త్వరలో మార్కెట్లోకి మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ఫోన్లు..! వాళ్లే అసలైన టార్గెట్
స్మార్ట్ఫోన్ల మార్కెట్లో మరో ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ సందడి చేయబోతోంది. ఫైర్-బోల్ట్ సంస్థ తన కొత్త ‘బోల్ట్’ స్మార్ట్ఫోన్లతో వినియోగదారులను అలరించడానికి సిద్ధమైంది. ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎవో, ఏస్ సిరీస్లలో రానున్న ఈ కొత్త ఫోన్ల గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్మార్ట్వాచ్లు, వేరబుల్ పరికరాల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్-బోల్ట్ సంస్థ, ఇప్పుడు స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ‘బోల్ట్’ అనే పేరుతో…
