Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. ప్రతీ నియోజకవర్గానికి 2 వేల కనెక్షన్లు.. అందరికీ ప్రయోజనం
గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయా తీసుకుంది. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్దతపై మంత్రిమండలి తీర్మానం చేసింది. 2014-19 రాజధానిని ఏర్పాటు చేసినప్పటికి.. 2019లో వచ్చిన ప్రభుత్వం రాజధానిని మార్పు చేసింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో ఒకసారి కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంకోసారి రాజధాని మార్పు లాంటివి జరగకుండా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. అందుకే ఈ…
