Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..
పోలీస్ స్టేషన్ ఎదుట హత్య జరగడం సంచలనం అనుకుంటే.. పోలీసులే తీసుకుని వస్తున్న వ్యక్తిని హత్య చేయడం.. మరింత సంచలనం రేకిత్తిస్తోంది. సత్య సాయి జిల్లాలో తనకల్లు పోలీస్ స్టేషన్ గేట్ ముందే అది కూడా స్వయంగా పోలీసులే తీసుకుని వస్తున్న ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసులనే షాక్కు గురిచేసింది. తనకల్లు మండలం రాగినేపల్లికి చెందిన హరి.. అదే మండలంలోని మార్కూరువాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్పను…
