తాజావార్తలు
త్వరలో మార్కెట్‌లోకి మేడ్‌ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు..! వాళ్లే అసలైన టార్గెట్‌

త్వరలో మార్కెట్‌లోకి మేడ్‌ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు..! వాళ్లే అసలైన టార్గెట్‌

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో మరో ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ సందడి చేయబోతోంది. ఫైర్-బోల్ట్ సంస్థ తన కొత్త ‘బోల్ట్’ స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులను అలరించడానికి సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎవో, ఏస్ సిరీస్‌లలో రానున్న ఈ కొత్త ఫోన్ల గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్మార్ట్‌వాచ్‌లు, వేరబుల్ పరికరాల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్-బోల్ట్ సంస్థ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ‘బోల్ట్’ అనే పేరుతో…

Read More
అన్నం తిన్నాక పండ్లు తింటే ఏమవుతుంది..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

అన్నం తిన్నాక పండ్లు తింటే ఏమవుతుంది..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది కాదనలేని సత్యం. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు మనల్ని రోగాల నుండి రక్షిస్తాయి. అయితే చాలామంది భోజనం ముగిసిన తర్వాత డెజర్ట్ లాగా పండ్లను తింటుంటారు. మరి ఇలా భోజనం తర్వాత వెంటనే పండ్లు తినడం సరైనదేనా? దీనివల్ల జీర్ణవ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో వివరంగా తెలుసుకుందాం. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? సాధారణంగా పండ్లలో ఉండే సహజ చక్కెరలు, ఫైబర్ చాలా త్వరగా…

Read More
చిన్న పిల్లలలో డీహైడ్రేషన్.. గుర్తించడానికి లక్షణాలు, నివారణ చిట్కాలు!

చిన్న పిల్లలలో డీహైడ్రేషన్.. గుర్తించడానికి లక్షణాలు, నివారణ చిట్కాలు!

Summer Tips: చిన్న పిల్లలు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడంలో కష్టం పడుతుంటారు. ఈ కారణంగా వారు డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురవుతారు. ప్రత్యేకంగా నవజాత శిశువులు, చిన్న పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, ఎండలో ఎక్కువ సమయం గడిపే పిల్లలకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. కానీ, తల్లిదండ్రులు పలు సందర్భాల్లో డీహైడ్రేషన్ ప్రారంభ లక్షణాలను గమనించడంలో విఫలమవుతారు, దీంతో సమస్య మరింత తీవ్రంగా మారవచ్చు. కాబట్టి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు డీహైడ్రేషన్ గురించే కచ్చితమైన…

Read More
Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

తెల్లారితే పెళ్లనంగా ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందిన దీప్ సింగ్ అనే వ్యక్తికి శోభ (25), విమల (23) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు….

Read More
Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్లకు చెమటలు పట్టించింది.. 19 ఏళ్లకే మరణం.. 32 ఏళ్లుగా ఆమె అంతుచిక్కని మిస్టరీ..

Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్లకు చెమటలు పట్టించింది.. 19 ఏళ్లకే మరణం.. 32 ఏళ్లుగా ఆమె అంతుచిక్కని మిస్టరీ..

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ 16 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. అందమైన రూపం, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీని శాసించింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ 19 ఏళ్ల వయసులోనే అనుహ్యంగా మరణించింది. ఇప్పటికీ ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీ అనే చెప్పాలి. ఆమె మరెవరో కాదు దివంగత…

Read More
SRH vs RR: దుమ్మురేపిన సన్‌రైజర్స్‌.. భారీ టార్గెట్‌ను ఊదిపారేసిన కాటేరమ్మ కొడుకులు!

SRH vs RR: దుమ్మురేపిన సన్‌రైజర్స్‌.. భారీ టార్గెట్‌ను ఊదిపారేసిన కాటేరమ్మ కొడుకులు!

