తాజావార్తలు
Srisailam: శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కేజీల నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్‌ భక్తులు

Srisailam: శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కేజీల నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్‌ భక్తులు

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి నిత్యం భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన నవ్య రవీంద్రారెడ్డి దంపతులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని.. దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు. 2 కేజీల 400 గ్రాముల బరువైన నాగాభరణాన్ని అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ప్రధాన అర్చకుడు విజయ స్వామి శివ శంకరయ్య, టెంపుల్ అధికారులు లొడ్డ మల్లికార్జున, గంజి రవి ప్రధానార్చకుడు సమక్షంలో విరాళంగా అందించారు. అనంతరం స్వామి అమ్మవారికి…

Read More

బైక్​ లవర్స్‌కు నిద్రపట్టదు ఇది చూస్తే..! కొత్త టెక్నాలజీతో హోండా రెబల్‌ 300 క్రూయిజర్‌‌..

ఆధునిక జీవనశైలిని, లాంగ్ రైడ్‌లను ఇష్టపడే యువతను దృష్టిలో పెట్టుకుని హోండా సంస్థ మార్కెట్లోకి సరికొత్త రెబల్ 300 క్రూయిజర్ బైక్‌ను తీసుకువచ్చింది. శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం, ఈ-క్లచ్ టెక్నాలజీతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సామాన్యుల నుంచి బైక్ రైడర్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హోండా నుంచి సరికొత్త రెబల్ 300 క్రూయిజర్ బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది….

Read More
Hema: ఆ హీరో భోళా శంకరుడు.. ఒక్క మెసేజ్ చేస్తే 10 మంది డాక్టర్లను పంపారు..

Hema: ఆ హీరో భోళా శంకరుడు.. ఒక్క మెసేజ్ చేస్తే 10 మంది డాక్టర్లను పంపారు..

ప్రముఖ నటి హేమ, బాలకృష్ణ వ్యక్తిత్వం, ఆయన సహాయక గుణం గురించి తన అనుభవాలను పంచుకున్నారు. బాలకృష్ణను “భోళా శంకరుడు”గా అభివర్ణించిన హేమ, ఆయన మనసు చాలా మంచిదని, ఎలాంటి కల్లాకపటం ఉండదని తెలిపారు. నటులలో ఆయనంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. చిరంజీవి, నాగార్జున వంటి నటులతో పోలిస్తే బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాలలో నటించానని ఆమె వివరించారు. వెంకటేష్ బాబు కూడా సరదాగా ఉంటారని, భగవద్గీత వంటివి చదివి దైవ భక్తి వైపు మొగ్గు చూపారని,…

Read More
Cashew Apple: రాలిపోయే ఈ పండును అస్సలు వదలకండి! రోగనిరోధక శక్తి పెంచడంలో దీనికి సాటిలేదు

Cashew Apple: రాలిపోయే ఈ పండును అస్సలు వదలకండి! రోగనిరోధక శక్తి పెంచడంలో దీనికి సాటిలేదు

తోటల్లో రాలిపోయి, నేలపాలయ్యే ఆ పండులో ఎన్ని అద్భుత ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం గింజ కోసం పండును పారేయడం ఎంత పెద్ద పొరపాటో తెలుసా? ఆ చెట్టు ఇచ్చే గింజను మనం వేల రూపాయలు పోసి కొంటాం. కానీ అదే చెట్టు ఇచ్చే పండును మాత్రం కనీసం ఉచితంగా ఇచ్చినా తీసుకోము. పల్లెటూళ్లలో వేల టన్నుల కొద్దీ ఈ పండ్లు నేల రాలి కుళ్లిపోతుంటాయి. తీపి, వగరు కలగలిసిన రుచితో ఉండే…

Read More
భర్తను కాటేసిన పాము.. నోటితో విషం తీసేసిన భార్య.. ఆ తర్వాత ఎవరూ ఊహించని సీన్..

భర్తను కాటేసిన పాము.. నోటితో విషం తీసేసిన భార్య.. ఆ తర్వాత ఎవరూ ఊహించని సీన్..

