, కలయిక వలన అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. అంతే కాకుండా నాలుగు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. దీంతో ఈ వీరు బంగారం కొనుగోలు చేయడమే కాకుండా, భూమి కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. మేష రాశి : మేష రాశి వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. శుభ యోగం కారణంగా ఈ రాశి…

Read More
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే.. బంగారంతో పాటు భూమి కొనుగోలు చేయడం ఖాయం!

14 రోజుల పాటు ఈ తెల్లని విషం తినకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

బ్రెడ్, బిస్కెట్లు, నూడుల్స్, పరోటాలు.. ఇలా మనకు ఇష్టమైన చాలా పదార్థాల్లో మైదా ప్రధాన భాగం. రుచికి బాగున్నా, ఆరోగ్యానికి ఇది ఒక తెల్ల విషం లాంటిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మీరు కేవలం రెండు వారాల పాటు మైదాను పూర్తిగా పక్కన పెడితే మీ శరీరంలో జరిగే శాస్త్రీయ మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మైదాను శుద్ధి చేసే ప్రక్రియలో అందులోని పీచు పదార్థం పూర్తిగా నశిస్తుంది. ఇది పేగులకు జిగురులా అంటుకునే స్వభావం కలిగి…

Read More
Team India : వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులకు కుర్రాళ్లు రెడీ..తిరిగొచ్చిన తెలుగోడు..ఇక దంచికొట్టడమే తరువాయి

Team India : వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులకు కుర్రాళ్లు రెడీ..తిరిగొచ్చిన తెలుగోడు..ఇక దంచికొట్టడమే తరువాయి

Team India : టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా సన్నాహకాల్లో భాగంగా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం బీసీసీఐ సోమవారం (ఫిబ్రవరి 2) ఇండియా-ఎ జట్టును ప్రకటించింది. యువ సంచలనం తిలక్ వర్మ రీ-ఎంట్రీ ఇవ్వడం, ఐపీఎల్ స్పీడ్ స్టార్ మయూంక్ యాదవ్ జట్టులోకి రావడం ఈ స్క్వాడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం…

Read More
Viral Video: ట్రైన్‌ ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకునే ప్రయత్నం.. చివరకు ఏం జరిగిందంటే?

Viral Video: ట్రైన్‌ ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకునే ప్రయత్నం.. చివరకు ఏం జరిగిందంటే?

గోరఖ్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రెండు బోగీల మధ్య కూర్చొని ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఏకంగా కిలో మీటర్ల మేర ఆ ట్రైన్‌లో ఆ బోగీల మధ్య నే పడుకొని ప్రయాణం చేశాడు. తీరా రైల్వే స్టేషనుకు రాగానే కొందరు ప్రయాణికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ట్రైన్‌ను ఆపేశారు. ట్రైన్ ఆగడమే ఆలస్యం ఆ యువకుడు ట్రైన్ పైకి ఎక్కి మరింత హల్చల్ చేశాడు. హై టెన్షన్ వైర్లను పట్టుకునేందుకు…

Read More
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే.. బంగారంతో పాటు భూమి కొనుగోలు చేయడం ఖాయం!

Telangana: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.! ఇది కదా కావాల్సింది.. గ్యాస్ సిలిండర్ ఇస్తే నెలంతా టిఫిన్ ఉచితం

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ హోటల్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. మిగతా రంగాలపై కూడా ఎఫెక్ట్ ఉన్నా.. గ్యాస్ కొరత సామాన్యులను వేధిస్తోంది. హోటల్స్‌పై ఆధారపడి జీవనం సాగించేవారికి గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతూ హోటల్స్ మూసివేసి పరిస్థితి నెలకొంది. నల్ల బజారులో ఒక్కో గ్యాస్ సిలెండర్ ధర రూ. 3 వేలకు చేరిపోవడంతో అంత డబ్బులు పెట్టి కొనలేక అవకాశం ఉన్నోళ్లు కట్టె పొయ్యిలు పెట్టి నెట్టుకొస్తుంటే.. ఆ అవకాశం లేనోళ్లు హోటల్స్…

Read More
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే.. బంగారంతో పాటు భూమి కొనుగోలు చేయడం ఖాయం!

AP HC Recruitment: ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది శుభవార్త. రాష్ట్ర హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ ఖాళీలతోపాటు తదితర పోస్టులను రెగ్యూలర్ ప్రాతిపాదికన భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య:…

Read More
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే.. బంగారంతో పాటు భూమి కొనుగోలు చేయడం ఖాయం!

పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. సాంబార్ వంటకంపై జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే బెంగుళూరు నగరానికి చెందిన 27 ఏళ్ల కావ్య అనే యువతికి రంగస్వామి అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య వంటకాల విషయంలో వాగ్వాధం చెలరేగింది. నివేదికల ప్రకారం.. కావ్య మూడు రోజుల క్రితం…

Read More