తాజావార్తలు
ఏప్రిల్‌లో వెళ్లాల్సిందే! ఇండియాలోని 5 డ్రీమీ రివర్‌సైడ్ డెస్టినేషన్స్

ఏప్రిల్‌లో వెళ్లాల్సిందే! ఇండియాలోని 5 డ్రీమీ రివర్‌సైడ్ డెస్టినేషన్స్

ఏప్రిల్ నెల వచ్చేసరికి ట్రావెల్ ప్లాన్‌లు మొదలవుతాయి. వేడి ఎక్కువ కాకముందే ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే, నదీతీర ప్రాంతాలు (Riverside Destinations) పర్ఫెక్ట్ ఛాయిస్. ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం, చల్లని గాలి.. ఇవన్నీ కలిసి మీ ట్రిప్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఇప్పుడు మనం ఏప్రిల్‌లో తప్పకుండా సందర్శించాల్సిన భారతదేశంలోని 5 అందమైన నదీతీర ప్రదేశాలు గురించి తెలుసుకుందాం. మహేశ్వర్, మధ్యప్రదేశ్ నర్మదా నది తీరంలో ఉన్న మహేశ్వర్ ప్రశాంతతతో పాటు సంస్కృతి…

Read More
ప్రస్తుత పరిస్థితుల్లో పాత బైక్‌ అమ్మి కొత్తది కొనడం సరైన నిర్ణయమేనా?

ప్రస్తుత పరిస్థితుల్లో పాత బైక్‌ అమ్మి కొత్తది కొనడం సరైన నిర్ణయమేనా?

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయం, EMIల భారం, ఇంధన ధరల ప్రభావంతో చాలా మంది తమ ఖర్చులను తగ్గించుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా యువత, మధ్యతరగతి కుటుంబాలు పాత ద్విచక్ర వాహనాలను అమ్మి కొత్త బైక్‌లు కొనాలా వద్దా అనే విషయంలో ఆలోచనలో పడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయమా అనే ప్రశ్నపై ఆటోమొబైల్‌, ఆర్థిక నిపుణులు ఆసక్తికర విశ్లేషణ చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పటికే ఉన్న…

Read More
RRB NTPC గ్రాడ్యుయేట్ CBT 1 ఫలితాలు విడుదల.. మీ రోల్ నంబర్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి

RRB NTPC గ్రాడ్యుయేట్ CBT 1 ఫలితాలు విడుదల.. మీ రోల్ నంబర్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి

హైదరాబాద్‌, జూన్‌ 12: దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఉద్యోగాలకు ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ లెవెల్ (CEN 06/2025) సీబీటీ 1 ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టులకు రాత పరీక్ష రాసిన అభ్యర్ధులు సంబంధిత ఆర్‌ఆర్‌బీ రీజియన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ అయ్యి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల స్కోర్‌ కార్డులు,…

Read More
వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ కొనాలనుకునే వాళ్లకి గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్లతో పోవా బడ్స్‌

వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ కొనాలనుకునే వాళ్లకి గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్లతో పోవా బడ్స్‌

టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు సామాన్య ప్రజలను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక సౌకర్యాలను అందించే పరికరాలు నిత్య జీవితంలో భాగం అవుతున్నాయి. వినియోగదారుల అంచనాలను అందుకునేందుకు తయారీదారులు వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. డిజైన్ ప్రత్యేకతలు పోవా సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం ఈ మోడల్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజమైన అమెజాన్ వేదికగా ఈ ఇయర్ బడ్స్ ఎక్స్‌క్లూజివ్‌గా సేల్‌కు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. లాంచ్ అయిన వెంటనే…

Read More
ఏప్రిల్‌లో వెళ్లాల్సిందే! ఇండియాలోని 5 డ్రీమీ రివర్‌సైడ్ డెస్టినేషన్స్

Telangana: మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా..

