తాజావార్తలు
Tollywood: ఎన్టీఆర్‌కి డూప్‌గా పని చేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? ఏయే సినిమాల్లో నటించారంటే

Tollywood: ఎన్టీఆర్‌కి డూప్‌గా పని చేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? ఏయే సినిమాల్లో నటించారంటే

జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా, నటుడిగా, ఐటీ ఉద్యోగిగా అనిల్ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో తన అనుభవాలను అతడు పంచుకున్నాడు. అనిల్ మొదట ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ స్నేహితుడిగా నటిస్తున్నప్పుడు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి టీమ్ తన కోసం ఒక నెల నుంచి ఎదురుచూస్తోందని తెలిసిందన్నాడు. ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో, మొదట రామ్ చరణ్‌కు డూప్‌గా కొన్ని షాట్లలో, ముఖ్యంగా కొమురం భీముడో పాటలో…

Read More
నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి

నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి

మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి..గెలుపు కోసం రాజకీయ పార్టీలు సర్వ శక్తులు ఒడ్డాయి..గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నా..లో లోపల ఆందోళన చెందుతున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో పదవ వార్దు లో కాంగ్రెస్ అభ్యర్థి ఇలాగే ఆందోళన చెంది..తాను పంచిన కుక్కర్లు వెనక్కి ఇవ్వాలంటూ పేచీ పెట్టాడు. దీనితో కాలనీవాసులు రోడ్డెక్కి ఆందోళన చేశారు.ఎన్నికలకు గిఫ్ట్ లుగా ఇచ్చిన కుక్కర్లు, గిఫ్ట్ లు రోడ్డుపై పడవేసి ఆందోళన చేపట్టారు. పదో వార్డులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి…

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే శుభవార్త.. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం.. అన్నీ ఫ్రీ..

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే శుభవార్త.. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం.. అన్నీ ఫ్రీ..

తెలంగాణలోని ప్రజలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని ప్రజలు ఉచితంగా అత్యాధునిక వైద్యం పొందవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా రాష్ట్రంలోని పేదలకు అందనుంది. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే అత్యాధునిక వైద్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టిమ్స్ ఆస్పత్రిని హైదరాబాద్‌లో నిర్మించింది. అతిపెద్ద భవనాల సముదాయంతో దీనిని నిర్మించగా.. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. సనత్ నగర్‌లో నిర్మించిన ఈ ఆస్పత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ…

Read More
Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

  అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసు: రూ.262 కోట్ల పరిహారానికి సియాటెల్ సిటీ ఒప్పుకోలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్య కోసం 2021లో అమెరికా వెళ్లారు. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. అయితే 2023 జనవరి 23న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అధికారిక వివరాల ప్రకారం, ఆ ప్రాంతంలో అనుమతించిన…

Read More
IND vs NAM: సత్తా చాటిన బౌలర్లు.. నమీబియాపై భారత్ భారీ విజయం..

IND vs NAM: సత్తా చాటిన బౌలర్లు.. నమీబియాపై భారత్ భారీ విజయం..

టీ20 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్ లో నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. చివరి 4 పరుగులలో భారత్ 5 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ 61, హార్దిక్ పాండ్యా 52 పరుగులు చేశారు. నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ నాలుగు వికెట్లు…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై ఈ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు.. ఏవేవంటే..?

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై ఈ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు.. ఏవేవంటే..?

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరిన్ని సేవలు అందించేందుకు సిద్దమైంది. తిరుమల శ్రీవారి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాన్ని టీటీడీ ఇప్పటికే కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరుమలలోని కళ్యాణ మండపంలో ఉచితంగా పెళ్లి చేసుకోవడంతో పాటు వధూవరులకు ఫ్రీ  దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి తిరుమలలో శుభకార్యాలు, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. తిరుమలలోని శ్రీవారి కల్యాణ వేదిక వద్ద…

Read More
Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా తెరకెక్కిన “సోగ్గాడు” చిత్రం వెనుక ఆసక్తికరమైన విషయాలను రవిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మొదట తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్‌లతో తీయాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ చివరి నిమిషంలో సినిమా చేయనని చెప్పడంతో, ఆ పాత్ర కోసం జుగల్ హంసరాజ్‌ను ఎంపిక చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల కథలో మార్పులు చేయాల్సి వచ్చిందని.. హీరోయిన్ తరుణ్ వైపు వెళ్తుందని…

Read More
Municipal Elections: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. తెలంగాణలో రేపు వైన్ షాపులు బంద్.. ఏ టైమ్ వరకు అంటే..

Municipal Elections: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. తెలంగాణలో రేపు వైన్ షాపులు బంద్.. ఏ టైమ్ వరకు అంటే..

తెలంగాణలో ఫిబ్రవరి 13వ తేదీన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జగనుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 16న కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుండగా.. మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుంది. ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగియగా.. 73.01 పోలింగ్ శాతం నమోదైంది. కార్పొరేషన్లలో 66.05 శాతం నమోదైంది. మొత్తం…

Read More
Pan Card: పాన్ కార్డు వాడేవారికి గుడ్‌న్యూస్.. మారనున్న రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మార్పులు ఇవే..

Pan Card: పాన్ కార్డు వాడేవారికి గుడ్‌న్యూస్.. మారనున్న రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మార్పులు ఇవే..

కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను మార్చుతోంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా పాన్ కార్డు రూల్స్‌లో కూడా భారీ మార్పులు జరగనునున్నాయి. పాన్ కార్డు ఉపయోగించి చేసే నగదు డిపాజిట్ నుంచి భోజన భత్యం వరకు అనేక నియమాలు మారనున్నాయి. ఆదాయపు పన్ను నియమాలు 2026 ఇప్పటికే ఉన్న నిబంధనలను క్రమబద్దీకరిస్తోంది. పాన్ లావాదేవీలు పెంపు, పన్ను చెల్లింపుదారులకు ముందే నింపిన ఫారమ్‌లు, యజమాని భత్యాలలో సర్దుబాట్లు వంటి ప్రయోజనాలు…

Read More
డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా

ఆపదలో ఉన్న మనిషిని చూసి ముఖం చాటేసే నేటి రోజుల్లో, మూగజీవాల ప్రాణాలను కాపాడి తమ ఉదారతను చాటుకున్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మరియు వీఎంసీ సిబ్బంది. డ్రైనేజీ కాలువలో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్న రెండు ఎద్దులను సురక్షితంగా బయటకు తీసి, అందరి ప్రశంసలు అందుకున్నారు. విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్ జంక్షన్ వద్ద ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఇరుకైన డ్రైనేజీ కాలువలో రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు జారిపడ్డాయి. కాలువ సందు…

Read More