తాజావార్తలు
మందు బిళ్ల అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. ఆ తర్వాత కడుపులోంచి వచ్చిన సౌండ్స్ చూసి అంతా షాక్!

మందు బిళ్ల అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. ఆ తర్వాత కడుపులోంచి వచ్చిన సౌండ్స్ చూసి అంతా షాక్!

కొన్నిసార్లు మనం పరధ్యానంలో చేసే చిన్న తప్పులు ఊహించని ప్రమాదాలకు, వింత పరిస్థితులకు దారితీస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలో ఒక మహిళకు ఎదురైంది. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన కార్లీ బెల్‌మర్ (Carli Bellmer) అనే 27 ఏళ్ల పాడ్‌కాస్టర్, మందు బిళ్ల అనుకుని పొరపాటున ఆపిల్ ఎయిర్‌పాడ్ (AirPod) మింగేసి వార్తల్లో నిలిచింది. అసలేం జరిగిందంటే?.. అమెరికాకు చెందిన 27 ఏళ్ల కార్లీ బెల్‌మర్ రాత్రి వేళ నిద్రపోవడానికి మంచంపైకి వెళ్లే ముందు తీవ్రమైన నొప్పితో…

Read More
వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

తనకు వచ్చిన పార్సిల్‌ను తెరచి చూడటానికి ఓ మహిళ నిరాకరించింది. ఆ పార్సిల్‌ను అందుకున్న మహిళ భయంతో వణికిపోయింది. చెన్నైలోని పారీస్ కార్నర్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. శృతి ప్యారిస్‌ కార్నర్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి శృతి పనిచేసే దుకాణం దగ్గరకి వచ్చి, శృతికి పార్సిల్‌ వచ్చిందని సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఆ పార్సిల్‌ను తీసుకెళ్లి శృతికి ఇచ్చాడు. దాంతో శృతి ఆ పార్సిల్‌ తనది…

Read More
AI Summit 2026: ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ ‘AI’ విందు.. ఉత్తరాఖండ్ రాజ్‌మా, కశ్మీరీ గిర్దా!

AI Summit 2026: ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ ‘AI’ విందు.. ఉత్తరాఖండ్ రాజ్‌మా, కశ్మీరీ గిర్దా!

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ విందులో వడ్డించిన వంటకాలు భారతీయ సంస్కృతిని, భిన్నత్వాన్ని చాటిచెప్పాయి. టెక్నాలజీ సదస్సు అంటే అంతా యంత్రాల గురించే అనుకుంటాం. కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రపంచ నేతలకు భారతీయ ఆతిథ్యంతో పాటు మన దేశపు అసలైన రుచులను పరిచయం చేశారు. ‘శిశిర రుతువు’ థీమ్ తో రూపొందించిన ఈ విందు…

Read More
4 రోజుల కాపురానికి లక్షల్లో భరణం డిమాండ్.. భార్యకు షాక్ ఇచ్చిన హైకోర్టు! ఏమందంటే?

4 రోజుల కాపురానికి లక్షల్లో భరణం డిమాండ్.. భార్యకు షాక్ ఇచ్చిన హైకోర్టు! ఏమందంటే?

భార్యలకు భర్తలు భరణం చెల్లించే అంశంలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఘటుగా స్పందించింది. ఓ వరకట్న వేధింపుల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన కారణంగా లేకుండా ఏ భార్య అయితే భర్త నుంచి విడాకులు కోరుతుందో ఆమెకు భరణం తీసుకునే హక్కు లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ పెళ్లైన నాలుగు రోజులకే తన అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. భర్తతో పాటు…

Read More
Tollywood: బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ 4 రోజులకే మానేశాడు.. ఎందుకంటే..

Tollywood: బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ 4 రోజులకే మానేశాడు.. ఎందుకంటే..