స్వాభిమానం.. సాధికారిత.. అదే బాటలో ఇప్పుడు ఆరోగ్య భద్రత.. మహిళ ఆరోగ్యం కోసం  తెలంగాణ ప్రభుత్వం  డిజిటిల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌,  హెల్త్‌  స్ర్కీనింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే  తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ   క్యాన్సర్‌పై  విస్తృతంగా  అవగాహన కల్పిస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా  HPV వ్యాక్సినేషన్‌  కొనసాగుతోంది.  ఇప్పుడు  హెల్త్‌ ప్రొఫైల్‌ స్ర్కీనింగ్‌ తో మహిళా ఆరోగ్యానికి మరింత భద్రతనిస్తోంది ప్రభుత్వం. మహిళల్లో  రక్తహీనత , మధుమేహం ,బీపీ  వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు మొదలు  క్యాన్సర్ వంటి…

Read More
ఏప్రిల్‌లో వెళ్లాల్సిందే! ఇండియాలోని 5 డ్రీమీ రివర్‌సైడ్ డెస్టినేషన్స్

వేదంలో అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేసిన ఈ భామ గుర్తుందా.? నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా

సినీరంగుల ప్రపంచంలోకి చాలామంది హీరోయిన్స్ వస్తుంటారు. కొందరికి పది సినిమాలు చేసినా రానీ క్రేజ్.. మరికొందరికి మాత్రం కేవలం ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంది. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన తారలు.. ఒక్కసినిమాతోనే స్టార్ డమ్ అందుకుంటారు. కానీ అదే గుర్తింపును ఎప్పటికీ మెయింటైన్ చేయలేరు. ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. స్టార్ హీరోస్ సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత ఆఫర్స్ రాక సైలెంట్ అయిపోతారు. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే కుర్రాళ్ల క్రష్…

Read More

ఇవి ఇళ్లు కాదు.. అంతకుమించే.. ధోనీ నుంచి కోహ్లీ వరకు ఎవరెంత ఖర్చు చేశారో తెలుసా..?

Multi Crore Worth Homes of Indian Cricketers: భారత క్రికెట్ దిగ్గజాలు మైదానంలో పరుగుల వర్షం కురిపించడమే కాకుండా బిలియనీర్ల తరహాలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ దేశవ్యాప్తంగా నిర్మించుకున్న వందల కోట్ల విలువైన విలాసవంతమైన భవనాలు, వాటిలోని అద్భుతమైన సౌకర్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాంచిలో ధోనీ 7 ఎకరాల ఫామ్‌హౌస్.. సెహ్వాగ్ రూ.130 కోట్ల బంగ్లా!…

Read More
Rajya Sabha : టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. ముగ్గురు పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు

Rajya Sabha : టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. ముగ్గురు పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు

ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్ధులు ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. టీడీపీ నంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉండగా.. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమేనని రమేశ్ పేరును ఇటీవలే అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ శనివారం నామినేషన్ కూడా దాఖలు చేసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. మరోవైపు టీడీపీ నుంచి ముగ్గురు నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ…

Read More
Tirumala: భక్తికి నిలువెత్తు నిదర్శనం.. 30 ఏళ్లలో ఈ భక్తుడు ఎన్ని సార్లు తిరుమల కొండెక్కాడంటే..

Tirumala: భక్తికి నిలువెత్తు నిదర్శనం.. 30 ఏళ్లలో ఈ భక్తుడు ఎన్ని సార్లు తిరుమల కొండెక్కాడంటే..

ఆపదమొక్కులవాడికి భక్తులు చెల్లించే మొక్కులు ఒక్కొక్కరివి ఒక్కో తీరు. ముడుపులు కట్టి, వడ్డి కాసులవాడికి మొక్కులు తీర్చుకోవడానికి రోజుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. అదివో అల్లదిగో అంటూ ఏడుకొండలవాడి దర్శనం కోసం కొండ మెట్లు ఎక్కే భక్తులు, అడుగడుగునా దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా గోవింద నామస్మరణతో తిరుమల యాత్ర చేసే భక్తులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక భక్తుడు ప్రత్యేకంగా నిలుస్తున్నారు….

Read More
Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లోనూ తోపే..

Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లోనూ తోపే..

Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు రాజస్థాన్‌కు 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రత్యుత్తరంగా, వైభవ్ మొదటి ఓవర్‌లో వరుసగా మూడు బౌండరీలు బాది తన ఉద్దేశ్యాన్ని చూపించాడు. అర్ష్‌దీప్ వేసిన మూడో బంతికి అతను ఒక భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు…

Read More