ఐపీఎల్‌ 2026లో భాగంగా శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌.. ఆర్‌ఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మంచి బ్యాటింగ​్‌ పిచ్‌పై 15 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవన్షీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సులతో 103 పరుగులు చేసి అదరగొట్టాడు. జైస్వాల్‌ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆరంభంలోనే…

Read More
Maharashtra crime: భార్యతో చిన్నగా మొదలైన గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే..

Maharashtra crime: భార్యతో చిన్నగా మొదలైన గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే..

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలో దారుణ ఘటన వెలుగుచూసింది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రాకు చెందిన సతీష్ అనే వ్యక్తి స్థానకంగా కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఇటీవల ఏదో విషయంలో సతీష్‌కు భార్యతో గొడవ మొదటైంది.. ఆ మాటల యుద్ధం కాస్తా పెరిగి పెద్దదైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సతీష్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య తలను ఇంట్లో ఉన్న టీవీకేసి గట్టిగా కొట్టాడు. అంతే ఆమె…

Read More
Watch Video: దొంగ అనుకొని స్థంభానికి కట్టేసి చితకబాదారు.. అసలు సంగతి తెలిసి అంతా షాక్!

Watch Video: దొంగ అనుకొని స్థంభానికి కట్టేసి చితకబాదారు.. అసలు సంగతి తెలిసి అంతా షాక్!

పలాస, మే 8: వాణిజ్య కేంద్రంగానూ పలాస కాశీబుగ్గ మున్సిపాల్టీ ఎదుగుతుండటం, ఒరిస్సా రాష్ట్రానికి సమీపంలో ఉండటంతో ఇక్కడ ఇటీవల గన్ కల్చర్, సుపారీ గ్యాంగ్‌లు, అంతరాష్ట్ర దొంగల కదలికలు పెరిగాయి. కిందటి నెల 7న కాశీబుగ్గలో GST అధికారులమని చెప్పి శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ లోకి పట్టపగలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చొరబడి 800 KGల బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన…

Read More
Puri Jagannadh: ‘మన క్యారెక్టర్‌ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ‘.. పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ ఛేంజ్ అవుద్ది

Puri Jagannadh: ‘మన క్యారెక్టర్‌ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ‘.. పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ ఛేంజ్ అవుద్ది

దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల్లో బుల్లెట్లు ఎలా పేలుతుంటాయో పూరి నోటి నుంచే వచ్చే మాటలు కూడా అలాగే పేలుతుంటాయి. అందుకే ఈ డైరెక్టర్ ప్రారంభించిన ‘ పూరీ మ్యూజింగ్స్‌’ కు ఎంతో మంది ఫాలోవర్లు ఉన్నారు. మన జీవితానికి సంబంధించి అన్న రకాల అంశాలను తన దైన శైలిలో విశ్లేషిస్తుంటారు పూరి. తాజాగా ఆయన యాటిట్యూడ్ అంశంపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘నీ యాటిట్యూడ్‌ వల్ల నీ చుట్టూ ఉన్న ప్రపంచమేమీ మారిపోదు. కానీ,…

Read More
Pakistan Anchor : నేను రేపటి నుంచి రాను పో.. సంజూ శాంసన్‌ను పొగిడినందుకు లైవ్ డిబేట్‌లో అలిగిన పాక్ యాంకర్

Pakistan Anchor : నేను రేపటి నుంచి రాను పో.. సంజూ శాంసన్‌ను పొగిడినందుకు లైవ్ డిబేట్‌లో అలిగిన పాక్ యాంకర్

Pakistan Anchor : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతో గొడవ పడి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను బహిష్కరిస్తామంటూ హెచ్చరిస్తుంటే, అటు పాక్ టీవీ ఛానళ్లలో యాంకర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మీద ప్రశంసలు కురిపించినందుకు ఒక పాకిస్థానీ యాంకర్ లైవ్ షోలోనే అలిగి “నేను రేపటి నుంచి షోకి రాను” అంటూ షోని మధ్యలోనే ఆపేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగింది?…

Read More