రూ.82 కోట్ల ప్రైజ్ మనీతో సిద్ధమైన టీ20 ప్రపంచకప్.. బరిలో 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?
ICC Announces T20 World Cup 2026 Prize Pool: మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రికార్డు స్థాయిలో రూ. 82 కోట్ల (US$8,764,615) ప్రైజ్ మనీని ప్రకటించింది. 12 జట్లతో జరిగే ఈ టోర్నమెంట్ 2026 జూన్-జూలైలో ఇంగ్లాండ్లో జరగనుంది. 2024లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన గత ఎడిషన్తో పోలిస్తే ఈ ప్రైజ్ మనీ 10 శాతం ఎక్కువ. గత టోర్నమెంట్లో 10 జట్లు పాల్గొనగా,…