సినిమాల్లో హీరోకో, హీరోయిన్‌కో పాము కరిస్తే.. వెంటనే అవతలి వాళ్లు తమ నోటితో ఆ విషాన్ని పీల్చి ఉమ్మేయడం, దాంతో బాధితులు ప్రాణాలతో బయటపడటం మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా ఇలాంటి సినిమా సీన్‌నే నిజ జీవితంలో రిపీట్ చేసింది ఒక మహిళ. పాము కాటుకు గురైన తన భర్త ప్రాణాలను కాపాడాలనే ఆరాటంతో.. అతని శరీరంలోని విషాన్ని తన నోటితో పీల్చేసింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆమెను చావు అంచుల…

Read More
Hyderabad: యువతి కుటుంబంపై కత్తితో దాడి.. వన్‌సైడ్ లవర్ అరెస్ట్

Hyderabad: యువతి కుటుంబంపై కత్తితో దాడి.. వన్‌సైడ్ లవర్ అరెస్ట్

ప్రేమ పేరుతో ఓ యువతిని వేధిస్తూ వచ్చిన యువకుడు, ఆమె తనను తిరస్కరించిందనే కక్షతో ఆమె కుటుంబంపై కత్తితో దాడి చేసిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఒకే కుటుంబానికి చెందిన పలువురిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఐదుగురు గాయపడ్డారు. స్థానికుల అప్రమత్తతతో నిందితుడు పోలీసులకు చిక్కాడు యువతిని వేధిస్తున్న వన్‌సైడ్ లవర్. పోలీసుల వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని ఎండ్ల బస్తీ, ఊర పోచమ్మ దేవాలయం సమీపంలో నివసించే…

Read More
TS EAPCET 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో 89,252 సీట్లు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం

TS EAPCET 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో 89,252 సీట్లు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం

హైదరాబాద్‌, జూన్‌ 25: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా తొలి విడత వెబ్‌ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభం కానుంది. జులై 1 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో విద్యార్థులకు మొత్తం 89,252 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 81,620 సీట్లు అందుబాటులో ఉండగా, ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా కింద మరో…

Read More
బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

క్యాబేజీతో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్‌ తిని 18ఏళ్ల యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ తరువాత మరణించింది. ఈ షాకింగ్‌ తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఐమా నదీమ్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. ఆమెకు దాదాపు నెల క్రితం టైఫాయిడ్ వచ్చి కోలుకోలేదు. ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చివరకు…

Read More
జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు

జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఒక వస్త్ర దుకాణం పండుగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్ అనూహ్య పరిణామాలకు దారితీసింది. రూ.5000 ఖరీదు చేసే చీరను కేవలం రూ.600కే అందిస్తామని, అది కూడా ఒక్కరోజు మాత్రమేనని దుకాణం యాజమాన్యం ప్రకటించడంతో భారీ సంఖ్యలో మహిళలు షాప్‌కు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో షాప్ ఓపెనింగ్ రోజున మహిళల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…

Read More
Packet Milk: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..?

Packet Milk: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..?

మీ ఇంటికి ప్యాకెట్‌లో చేరే పాలు అనేక సంక్లిష్ట దశల గుండా ప్రయాణిస్తాయి. పాడి పశువుల నుంచి పాలు సేకరించడంతో ఈ ప్రయాణం మొదలవుతుంది. పాడి రైతులు ఉదయం 8 గంటలకల్లా పాలు పితికి, వాటిని సమీపంలోని పాల కేంద్రాల్లో పోస్తారు. అక్కడ పాల నాణ్యతను నిర్ధారించడానికి వెన్న శాతం (ఫ్యాట్) పరీక్షలు నిర్వహిస్తారు. తదనంతరం, పాలను క్యాన్లలో నింపి బల్క్ కూలర్‌లకు పంపిస్తారు, ఇక్కడ 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద తాత్కాలికంగా నిల్వ చేస్తారు….

Read More