తాజావార్తలు

నాగ పంచమి.. వీరికి మేలు చేయబోతున్న శివుడు.. డబ్బే డబ్బు..

ఆగస్టు 17 న ఈ నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ సమయంలో జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. ఎవరూ ఆపలేని విజయాలు, డబ్బులు.. మీరున్నారా?

అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. ఎవరూ ఆపలేని విజయాలు, డబ్బులు.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఇప్పుడు మీన రాశిలో ఉండగా త్వరలో తన వక్రగమనం స్టార్ట్ చేయనున్నాడు. ఇంకా డిసెంబర్ 11న తిరిగి తన గమనాన్ని మొదలుపెట్టనున్నాడు….

Read More
Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!

Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!

ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఆహార పదార్థానికి ఒక నిర్దిష్టమైన గుణం, శక్తి ఉంటుంది. పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే  బరువైన పదార్థం, మరోవైపు కీర దోసకాయ శరీరానికి అమితమైన చల్లదనాన్ని ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోని ‘జఠరాగ్ని’ (జీర్ణక్రియకు అవసరమైన వేడి) బలహీనపడుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపులో కిణ్వ ప్రక్రియ (Fermentation) మొదలై అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ ప్రభావాలేంటో ఇప్పుడు…

Read More
T20 World Cup 2026 : ఇంగ్లాండ్ పుణ్యమా అని బతికిపోయిన పాక్.. కివీస్‌ను దాటాలంటే లంకను చితక్కొట్టాల్సిందే

T20 World Cup 2026 : ఇంగ్లాండ్ పుణ్యమా అని బతికిపోయిన పాక్.. కివీస్‌ను దాటాలంటే లంకను చితక్కొట్టాల్సిందే

T20 World Cup 2026 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 27) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించడంతో పాక్‌కు అనూహ్యంగా లైన్ క్లియర్ అయ్యింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు సూపర్-8లో వరుసగా మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ గెలుపుతో…

Read More
Andhra: పని చేసుకుంటున్న రైతులు.. పొలంలో గడ్డి మాటున ఇది..

Andhra: పని చేసుకుంటున్న రైతులు.. పొలంలో గడ్డి మాటున ఇది..

సాధారణంగా వ్యవసాయ పనులు చేసుకునే వారికి అడవి జంతువులు, పాముల నుంచి అపాయం ఉంటుంది. పాములు, తేళ్ల నుంచి ఇతర హానికర కీటకాలనుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. అయితే పొలంలో పనిచేసేందుకు వెళ్ళినవాళ్లకు ఒక వింత జంతువు తారసపడటం తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. పొలాల్లో అడవి పిల్లి కలకలం.. రైతుల్లో ఆందోళన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల అడవి పిల్లి సంచారం కలకలం రేపుతోంది….

Read More
సెలబ్రిటీల ఫేవరెట్‌ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే

సెలబ్రిటీల ఫేవరెట్‌ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే

ప్రస్తుతం సినీ తారలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు, ఈ జాబితాలో ప్రభుదేవా కూడా చేరారు. ఎంజీ సంస్థ ప్రెసిడెన్షియల్ లిమోసిన్‌గా ప్రచారం చేస్తున్న ‘MG M9’ లగ్జరీ ఎంపీవీ, కియా కార్నివాల్ కంటే పెద్దదిగా ఉంటూ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఒకే ఛార్జింగ్‌తో 548 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ లగ్జరీ వెహికల్ గురించి, దాని ఇంటీరియర్, సాంకేతిక ఫీచర్ల గురించి తెలుసుకుందాం.. లగ్జరీకి మరో పేరు ప్రభుదేవా ఎంచుకున్న ఈ MG M9…

Read More
EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. కేంద్రం బిగ్ అప్డేట్.. ఎలా తీసుకోవాలంటే..?

EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. కేంద్రం బిగ్ అప్డేట్.. ఎలా తీసుకోవాలంటే..?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎఫ్ నగదును సులువుగా విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తులు చేస్తోండగా.. త్వరలో దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకునే సౌకర్యంతో పాటు ఏటీఎం సేవలను కూడా ప్రవేశపెట్టనుంది. ఈపీఎఫ్‌వో 3.0 కార్యక్రమం కింద పీఎఫ్ విత్ డ్రాలు, బదిలీ ప్రక్రియలను కాగిత రహితంగా మార్చనుంది. ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు…..

Read More
వంట విషయంలో అత్తా-కోడలు ఘర్షణ.. తెల్లారేసరికల్లా 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య!

వంట విషయంలో అత్తా-కోడలు ఘర్షణ.. తెల్లారేసరికల్లా 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య!

కర్ణాటకలో 35 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరులోని సోలదేవనహళ్లి పోలీస్ లైన్స్ సమీపంలోని అబ్బిగెరెలో బుధవారం (మార్చి 04) తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలిని సుష్మ (35) గా గుర్తించారు. ఆమె గతంలో…

Read More

SL vs IND: శ్రీలంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..?

WTC Points Table After SL vs IND 1st Test: భారత్ నిర్దేశించిన 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక దారుణంగా విఫలమైంది. భారత స్పిన్నర్ల దెబ్బకు ఆ జట్టు సొంతగడ్డపై పూర్తిగా చేతులెత్తేసింది. మిడిలార్డర్‌లో సోనాల్ డినుషా, ధనంజయ డిసిల్వా కాసేపు పోరాడినా కూడా ఏమాత్రం ఫలితం దక్కలేదు. ఈ అద్భుత విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపు డబ్ల్యూటీసీ ఫైనల్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది అనడంలో…

Read More
IND vs PAK: పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసిన ఐసీసీ.. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణపై స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చెప్పిందంటే?

IND vs PAK: పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసిన ఐసీసీ.. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణపై స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చెప్పిందంటే?

India vs Pakistan, T20I World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కాకముందే పాకిస్తాన్ ఐసీసీకి షాకిచ్చింది. ఇన్నాళ్లు ప్రపంచకప్ లో పాల్గొనబోమంటూ బెదిరించిన పాకిస్తాన్ టీం.. తాజాగా టోర్నీలో పాల్గొంటామని, కానీ భారత జట్టుతో మ్యాచ్ ఆడమంటూ తేల్చింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదంటూ చెప్పుకొచ్చింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ స్టేట్ మెంట్ ప్రకటించింది. భారత్ జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఆ వెంటనే అన్ని వైపుల నుంచి…

Read More