తాజావార్తలు
UPI యూజర్లకు బిగ్‌ అలర్ట్‌! భారీ మార్పులు చేస్తున్న RBI.. రూ.10 వేలు పంపితే..?

UPI యూజర్లకు బిగ్‌ అలర్ట్‌! భారీ మార్పులు చేస్తున్న RBI.. రూ.10 వేలు పంపితే..?

దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా UPI, IMPS వంటి తక్షణ చెల్లింపు విధానాల ద్వారా పెద్ద మొత్తాల బదిలీలపై నియంత్రణలు తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.10,000కు పైబడిన లావాదేవీలకు కూలింగ్-ఆఫ్ పీరియడ్ అమలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పంపినప్పుడు, ఆ డబ్బు గ్రహీత ఖాతాలోకి చేరడానికి ఒక గంట…

Read More
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభిషేక్ మనుసింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రెండు సీట్లు కూడా కాంగ్రెస్‌ ఖాతాలోనే పడనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పైగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కేసులను అటు సుప్రీంకోర్టు ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా ఆయనే వాదిస్తున్నారు. దీంతో అభిషేక్…

Read More
10th Class Result 2026 Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

10th Class Result 2026 Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

హైదరాబాద్‌, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 16వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 16తో ముగిశాయి. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 23వ తేదీతో అంటే మరో వారంలో మూల్యాంకనం ప్రక్రియ ముగియనుంది. ఆ…

Read More
UPI యూజర్లకు బిగ్‌ అలర్ట్‌! భారీ మార్పులు చేస్తున్న RBI.. రూ.10 వేలు పంపితే..?

రాలియా, విరోష్‌ని కంపేర్‌ చేస్తున్న నెటిజన్లు

పెళ్లికి ముందయినా, పెళ్లి తర్వాతైనా కలిసి ప్లాన్‌ చేసుకోవడం వరకు ఓకే, కలిసి ఉండేలా ప్లాన్‌ చేసుకోవడం మాత్రం సమ్‌థింగ్‌ డిఫరెంట్‌.అలాంటిది అప్పట్లో ఆలియాకు కుదిరింది.. ఇప్పుడు రష్మికకు కుదిరింది అంటూ పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. ప్రతి రోజూ ఏదో ఒక టాపిక్‌ తో ఫ్లాష్‌ అవుతున్న విరోష్‌ ఇప్పుడు ఆలియాతో కలిసి ఎందుకు ట్రెండ్‌ అవుతున్నారు. నాకు సాయంత్రాలంటే ఇష్టం. గోల్డెన్‌ అవర్‌ని అసలు మిస్‌ కాను అంటూ మనసులోని ఇష్టాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారీ…

Read More
Team India: ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్‌ ఫిక్స్..? ప్లేయింగ్-11 నుంచి నలుగురికి హ్యాండివ్వనున్న సూర్యకుమార్ యాదవ్..!

Team India: ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్‌ ఫిక్స్..? ప్లేయింగ్-11 నుంచి నలుగురికి హ్యాండివ్వనున్న సూర్యకుమార్ యాదవ్..!

Team India Playing XI: సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీలోని భారత జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 (ICC T20I World Cup 2026)లో సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ అద్భుత విజయాలు సాధించి, టోర్నీలో తన ఆధిపత్యాన్ని చాటింది. ఆరంభంలో మూడు మ్యాచ్‌ల్లో భారత్ తన ప్లేయింగ్-11లో మార్పులు చేసింది. అయితే, సూపర్-8 దశ నుంచి ఫైనల్ వరకూ పెద్దగా మార్పులు లేకుండా ఒకే…

Read More
తీపి చక్కెరతో మతిమరుపు.. 10 రోజులు వరుసగా దీనిని తినడం మానేస్తే అద్భుతం చూస్తారు!

తీపి చక్కెరతో మతిమరుపు.. 10 రోజులు వరుసగా దీనిని తినడం మానేస్తే అద్భుతం చూస్తారు!

చక్కెర అనేక వ్యాధులకు కారణమవుతుంది. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే రోజు వారీ ఆహారంలో చక్కెర తీసుకోవడం మానేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వరుసగా పది రోజులు చక్కెర తినకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.. మీరు వరుసగా పది రోజులు మీ ఆహారంలో చక్కెరను తొలగిస్తే మీ శరీరంలో అనేక మార్పులను గమనించవచ్చు. చక్కెర తినడం వల్ల మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. కాబట్టి…

Read More
Viral Video: ఇది కదా స్ట్రాటజీ అంటే.. మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

Viral Video: ఇది కదా స్ట్రాటజీ అంటే.. మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

ఏ ప్లేస్ ఎలాంటి వస్తువులకు డిమాండ్ ఉంటుందో తెలుసుకొని.. అక్కడ వాటిని అమ్మడం స్టార్ట్ చేస్తే మన బిజినెస్‌కు తిరుగులేనట్టే. అలాంటి ఆలోచనే చేశాడు ఓ యువకుడు. హిమాలయాల్లో మ్యాగీ అమ్మడం స్టార్ట్ చేసి తక్కువ సమయంలో బాగా డబ్బులు సంపాధించాడు. కేవతం అతను మ్యాగీ అమ్మడం ద్వారానే ఒక రోజులో రూ.21వేలు సంపాధించినట్టు వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హిమాలయ పర్వతాలలో మ్యాగీ నూడుల్స్ అమ్మడం ద్వారా…

Read More
ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం

ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యమునానగర్ జోన్‌లోని కర్చన ప్రాంతంలో బుధవారం (ఏప్రిల్ 15) సాయంత్రం రైలు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే జీఆర్‌పీ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ప్రమాదానికి గల కారణం ప్రస్తుతం తెలియరాలేదు. రైల్వే యంత్రాంగం ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. బుధవారం సాయంత్రం యమునానగర్ జోన్‌లోని కర్చన…

Read More
Union Budget 2026: తెలుగు రాష్ట్రాలకు లాభమా? నష్టమా? నిర్మలమ్మ లెక్కలు ఇవే

Union Budget 2026: తెలుగు రాష్ట్రాలకు లాభమా? నష్టమా? నిర్మలమ్మ లెక్కలు ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2026, వ్యక్తిగతంగా పెద్దగా ప్రయోజనాలు కనిపించనప్పటికీ, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పలు కీలక రంగాలలో లాభాలను అందించనుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై హై-స్పీడ్ రైలు కనెక్టివిటీకి కేటాయింపులు జరిగాయి, ఇది తెలంగాణకు ప్రయోజనం చేకూరుస్తుంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Budget 2026: ఇల్లు కొనేవారికి ఊరట ఏది? రామిరెడ్డి విశ్లేషణ ఇదే Anil…

Read More
UPI యూజర్లకు బిగ్‌ అలర్ట్‌! భారీ మార్పులు చేస్తున్న RBI.. రూ.10 వేలు పంపితే..?

Actress Madhoo: అబ్బబ్బా.. అందంలో అప్సరస.. ఈ హీరోయిన్ కూతురిని చూస్తే మతిపోవాల్సిందే..

తొంభైల కాలంలో దక్షిణాది సినీ పరిశ్రమను తన అందం, అభినయంతో ఉర్రూతలూగించిన కథానాయిక మధుబాల. అప్పట్లో ఆమె క్రేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ చిత్రంతో ఈమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో అమాయకపు పల్లెటూరి పిల్లగా ఆమె కనబరిచిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తాజాగా ఈ సీనియర్ నటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర…

Read More