తాజావార్తలు
సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం

సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం

అంతరిక్షంలోకే కాదు సముద్రం లోతుల్లోకి వెళుతోంది ఇస్రో. సముద్రయాన్ ప్రాజెక్ట్‌తో సముద్రం లోతుల్లో రహస్యాలను వెలికితీయనుంది. రెండేళ్ల క్రితమే సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో అనౌన్స్ చేసింది. దీని కోసం ప్రత్యేక సబ్ మెరైన్ ను రెడీ చేసింది. సముద్రం లోపల ఖనిజ సంపదను అన్వేషించేందుకు మత్స్య 6000 అనే సబ్ మెర్సిబుల్ ద్వారా చెన్నై తీరంలో ప్రయోగాలు చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2026 లేదా 2027 చివరిలో మానవ సహిత పరిశోధనలు జరపనుంది ఇస్రో….

Read More
Bengal Elections: ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశం

Bengal Elections: ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశం

బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపింల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రిల్ 29న జరిగిన ఎన్నికల సమయంలో తీవ్రమైన అక్రమాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లు ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఫాల్తా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా అసెంబ్లీ…

Read More
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా సినిమాలు..! పద్మశీ అవార్డు కూడా..

ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా సినిమాలు..! పద్మశీ అవార్డు కూడా..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా పేరు తెచ్చుకున్నారు. హీరోగా సినిమాలు చేసిన చాలా మంది ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఎంతో మంది సహాయక పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వారిలో ఈ నటుడు ఒకరు. ఒకప్పుడు మిమిక్రీ కళాకారుడు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉన్న నటుడు ఆయన. మిమిక్రీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 22 ఏళ్లకే హీరోగా మారి సినిమాలు చేశారు. నటుడిగా ఎంతో…

Read More
RCB vs KKR : రఘువంశీ ఊచకోత.. రింకూ సింగ్ పవర్ ప్యాక్డ్ షో.. ఆర్సీబీ టార్గెట్ 193

RCB vs KKR : రఘువంశీ ఊచకోత.. రింకూ సింగ్ పవర్ ప్యాక్డ్ షో.. ఆర్సీబీ టార్గెట్ 193

RCB vs KKR : ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న 57వ ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు చితకొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ (71) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే బెంగళూరు ఇప్పుడు 193 పరుగులు…

Read More
కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తాతారావు తెలి పిన వివరాల మేరకు.. కాకినాడలోని సూర్య నారాయణపురానికి చెందిన పచ్చిగోళ్ల అప్పారావు రెండు నెలల కిందట తూరంగి శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఇతడు ఒడిసా, బిహార్ లోని పాట్నా నుంచి నిషేధిత, అన్ బ్రాండెడ్ కల్తీ సిగరెట్లను కొనుగోలు చేసి, లారీల్లో తూరంగి తీసుకొచ్చి అక్రమంగా నిల్వ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు పాన్‌ షాపులకు బిల్లులు లేకుండా సరఫరా…

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే న్యూస్.. ఈ నెలలో రెండు కొత్త పథకాలు ప్రారంభం.. వారందరికీ లబ్ది

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే న్యూస్.. ఈ నెలలో రెండు కొత్త పథకాలు ప్రారంభం.. వారందరికీ లబ్ది

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. దివ్యాంగులు, వృద్దుల కోసం ప్రణామం అనే పథకం స్టార్ట్ చేయనుండగా.. ఇక చిన్నారుల కోసం బాల భరోసా అనే పథకం మొదలుపెట్టనుంది. జనవరి 12న సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు పథకాలను స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. రాష్ట్రంలోని దివ్యాంగులు, వృద్దులు, పిల్లలందరికీ ప్రయోజనం చేకూర్చే ఈ పథకాల…

Read More
WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

WPL 2026 MI vs RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే భారీ సంచలనం నమోదైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చింది. ముంబై నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కొత్త ఏడాదిలో ఆర్సీబీ ఘనవిజయంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒకానొక దశలో ముంబై బౌలర్ల ధాటికి…

Read More
చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?

చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?

నేటి కాలంలో షుగర్ అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ తప్పనిసరి. ముఖ్యంగా మాంసాహారం తినే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఒక పెద్ద సందేహం ఉంటుంది.. చికెన్ తింటే మంచిదా? లేక మటన్ తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అని. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మటన్ మటన్ అనేది రెడ్ మీట్ కేటగిరీకి చెందుతుంది. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ బి12…

Read More
Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గురువారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తోన్నాయి. అందులో భాగంగా శుక్రవారం కూడా మరోసారి బంగారం, వెండి ధరల్లో పెరుగుదుల నమోదైంది. వరుసగా రెండో రోజు పెరగడం కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది. పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్న క్రమంలో పసిడి ధరలు పెరగడంతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ మొదలయ్యాయి. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో గోల్డ్ రేట్లు…

Read More
Comedian Bhadram: పూరి జగన్నాథ్ నా గురించి ప్రపంచానికి చెప్పారు.. ఆ ఒక్క రాత్రితో నా జీవితమే మారిపోయింది.. కమెడియన్ భద్రం..

Comedian Bhadram: పూరి జగన్నాథ్ నా గురించి ప్రపంచానికి చెప్పారు.. ఆ ఒక్క రాత్రితో నా జీవితమే మారిపోయింది.. కమెడియన్ భద్రం..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ భద్రం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పూరీ జగన్నాథ్ గారితో పనిచేయడం తన జీవితంలో ఒక అదృష్టంగా , వరంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భద్రం తన సినీ ప్రస్థానంలో పూరీ జగన్నాథ్ పాత్ర ఎంత ఉందో వివరిస్తూ, తనను తాను నిరూపించుకోవడానికి పూరీ ఎలా సహాయపడ్డారో చెప్పారు. ఒకసారి భద్రం చేసిన ఒక చిన్న…

Read More