తాజావార్తలు
Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. అయితే అంతకు ముందు ఈ మూవీలో హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు ప్రచారం నడిచింది. కానీ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తొలగించారని వార్తలు వచ్చాయి….

Read More
IRCTC: అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? 5 రోజుల్లో పోర్ట్ బ్లెయిర్, హావ్‌లాక్, నీల్ ఐలాండ్ సందర్శన.. ప్యాకేజీ ధరలు ఇవే!

IRCTC: అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? 5 రోజుల్లో పోర్ట్ బ్లెయిర్, హావ్‌లాక్, నీల్ ఐలాండ్ సందర్శన.. ప్యాకేజీ ధరలు ఇవే!

Andaman Tour Package: సెలవుల్లో లేదా తీరిక సమయాల్లో ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి అండమాన్ దీవులు అద్భుతమైన ఎంపిక. నీలిరంగు సముద్ర జలాలు, తెల్లని ఇసుక తీరాలు, పచ్చని అడవులు, చారిత్రక ప్రదేశాలతో అండమాన్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో 5 రోజుల ప్రత్యేక అండమాన్ టూర్ ప్యాకేజీ ద్వారా పోర్ట్ బ్లెయిర్, హావ్‌లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. తొలి రోజు: పోర్ట్…

Read More

PM Kisan: పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా?

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు ఇప్పుడు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 తదుపరి విడత ఎప్పుడు జమ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ విడత తేదీకి సంబంధించి సోషల్ మీడియా, ఇతర వేదికలపై అనేక వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం 24వ విడతకు సంబంధించిన తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, పీఎం కిసాన్ యోజన కింద…

Read More
ఇలాంటి డాక్టర్లు ఈ రోజుల్లో కూడా ఉంటారా..?.. ఇంత మంచితనం ఉంటే మిమ్మల్ని ఎందుకు వదులుతారు సార్..

ఇలాంటి డాక్టర్లు ఈ రోజుల్లో కూడా ఉంటారా..?.. ఇంత మంచితనం ఉంటే మిమ్మల్ని ఎందుకు వదులుతారు సార్..

  డాక్టర్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది చికిత్స. కానీ కొందరు వైద్యులు మాత్రం చికిత్సకే పరిమితం కాకుండా సమాజానికి ఆశ, నమ్మకం, అండగా నిలుస్తారు. అలాంటి అరుదైన వైద్యుల్లో కరీంనగర్‌కు చెందిన డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెదడు, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో తెలంగాణలో ప్రముఖ న్యూరాలజిస్టుగా గుర్తింపు పొందిన ఆయన, వైద్యం అనేది కేవలం వృత్తి కాదని.. అది సేవ అని తన పనితో…

Read More
Watch Video: ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన.. విన్నరెవరంటే?

Watch Video: ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన.. విన్నరెవరంటే?

పల్లెటూర్లలో పండగలప్పుడు బరువులు ఎత్తడం, తాడు లాగడం, కొబ్బరికాయ విసరడం వంటి పందాలు నిర్వహిస్తూ ఉంటారు .అలానే ఎడ్లతో బండలు లాగించడం, పరిగెత్తించడం వంటి పందేల చూస్తూ ఉంటాం.. ఇక గుర్రాల రేసులు, బైక్ రేసులు, కార్ రేసులు కూడా సిటీల్లో చూస్తూ ఉంటాం. ఇలా పందేలు ఏవి చూసినా ముందుకు వెళ్లడమే టార్గెట్. బైక్స్, కార్ రేసింగ్స్ ఏవైనా ఆయా వాహనాలు మంచి కండీషన్‌లో ఉంటే ముందకు ఎవరైనా నడిపిస్తారు. కానీ రివర్స్ నడపడం అంటే…..

Read More
ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

ఇరాన్‌, అమెరికా-ఇజ్రయెల్‌ యుద్దం న్యూక్లియర్‌ వార్‌గా మారుతోందా ? అటు అమెరికా ఇటు ఇరాన్‌లో ఒకే రోజు భూప్రకంపనలు రావడం తీవ్ర కలకలం రేపింది. రెండు దేశాలు కూడా అణుపరీక్షలు నిర్వహించినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్దం సాగుతున్న వేళ ఇరాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యింది. గెరాష్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్‌లో భూకంపంపై పలువురు నిపుణులు…

Read More
సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం!

సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం!

నిర్మల్ జిల్లా కేంద్రంలో జూలై 14వ తేదీన చోటుచేసుకున్న ఆటో డ్రైవర్ అస్లాం ఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం, ఆపై పెళ్లి విషయంలో వచ్చిన విభేదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అస్లాం ఖాన్‌కు తన సవతి తల్లి అన్వరి బేగంతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ…

Read More
టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కదిరేపల్లికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై ఉన్న సెల్ టవర్‌ను ఎక్కి హల్‌చల్‌ చేశాడు. సెల్‌ టవర్‌పై వ్యక్తిని గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లక్ష్మీనారాయణ టిడిపి జెండా పట్టుకుని సెల్ టవర్ ఎక్కడంతో స్థానికులు ఏమై ఉంటుందా అని చర్చించుకున్నారు. లక్ష్మీనారాయణ తన కుమార్తె విషయంలో న్యాయం జరుగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ పైకి…

Read More
మెటా నుంచి కొత్త ప్రొడక్ట్ వచ్చేసింది..! ప్రపంచాన్ని చూస్తూనే పనులు చేసేయొచ్చు

మెటా నుంచి కొత్త ప్రొడక్ట్ వచ్చేసింది..! ప్రపంచాన్ని చూస్తూనే పనులు చేసేయొచ్చు

కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, ఏఐ సాంకేతికతతో మీ పనులను సులభతరం చేసేలా మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను రూపొందించారు. 12MP కెమెరా, ఓపెన్-ఇయర్ స్పీకర్లు, 40 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న ఈ గ్లాసెస్, ధరించిన వారికి ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. మ్యూజ్ స్పార్క్ ఏఐ, హిందీతో సహా 20 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం ఉన్న ఈ అద్భుతమైన గ్యాడ్జెట్ గురించి తెలుసుకుందాం! మ్యూజ్ స్పార్క్ ఏఐ.. ఈ గ్లాసెస్‌లో ఉన్న ‘మ్యూజ్ స్పార్క్’…

Read More
Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు.

Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు.

Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు – కారణాలు, లక్షణాలు, నివారణ –కారణాలు, లక్షణాలు, నివారణ ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి మొబైల్ స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సమస్యను వైద్యులు డిజిటల్ ఐ స్ట్రెయిన్ (Digital Eye Strain) లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. మొబైల్ ఫోన్ వల్ల కళ్లకు…

Read More