వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధాని మోదీ దిశానిర్దేశం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి అత్యంత కీలక సమావేశం జరిగింది. తన ఐదు దేశాల పర్యటన ముగించుకుని గురువారం ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు అర్థరాత్రి వరకు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు, ప్రభుత్వ విధివిధానాలపై ప్రధాని మోదీ కేంద్రమంత్రులకు కీలక మార్గదర్శకత్వం చేశారు. “2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని…
