తాజావార్తలు
ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఆరోగ్యంపై …ప్రభావం

ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఆరోగ్యంపై …ప్రభావం

✍️ 📰 ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఆరోగ్యంపై దాని ప్రభావం ఏమిటి? ఉదయం లేవగానే చాలామంది మొదట చేసే పని కాఫీ తాగడం. ఇది చాలా మందికి అలవాటు మాత్రమే కాదు, రోజును ప్రారంభించే ఎనర్జీ కూడా. కానీ నిజంగా ఉదయాన్నే కాఫీ తాగడం మన ఆరోగ్యానికి మంచిదా? లేక దుష్ప్రభావాలా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.https://www.youtube.com/shorts/NHAo9BqK_rw ☕ ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల లాభాలు ✅ 1. ఎనర్జీ పెరుగుతుంది కాఫీలో ఉన్న కాఫీన్ మీ శరీరాన్ని…

Read More
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర…

Read More
Peddi Movie: ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? జాన్వీ కపూర్‌కు అన్ని కోట్లా?

Peddi Movie: ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? జాన్వీ కపూర్‌కు అన్ని కోట్లా?

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ రిలీజ్ కు సమయం దగ్గరపడుతోంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (మే 18) ట్రైలర్ రిలీజ్ చేయగా అనూహ్య స్పందన వస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో పెద్ది ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది. కాగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో పెద్ది సినిమా తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే భారీ…

Read More
వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా?

వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా?

వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా? నిజం ఏమిటి? – నిపుణులు చెప్పే ఆరోగ్య సూచనలు-పూర్తి వివరాలు వర్షాకాలం ప్రారంభం కాగానే చాలా మంది పెద్దలు “ఈ కాలంలో ఆకుకూరలు తినకూడదు” అని చెబుతుంటారు. అయితే, ఇది పూర్తిగా నిజమా? లేక కేవలం అపోహేనా? అసలు వర్షాకాలంలో ఆకుకూరలు తినడం వల్ల ఏమవుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.https://a2zchronicle.com/10586-2/ వర్షాకాలంలో ఆకుకూరలు ఎందుకు జాగ్రత్తగా తినాలి? వర్షాకాలంలో నేలలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో…

Read More
Puri Jagannadh : రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా.. ? అయితే పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ మారిపోతుంది భయ్యా..

Puri Jagannadh : రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా.. ? అయితే పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ మారిపోతుంది భయ్యా..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలంగా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన పలు విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నాడు. తాజాగా రిజెక్షన్ మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఈ రిజెక్షన్ ఎదురైనప్పుడు ఎలా మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి అనే విషయాన్ని వెల్లడించారు.”జీవితంలో తిరస్కరణ అనేది ఒక అనివార్యమైన భాగం. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా ఎంతో ఆశించిన కల కావచ్చు, తిరస్కరణ ఎదురైనప్పుడు…

Read More
ఫోన్‌ కోసం మీ బడ్జెట్‌ రూ.20 వేలా? అయితే ఈ ఫీచర్లు ఉండే ఫోనే తీసుకోండి!

ఫోన్‌ కోసం మీ బడ్జెట్‌ రూ.20 వేలా? అయితే ఈ ఫీచర్లు ఉండే ఫోనే తీసుకోండి!

రూ.20 వేల బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా, రోజువారీ వినియోగానికి అవసరమైన కీలక ఫీచర్లను పరిశీలించడం చాలా ముఖ్యమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ధరలో గేమింగ్, ఫోటోగ్రఫీ, బ్యాటరీ, 5G కనెక్టివిటీ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రాసెసర్ ఎంపిక కీలకం. ఈ బడ్జెట్‌లో కనీసం మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ లేదా స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్ ఉన్న ఫోన్‌ను ఎంచుకోవాలని నిపుణులు…

Read More
Tollywood : సౌందర్య ఆ హీరో పక్కన చేయ్యనంది.. చివరకు కాల్ చేసి ఆ మాట చెప్పింది..

Tollywood : సౌందర్య ఆ హీరో పక్కన చేయ్యనంది.. చివరకు కాల్ చేసి ఆ మాట చెప్పింది..

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన సినీ ప్రస్థానం, ముఖ్యంగా యమలీల వంటి విజయవంతమైన చిత్రాల వెనుక ఉన్న సవాళ్లను వివరించారు. యమలీలలో అలీని హీరోగా తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పలువురు పెద్ద హీరోలు వ్యతిరేకించారని, తాము చేస్తామని చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే, అలీ అయితేనే ఆ సినిమాకు న్యాయం జరుగుతుందని కృష్ణారెడ్డి పట్టుబట్టారు. ఈ క్రమంలో, ప్రముఖ నటి సౌందర్య అలీ పక్కన నటించడానికి నిరాకరించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ, షూటింగ్…

Read More
వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్.. ఎందుకంటే..?

వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్.. ఎందుకంటే..?

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా పేరుగాంచిన వెనిజులా.. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. ఆ అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం బంధించిన తర్వాత పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఇప్పటికే భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. కేవలం చమురుకే పరిమితం కాకుండా.. మెటల్స్, ఫార్మా వంటి కీలక రంగాల్లోనూ భారతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆయిల్ – గ్యాస్ భారతదేశ ఇంధన…

Read More
JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22: జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో మ3 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 25తో ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగియనున్నాయి. అయితే దరఖాస్తు క్రమంలో వచ్చిన తప్పులను సవరణ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చని ఎన్టీయే ప్రకటించింది. ఫిబ్రవరి 28న రాత్రి…

Read More
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఢిల్లీ MCD కి చెందిన డాక్టర్ అజయ్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. గోరువెచ్చని నీరు శరీరాన్ని లోపల నుండి సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం దప్పికను తీర్చడమే కాకుండా ఒక సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. శరీర శుద్ధి: ఇది శరీరం నుండి విషపూరిత వ్యర్థాలను…

Read More