UPI యూజర్లకు బిగ్ అలర్ట్! భారీ మార్పులు చేస్తున్న RBI.. రూ.10 వేలు పంపితే..?
దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా UPI, IMPS వంటి తక్షణ చెల్లింపు విధానాల ద్వారా పెద్ద మొత్తాల బదిలీలపై నియంత్రణలు తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.10,000కు పైబడిన లావాదేవీలకు కూలింగ్-ఆఫ్ పీరియడ్ అమలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పంపినప్పుడు, ఆ డబ్బు గ్రహీత ఖాతాలోకి చేరడానికి ఒక గంట…
