తాజావార్తలు
Andhra Pradesh: ‘తల్లికి వందనం’ డబ్బులపై ప్రభుత్వం బిగ్  అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..

Andhra Pradesh: ‘తల్లికి వందనం’ డబ్బులపై ప్రభుత్వం బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..

ఏపీలోని విద్యార్ధులకు గుడ్ న్యూస్. తల్లికి వందనం డబ్బులపై క్లారిటీ వచ్చేసింది. ఇవి ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వీటిని అకౌంట్లలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో తల్లికి వందనం నిధులపై చర్చ జరిగింది. అకౌంట్లలో ఎప్పుడు…

Read More
RRB Railway Exam 2026: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ల లింక్‌ ఇదిగో!

RRB Railway Exam 2026: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ల లింక్‌ ఇదిగో!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ కంట్రోలర్‌ పరీక్ష రేపట్నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి మాక్‌ టెస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా ఉచిత మాక్ టెస్ట్‌లు రాయవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండా ఈ ఉచిత మాక్‌ టెస్టును ఉపయోగించుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 11, 12 తేదీల్లో…

Read More
మూగజీవిపై ఇంత ప్రేమా? మనుషుల లాగే కొండేంగకు అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?

మూగజీవిపై ఇంత ప్రేమా? మనుషుల లాగే కొండేంగకు అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?

కొండేంగ.. ఆ ఊరిలో అది కేవలం ఒక మూగజీవి కాదు.. అందరితో కలిసిపోయిన ఒక కుటుంబ సభ్యుడు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా.. గ్రామస్తులు పెట్టిన ఆహారాన్ని తింటూ అందరితో సన్నిహితంగా మెలిగింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలుకోల్పోయింది. దీంతో ఆ గ్రామస్తులు అందరు కన్నీరుమున్నీరయ్యారు. తమ ఇంట్లో మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు చేస్తారో..అలాగే ఆ కొండేంగకు ఘనంగా అంత్య క్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…..

Read More
సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ అదృష్టం కలిసి వచ్చింది. సముద్రంలో వేసిన వలలకు పెద్దపెద్ద చేపలు భారీ ఎత్తున చిక్కడంతో గంగపుత్రులకు పంట పండింది. అందులోనూ.. కొమ్ముకోణం చేపలు.. విలువైన ఎల్లోఫిన్ ట్యూనా చేపలు అధిక సంఖ్యలో లభించడంతో సంబర పడిపోయారు. సముద్రంలో వలలకు చిక్కిన ఈ చేపలను మత్స్యకారులు తమ పడవలలో తీసుకువచ్చి కాకినాడలోని కుంభాభిషేకం రేవు ఒడ్డుకు చేరవేయడంతో సందడి నెలకొంది. భారీగా బరువు కూడా ఉండడంతో ఆయా చేపలను ఒడ్డుకు…

Read More
Debt: లక్షల్లో అప్పులు ఉన్నా సరే.. ఈజీగా ఇలా తీర్చేయండి.! మీరు చేయాల్సిన పని ఇదే..

Debt: లక్షల్లో అప్పులు ఉన్నా సరే.. ఈజీగా ఇలా తీర్చేయండి.! మీరు చేయాల్సిన పని ఇదే..

చాలామంది జీవితంలో అప్పు అనేది ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది. “అప్పు లేనివాడు ఎవడు?” అని మనల్ని మనం సమర్థించుకుంటాం కానీ, ఆ అప్పు మన ప్రశాంతతను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడు అది ఒక నిప్పు లాంటిదని గ్రహించాలి. అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారంటే, మీరు తీవ్రమైన ఆర్థిక ప్రమాదంలో ఉన్నారని అర్థం. ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఎంతో విలువైన, ప్రాక్టికల్ పరిష్కారాలను పంచుకున్నారు. ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు…..

Read More
సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

Nail Polish Colours: ప్రాచీన హిందూ సంస్కృతిలో సౌందర్యానికి ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం ఉంది. కృత, త్రేతా, ద్వాపర యుగాల నుంచీ నేటి ఆధునిక కాలం వరకు అందం మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది. ఈ సౌందర్యంలో భాగంగా గోళ్లకు రంగులు వేసుకోవడం.. నేడు మనం “నెయిల్ పాలిష్” అని పిలిచే అలవాటు.. ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఎక్కువగా మహిళల్లో కనిపించినప్పటికీ.. కొన్నిసార్లు పురుషులు కూడా దీనిని అనుసరిస్తున్నారు. అయితే, ఇది కేవలం…

Read More
Madras High Court: విజయ్ సర్కార్ మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్.. ఆ నియామకాలు రద్దు!

Madras High Court: విజయ్ సర్కార్ మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్.. ఆ నియామకాలు రద్దు!

విజయ్ సర్కార్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఊహించని షాక్ ఇచ్చింది. కరూర్‌ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్‌ సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్‌ హైకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని.. కేవలం అర్హులైన వాళ్లకే మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడాన్ని…

Read More
సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

Ugadi 2026: ఉగాది రోజు నుంచి ఆ రాశి వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. ఇక ఆడిందే ఆట.. పాడిందే పాట

ప్రతి ఏడాది లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా కొందరికి అనుకూలంగా ఉంటే.. ఇంకొందరికి ప్రతి కూలంగా ఉంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. వారిలో ఒక్క రాశి వారికీ మాత్రం మంచి రోజులు రానున్నాయని పండితులతో పాటు జ్యోతిష్యులు అంటున్నారు. ఈ రాశి వారు అధిక ఒత్తిడి వల్ల ఇప్పటి వరకు అలిసిపోయారు . అలాంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. అలాగే, ఉగాది తర్వాత నుంచి ఆరోగ్యంగా ఉంటారు….

Read More
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి సుంకాల దాహం తీరలేదు. భారత్‌పై కనీవినీ ఎరుగని రీతిలో భారీ సుంకాలకు అమెరికా కసరత్తు చేస్తోంది. 500 శాతం సుంకాలు మోపేందుకు అమెరికాలో బిల్లు సిద్ధం అవుతోంది. సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ ప్రతిపాదించిన బిల్లుకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. వచ్చేవారం సెనెట్‌లోకి సుంకాల బిల్లు రానుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధించడానికి ట్రంప్‌కు అధికారాలు కల్పించింది బల్లు. ఈ బిల్లు అమెరికా ఎగువసభ ఆమోదిస్తే…

Read More
కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. జనవరి 4న భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది. దేశం మొత్తం వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది దేశానికి లభించిన అపూర్వ విజయంగా వ్యవసాయ మంత్రి అభివర్ణించారు. భారత్‌ ఒకప్పుడు ఆహార కొరత ఉన్న దేశంగా…

Read More