తాజావార్తలు
Kavitha: కోర్టు చెప్పింది సత్యం..నేను కడిగిన ముత్యం

Kavitha: కోర్టు చెప్పింది సత్యం..నేను కడిగిన ముత్యం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసిందని, న్యాయం గెలిచిందని ఆమె పేర్కొన్నారు. “కోర్టు చెప్పింది సత్యం. నేను కడిగిన ముత్యం” అని కవిత వ్యాఖ్యానించారు. ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో పెట్టిందేనని, ఇప్పుడు అది తేలిపోయిందని ఆమె అన్నారు. తన కుటుంబ సభ్యులకు, జాగృతి, తెలంగాణ కుటుంబాలకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని…

Read More
మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. శని వారం ఇలా చేస్తే చాలు అప్పుల సమస్యలు పరార్!

మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. శని వారం ఇలా చేస్తే చాలు అప్పుల సమస్యలు పరార్!

దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. శని వారం రోజు ఎవరు అయితే వస్తువులు, నల్ల నువ్వులు, ఆవ నూనె, దుప్పట్లు దానం చేస్తారో వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏడు వారాలు ప్రతి వారం ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోయి, జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఆనందకర జీవితాన్ని కొనసాగిస్తారు. అన్ని విధాలుగా చాలా ఆనందంగా ఉంటారు. ఇది మీకు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా లాభాలను చేకూరుస్తుంది.

Read More
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేయండి.. పట్టులాంటి మెరిసే జుట్టు మీ సొంతం!

షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేయండి.. పట్టులాంటి మెరిసే జుట్టు మీ సొంతం!

కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూల వల్ల జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ముల్తానీ మట్టి (Multani Mitti) తో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ముల్తానీ మట్టి జుట్టును మృదువుగా (Smooth) చేయడమే కాకుండా, తలలోని అదనపు నూనెను, మురికిని సమర్థవంతంగా తొలగిస్తుందని అంటున్నారు. జుట్టు సంరక్షణ కోసం ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలి..? ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. ముల్తానీ మట్టి వల్ల కలిగే ప్రయోజనాలు: ముల్తానీ…

Read More
అక్కినేని కథను మార్చి శోభన్ బాబు సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రిజల్ట్

అక్కినేని కథను మార్చి శోభన్ బాబు సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రిజల్ట్

తెలుగు సినిమా చరిత్రలో నటభూషణగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శోభన్ బాబు. ఇక శోభన్ బాబుకు అద్భుతమైన విజయాలను అందించిన సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ప్రముఖమైనది. ఈ సంస్థ అధినేత డి. రామానాయుడు శోభన్ బాబుని రాజా అని ఆప్యాయంగా పిలిచేవారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే చాలు, అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆశగా ఎదురుచూసేవారు. జీవన తరంగాలు, సోగ్గాడు, దేవత వంటి సూపర్ హిట్ చిత్రాలను సురేష్ ప్రొడక్షన్స్ శోభన్ బాబుకు అందించింది. ఎంకి…

Read More
కేంద్రం గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి రూ.30వేలు.. PM స్వానిధి క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలంటే..?

కేంద్రం గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి రూ.30వేలు.. PM స్వానిధి క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలంటే..?

వీధి వ్యాపారులు, హాకర్లు, చిన్న వ్యాపారులకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం అమలులోకి తెచ్చింది. చిరు వ్యాపారులకు PM SWANidhi పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రారంభించింది. నెల జీతం పొందే ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు చిరు వ్యాపారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వమే రూ.30 వేల వరకు రుణ పరిమితితో క్రెడిట్ కార్డులు ఇస్తోంది….

Read More
లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీరు రిజైన్‌ చేసినా.. మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీరు రిజైన్‌ చేసినా.. మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ అనిశ్చితి కొత్తేమీ కాదు. ఆర్థిక మాంద్యం, లే ఆఫ్‌లు లేదా మెరుగైన కెరీర్ అవకాశాల కోసం అన్వేషణ, ఉద్యోగాలు మార్చడం లేదా వారిని కోల్పోవడం అనేది ఒక సాధారణ విషయంగా మారింది. ఒక ఉద్యోగి నిరుద్యోగిగా మారినప్పుడు లేదా సుదీర్ఘ విరామం తీసుకున్నప్పుడు, వారి అతిపెద్ద ఆందోళన ఏంటంటే.. ఈ పొదుపులో అతి ముఖ్యమైన భాగం వారి ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ వస్తుందా? ఆగిపోతుందా అని ఆలోచిస్తారు. సాధారణంగా జాబ్‌…

Read More
ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహానికి ఇది ఎందుకు చేశారు?

ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహానికి ఇది ఎందుకు చేశారు?

మరణం తర్వాత మృతదేహంలో సహజంగా అనేక మార్పులు ప్రారంభమవుతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గడం, రక్త ప్రసరణ ఆగిపోవడం, కణజాలాలు క్రమంగా విచ్ఛిన్నం కావడం వంటి ప్రక్రియలు మొదలవుతాయి. దీంతో కొంతకాలం తర్వాత మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే మృతదేహాన్ని కొంతకాలం పాటు సంరక్షించాల్సిన పరిస్థితుల్లో ఎంబామింగ్ అనే ప్రత్యేక ప్రక్రియను ఉపయోగిస్తారు.  ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ నగరంలో మరణించారు. ఆమె దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేసినప్పుడు బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం…

Read More
మల్లె మొక్క పూయటం ఆగిపోయిందా..? ఇలా చేశారంటే..  చెట్టు నిండా పూలతో మళ్లీ కళకళలాడుతుంది!

మల్లె మొక్క పూయటం ఆగిపోయిందా..? ఇలా చేశారంటే.. చెట్టు నిండా పూలతో మళ్లీ కళకళలాడుతుంది!

మల్లె మొక్కకు కనీసం రోజుకు 6 నుండి 8 గంటల పాటు ఎండ తగిలేలా చూడాలి. మొక్క మొదట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. మల్లె మొక్క పూలు పూయడం తగ్గినప్పుడు మొక్కకు ప్రూనింగ్ చేయడం చాలా అవసరం. ఎండిపోయిన కొమ్మలను, పాత ఆకులను కత్తిరించండి. దీనివల్ల మొక్కకు కొత్త శక్తి వచ్చి, కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. ఈ కొత్త చిగుర్లకే మొగ్గలు ఎక్కువగా వస్తాయి.

Read More
వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!

వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆత్రేయపురం గ్రామానికి చెందిన చాదస్తం ఫుడ్స్ సంస్థ తరఫున చవ్వాకుల సాయి గణేష్, లక్ష్మీ ప్రసన్న దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు పూతరేకులను సమర్పించారు.ఈ సందర్భంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన పూతరేకులను ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద కుమార్తె సంజన వాసుకు సుమారు 25 కిలోల…

Read More
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. 110 మంది సైనికులతో వెళ్తున్న ఒక విమానం ప్యూర్టో లెగుయిజామో సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. సి-130 హెర్క్యులస్ విమానం పెరూ సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తోంది. విమానంలో సైనిక బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణం, మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటివరకు, గాయపడిన 20 మంది సైనికులను రక్షించారు, సహాయక…

Read More