తాజావార్తలు
Lifestyle: మీ ఇంట్లో కాఫీ ఎప్పుడు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్‌

Lifestyle: మీ ఇంట్లో కాఫీ ఎప్పుడు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్‌

Lifestyle: కాఫీ తాగడం అనేది కేవలం అలవాటు కాదు, దాని వాసనతో ప్రారంభమయ్యే విశ్రాంతి అనుభవం అంతా ఇంతా కాదు. కానీ కొన్నిసార్లు ఇంట్లో నిల్వ చేసిన కాఫీ కొన్ని రోజుల్లోనే గట్టిగా మారిపోతుంటుంది. రుచిలేనిదిగా మారుతుంది. దీనికి అతిపెద్ద కారణం సరికాని నిల్వ. ప్యాకెట్ తెరిచిన వెంటనే కాఫీ నేరుగా గాలి, తేమకు గురవుతుంది. ఇది క్రమంగా దాని రుచి, వాసనను నాశనం చేస్తుంది. ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పు కూడా కాఫీ నాణ్యతను ప్రభావితం చేస్తుంది….

Read More
Fatty Liver: గుండె, కిడ్నీలపైనా ఫ్యాటీ లివర్ ప్రభావం.. భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ ముప్పు

Fatty Liver: గుండె, కిడ్నీలపైనా ఫ్యాటీ లివర్ ప్రభావం.. భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ ముప్పు

సరైన సమయంలో గుర్తించకపోతే ఇది లివర్ సిరోసిస్ లేదా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ప్రస్తుతం చాలామంది భారతీయుల్లో ఒక సాధారణ శత్రువు దాగి ఉంటున్నాడు. పైకి ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే కాలేయాన్ని నాశనం చేసే ఆ ‘సైలెంట్ కిల్లర్’ పేరు ఫ్యాటీ లివర్. భారతదేశంలో దాదాపు 39 శాతం మంది పెద్దలు ఈ సమస్యతో సతమతమవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం కాలేయమే కాదు, ఇది మీ గుండె, మెదడు, కిడ్నీలను కూడా దెబ్బతీస్తుంది. ఫ్యాటీ…

Read More
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా..

పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా..

సీఐడీ పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో రూ.60 కోట్ల విలువైన హెరాయిన్‌తో నలుగురు స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. డ్రోన్ ద్వారా భారత్‌లో పడేసిన డ్రగ్స్‌ను తీసుకెళ్లేందుకు వచ్చిన నిందితులను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. డ్రగ్స్, గంజాయి వంటివి అమ్మినా, కొనుగోలు చేసినా, సేవించినా చట్టరీత్యా నేరం. అలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన శిక్షకు అర్హులు. మన దేశంలో ఇప్పటికే డ్రగ్స్ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో చోట జరుగుతూనే…

Read More
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా..

సంజూ శాంసన్‌తో ఆ 4 మాటలు.. తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?

రోహిత్ శర్మ (Rohit Sharma) భారత జట్టులో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టకాలాలను గుర్తుచేసుకుంటూ, అదే పరిస్థితిని ఎదుర్కొన్న సంజూ శాంసన్ (Sanju Samson) కు తాను ఎలా మానసికంగా బలం ఇచ్చానో వివరించాడు. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) సమయంలో సంజూ శాంసన్ ప్రారంభ మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, నమ్మకం కోల్పోకూడదని రోహిత్ చెప్పినట్లు వెల్లడించాడు. కష్టకాలంలో సంజూ శాంసన్‌కు ధైర్యం చెప్పిన…

Read More
Hyderabad: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఆఫీస్‌లోకి వచ్చిన లాయర్‌ను నరికి చంపిన దుండగులు!

Hyderabad: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఆఫీస్‌లోకి వచ్చిన లాయర్‌ను నరికి చంపిన దుండగులు!

పట్టపగలే ఓ లాయర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా వేటకొడవల్లతో దాడి చేసి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌లో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనతంరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగ రిత్యా న్యాయవాధిగా పనిచేస్తున్న ఖదీర్ అనే వ్యక్తి అత్తాపూర్‌లో నివాసం ఉంటూ.. సులేమాన్…

Read More
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా..

IPL 2026: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పెరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య.. ఎన్నంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పెద్ద మార్పు రానుంది. మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఐపీఎల్ 2026 నుంచి బీసీసీఐ అదనంగా 10 మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను పెంచడంపై బీసీసీఐ గతంలో చర్చించింది. దీని ప్రకారం, ఐపీఎల్ 2025, 2026లో 84 మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రణాళికను రూపొందించారు. అలాగే, 2027లో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను 94కి పెంచే ఆలోచన కూడా ఉంది. కానీ, ఈ ప్రణాళిక IPL 2025 లో అమలు కాలేదు. దీనికి…

Read More
Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఈ ఈ మూవీతో ఆమె పేరు మారుమోగింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో వ్యభిచార కేసులో ఇరుక్కోవడంతో శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ఆగిపోయింది. కొన్నాళ్లకు ఆ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది….

Read More
Dhurandhar OTT: ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’! 1200 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Dhurandhar OTT: ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’! 1200 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన స్పై ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు…

Read More
మార్కెట్ ధర కంటే తక్కువే.. శ్రీవారి గోల్డ్, సిల్వర్ డాలర్లకు భారీ డిమాండ్

మార్కెట్ ధర కంటే తక్కువే.. శ్రీవారి గోల్డ్, సిల్వర్ డాలర్లకు భారీ డిమాండ్

తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్లకు డిమాండ్ పెరిగింది. బులియన్ మార్కెట్‌లో రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారు, వెండి ధరలతో కొండపై డాలర్స్ గిరాకీ నెలకొంది. తిరుమలలో వారానికో రోజు మాత్రమే ధర నిర్ణయిస్తున్న టీటీడీ మార్కెట్‌లో కంటే తక్కువగా బంగారు ధర ఉండడంతో కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండము వద్ద ఉన్న కౌంటర్‌లో బంగారు వెండి డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది. 10,5,2 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లు, 50,10,5…

Read More
ఉదయం లేవగానే ముఖం మెరిసిపోవాలా.. పడుకునే ముందు ఈ 7 పనులు చేస్తే చాలు

ఉదయం లేవగానే ముఖం మెరిసిపోవాలా.. పడుకునే ముందు ఈ 7 పనులు చేస్తే చాలు

దీంతో ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సరైన ‘నైట్ రొటీన్’ లేకపోవడమే. మెరిసే చర్మం, ప్రశాంతమైన మనస్సు కోసం పడుకునే ముందు అనుసరించాల్సిన చిట్కాలేంటో తెలుసుకుందాం.. సౌందర్యం అనేది కేవలం మనం వాడే క్రీముల్లోనే ఉండదు, మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతామనే దానిపై ఆధారపడి ఉంటుంది. రాత్రివేళ మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం దెబ్బతిన్న కణాలను పునరుద్ధరిస్తుంది. కానీ, నేటి డిజిటల్ యుగంలో చాలామంది అర్ధరాత్రి వరకు ఫోన్లతో గడుపుతూ ఆ అమూల్యమైన…

Read More