దివంగత నటుడు శ్రీహరి సతీమణి, ప్రముఖ నటి డిస్కో శాంతి తమ జీవితం, శ్రీహరి సినీ ప్రస్థానం గురించి పలు కీలక విషయాలను ఇటీవల పంచుకున్నారు. తమ వివాహం సమయంలో చాలా మంది శ్రీహరిని పెళ్లి చేసుకుంటే పేరు చెడిపోతుందని హెచ్చరించినప్పటికీ, తాను శ్రీహరిని దృఢంగా నమ్మి, ఆయన ఏది పెడితే అది తింటానని చెప్పి పెళ్లి చేసుకున్నానని శాంతి వివరించారు. తమ బంధంపై ఎవరైనా ఏమైనా చెబితే, ఆ మాటలను శ్రీహరితో పంచుకుని ఇద్దరూ నవ్వుకునేవారమని…

Read More
ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం..  డబ్బు లోటు ఉండదు!

ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం.. డబ్బు లోటు ఉండదు!

మార్చి 19, 2026 గురువారం నాడు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగను జరుపుకోనున్నాం. అయితే, ఈ రోజున ఉదయం 6:55 గంటల వరకు ఫాల్గుణ అమావాస్య గడియలు ఉన్నందున, ఉగాది పనులన్నీ ఉదయం 7 గంటల తర్వాతే ప్రారంభించాలి. శుభ్రత పనులు, పూజా గది అలంకరణ కూడా ఉదయం 7 గంటల తర్వాతే చేపట్టాలి. ఉగాది రోజున ఏ దేవుడినైనా పూజించవచ్చు, కానీ ముఖ్యంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. నెగటివ్…

Read More
జీవితాలను చీకట్లోకి నెట్టేసే అతి ఘోరమైన వంశ దోషం ఇదే..  ఏడు తరాల శాపం?

జీవితాలను చీకట్లోకి నెట్టేసే అతి ఘోరమైన వంశ దోషం ఇదే.. ఏడు తరాల శాపం?

కొన్ని శాస్త్రాల ప్రకారం.. పామును కొట్టడం కానీ వాటిని చంపడం కానీ మహాపాపంగా చెబుతున్నారు. ఎందుకంటే, పాములను నాగదేవతగా కొలుస్తారు కాబట్టి వాటిని కొట్టకూడదని చెబుతున్నారు అలాగే సర్పాల ప్రాణాలను తీసి, వాటి మాంసాన్ని తిన్నా కూడా ‘సర్ప శాపం’ ఆ వంశాన్ని వెంటాడుతూనే ఉంటుందని చెబుతున్నారు.

Read More
Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ హవా

Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ హవా

తెలంగాణలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ అత్యధిక కార్పొరేషన్ల ను హస్తగతం చేసుకునే అవకాశముంది. మంచిర్యాలతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మంచిర్యాలలోని మొత్తం 60 డివిజన్లలో 48 డివిజన్లకు ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా…

Read More
ప్రధాని మోదీ, అమిత్ షా పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ప్రధాని మోదీ, అమిత్ షా పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని.. ఇది భారత్ మాత కోసం నిజాయితీగా, అంకితభావంతో పనిచేసే ప్రతి జాతీయవాదికి అవమానకరమంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. ఆర్‌ఎస్‌ఎస్‌లను “ద్రోహులు” అని పిలవడం సిగ్గుచేటు మాత్రమే కాదని.. ప్రతి జాతీయవాదికి అవమానం అంటూ.. ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులోని వైరుధ్యం ఆశ్చర్యకరమని…

Read More
ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం

ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం

భూలోక స్వర్గాలని మనం కశ్మీర్, అరకు వ్యాలీని చెప్పుకుంటాం. కానీ భూలోక నరకం లాంటి ప్రాంతాలూ ఉన్నాయి. అందులో ఒకటి బ్రెజిల్‌లోని స్నేక్ ఐలాండ్. ప్రపంచంలోనే ఇది ప్రమాదకర ద్వీపం. ఈ ద్వీపం గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ అనే విషపూరిత పాములకు ఆవాసంగా మారింది. ఈ స్నేక్ ఐలాండ్‌లో.. గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ జాతి విష సర్పాలు మాత్రమే ఉంటాయి. బయట మెయిన్‌ల్యాండ్‌పై ఉన్న పాములతో పోలిస్తే.. ఈ పాముల విషం 3-5 రెట్లు ప్రమాదకరం. ఈ పాము కాటేస్తే…

Read More