తాజావార్తలు

ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం! వర్షాలపై తాజా రిపోర్ట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం 8.30 గంటలకు మరింత బలపడింది. పశ్చిమ-వాయువ్య దిశగా అల్పపీడనం ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని…

Read More
మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. భావి పౌరులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం, విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు అందించాలి. అయితే, క్షేత్రస్థాయిలో ఈ మెనూ అమలు కావడం లేదు. వారానికి మూడుసార్లు కాదు కదా, కొన్నిచోట్ల నెలకొక్కసారి కూడా గుడ్డు కనిపించడం లేదని తెలుస్తోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: పాత నోట్ల మార్పిడి వెనుక…

Read More
Telangana: మొట్టమొదటి కంటైనర్ బేస్డ్ అంగన్వాడి కేంద్రం.. అక్కడ తొలిసారిగా ఏర్పాటు..

Telangana: మొట్టమొదటి కంటైనర్ బేస్డ్ అంగన్వాడి కేంద్రం.. అక్కడ తొలిసారిగా ఏర్పాటు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని మారుమూల ఏజెన్సీ అటవీ ప్రాంత గొత్తికోయ గ్రామం ధర్మన్న నగర్‌లో జిల్లాలోనే మొట్టమొదటి కంటైనర్ బేస్డ్ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు అయ్యింది. దాతల సహాయంతో 4 లక్షల రూపాయల విలువైన కంటైనర్‌ బేస్డ్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (TGSCPCR) సభ్యురాలు కంచర్ల వందనా గౌడ్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా ప్రారంభించారు. గిరిజన చట్టాలు…

Read More
ఆట మొదలు.. శుక్రుడి అనుగ్రహంతో నాలుగు రాశులకు డబ్బే డబ్బు

ఆట మొదలు.. శుక్రుడి అనుగ్రహంతో నాలుగు రాశులకు డబ్బే డబ్బు

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా ఇది సంపద, అదృష్టానికి చిహ్నం. అయితే నాలుగు రాశులపై శుక్రుడి అనుగ్రహం ఉండనున్నదంట. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అవుతుందంట. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు, చాలా ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేసే ఛాన్స్…

Read More
TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!

TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!

సినిమాలే కాదు.. పలు సామాజిక కార్యక్రమాలతో.. ఫుల్ బిజీగా ఉండే మెగాస్టార్ చిరను.. ప్రతీ రోజు చాలా మంది కలుస్తుంటారు. దీంతో చిరు.. వారి బాగోగుల గురించి తెలుసుకోవడమే కాదు.. వారికి సాయం చేయడమూ.. ఇంటికొచ్చిన ప్రతీ ఒక్కరికీ మంచి భోజనం పెట్టి అతిథ్య ఇవ్వడమూ చేస్తుంటారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి.. సగటున ప్రతీ రోజు దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారని.. ఈయన అభిమాని డాక్టర్ సంపత్‌ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు….

Read More
రైల్వే నిబంధనలలో కీలక మార్పు.. మీ బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే, మీ సీటు గోవిందా..?

రైల్వే నిబంధనలలో కీలక మార్పు.. మీ బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే, మీ సీటు గోవిందా..?

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కీలక మార్పును అమలులోకి రాబోతుంది. ఇది లక్షలాది మంది ప్రయాణికులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. రైలు బోర్డింగ్ నియమాలలో మార్పులు తీసుకువచ్చింది. కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత, ఒక ప్రయాణీకుడు వారికే కేటాయించిన బోర్డింగ్ స్టేషన్ నుండి రైలు ఎక్కకపోతే, TTE తదుపరి స్టేషన్ వరకు వారి కోసం వేచి ఉండరు. రైలు బోర్డింగ్ స్టేషన్ దాటి కదిలిన వెంటనే, ప్రయాణీకులు వారి సీటులో కనిపించకపోతే,…

Read More
GT vs SRH Result: చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్..!

GT vs SRH Result: చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్..!

ఇండియన్ ప్రిమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా జరిగిన 56వ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కేవలం 15 ఓవర్లలోనే ప్యాకప్ చెప్పేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో గుజరాత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటింగ్ వెన్నెముకను విరిచారు. గుజరాత్ టైటాన్స్ గౌరవప్రదమైన స్కోరు.. తొలుత బ్యాటింగ్ చేసిన…

Read More
గ్రహణ సమయంలో తెరిచి ఉండే వైష్ణవ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా…?

గ్రహణ సమయంలో తెరిచి ఉండే వైష్ణవ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా…?

మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక నియమాలు అమలు చేయనున్నారు. సాధారణంగా గ్రహణం ప్రారంభానికి ముందు ఆలయాలు మూసివేసి, గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం మార్చి 3న ఉదయం 6.30 గంటల లోపు ప్రాతఃకాల అర్చనలు పూర్తి చేసి ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఆలయాన్ని…

Read More
RBI: లోన్లు తీసుకున్నవారికి బ్యాడ్ న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు..! ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా..?

RBI: లోన్లు తీసుకున్నవారికి బ్యాడ్ న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు..! ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా..?

లోన్లు తీసుకున్నవారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇవ్వనుందా.. వడ్డీ రేట్లను పెంచనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తాయి. ప్రస్తుతానికి పెంచకపోయినా.. ఈ ఏడాది చివరిలోపు పెంచే అవకాశముందని ఆర్దిక రంగ నిపుణులు, సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే లోన్లు తీసుకున్నవారిపై ఈఎంఐల భారం పడనుంది. కేంద్రం గత ఏడాదిలో వడ్డీ రేట్లను తగ్గించడంతో ప్రస్తుతానికి లోన్లు తీసుకున్నవారికి కొంత ఉపశమనం లభించింది. అయితే అంతర్జాతీయంగా యుద్దాలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్…

Read More
వాట్సప్‌ వాడుతున్నారా? ఆ యూజర్ల కోసమే ప్రత్యేకంగా కొత్త ఫీచర్లు తెస్తున్న మెటా

వాట్సప్‌ వాడుతున్నారా? ఆ యూజర్ల కోసమే ప్రత్యేకంగా కొత్త ఫీచర్లు తెస్తున్న మెటా

సోషల్ మీడియా అనుభవాన్ని మార్చేయడానికి మెటా సిద్ధమైంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కనిపిస్తున్న సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం చాటింగ్ మాత్రమే కాకుండా, అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్, పర్సనలైజేషన్ ఫీచర్లతో కూడిన ఈ ప్లాన్స్ గురించి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెలకు రూ.700 నుండి రూ.2,200 వరకు ఉండబోయే ఈ ప్లాన్ల వల్ల యూజర్లకు చేకూరే ప్రయోజనాలు మరియు అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్ల గురించి వివరంగా చూద్దాం! మెటా వన్…

Read More