తాజావార్తలు
జగన్‌తో గొడవల వల్ల నష్టమే జరిగింది.. TV9 క్రాస్‌ఫైర్‌లో రఘురామ సంచలన కామెంట్స్

జగన్‌తో గొడవల వల్ల నష్టమే జరిగింది.. TV9 క్రాస్‌ఫైర్‌లో రఘురామ సంచలన కామెంట్స్

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆ రాష్ట్ర రాజకీయాలపై మరోసారి తనదైన శైలిలో స్పందించారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో తన రాజకీయ ప్రయాణం, మాజీ సీఎం జగన్‌‌తో విభేదాలు, ప్రస్తుత తన స్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో తన పోరాటం రాజకీయంగా తనకు ఎలాంటి కిరీటాన్ని తెచ్చిపెట్టలేదని, పైగా తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆర్ఆర్ఆర్ కుండబద్దలు కొట్టారు. ‘‘2019 నుంచి 2024 మధ్య కాలంలో అక్రమ కేసులు పెట్టి నన్ను సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా…

Read More
పెట్రోల్, డీజిల్.. ప్రత్యేక పన్ను విధించిన కేంద్రం! ఇదైతే మన మంచికే..

పెట్రోల్, డీజిల్.. ప్రత్యేక పన్ను విధించిన కేంద్రం! ఇదైతే మన మంచికే..

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సుంకాలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం.. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.4, డీజిల్‌పై రూ.8.50, విమాన ఇంధనం (ATF)పై లీటరుకు రూ.7.50 చొప్పున…

Read More
రాధికా శరత్ కుమార్ చెల్లి కూడా టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ అని తెలుసా.? ఆమె ఎవరంటే

రాధికా శరత్ కుమార్ చెల్లి కూడా టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ అని తెలుసా.? ఆమె ఎవరంటే

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అలరించి ఆతర్వాత సహాయక పాత్రలతో మెప్పిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్న నటీమణి ఎవరో కాదు రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో…

Read More
చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

ఈ ఫొటోను మొదట చూడగానే చాలా మంది, చాలా సింపుల్‌గా గుర్తిస్తాం అనుకుంటారు. కానీ ఇందులోనే పెద్ద కిటుకు ఉంది. అందమైన అడవి, ప్రశాంతమైన సెలయేరు కనిపిస్తుంది. అంతే కాకుండా నీరుపై నున్నటి రాళ్లు, కొన్ని చోట్ల పెద్ద పెద్దని బండ రాళ్లు కనిపిస్తాయి. అంతేకాకుండా అక్కడక్కడ విరిగిపోయి, ఉన్న చెట్టుకొమ్మలు,కటెలు, చెట్టు వేరు ఇలా చాలా ఉన్నాయి.

Read More

ఏంది.. ఆ ఒక్క తప్పే టీమిండియాకు శాపంగా మారిందా.. గెలిచే మ్యాచ్‌ని దొబ్బెట్టిన గంభీర్..!

Did Indias Follow-On Decision Against Sri Lanka Cost Them the Test: శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ డ్రా అవ్వడానికి గల కారణాలపై విస్తృతమైన విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చలో కేంద్ర బిందువుగా నిలిచింది భారత జట్టు తీసుకున్న ఫాలో ఆన్ నిర్ణయం. ముఖ్యంగా గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు తీసుకున్న ఈ…

Read More
Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

బంగారం అంటే భారతీయులకు ఓ ప్రత్యేక సెంటిమెంట్. అభరణంగా మాత్రమే కాకుండా కష్టకాలంలో ఆదుకునే ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. ఇక గత ఏడాది కాలంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తూ సామాన్యులకు బిగ్ షాక్ ఇస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. శనివారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.10 తగ్గి రూ.1,57,220గా ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర…

Read More
RBI: ఈఎంఐలు కట్టేవారికి రిలీఫ్..! ఆర్బీఐ నుంచి ఊరట రానుందా..?

RBI: ఈఎంఐలు కట్టేవారికి రిలీఫ్..! ఆర్బీఐ నుంచి ఊరట రానుందా..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశాలు జూన్ 3న ప్రారంభమవ్వగా.. జూన్ 5 వరకు జరగనున్నాయి. శుక్రవారంతో సమావేశాలు ముగియనుండగా.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయాలు తెలుసుకునేందుకు మార్కెట్లు, పెట్టుబడిదారులు, బ్యాంకులు, ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం 10 గంటలకు ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, రూపాయి బలహీనపడుతున్న క్రమంలో ఈ సమావేశంలో…

Read More
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగే ఈ మ్యాజిక్‌ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగే ఈ మ్యాజిక్‌ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

బ్లడ్ షుగర్ నియంత్రణ, ఇమ్యూనిటీ: డయాబెటిస్ ఉన్నవారికి అల్లం నీరు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అలాగే, అల్లంలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పటిష్టం చేస్తాయి. దీనివల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

Read More
Raja Saab: ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.! ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు

Raja Saab: ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.! ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు

దర్శకుడు మారుతీ, హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ది రాజా సాబ్’. జనవరి 9న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల వెనుకున్న క్రియేటివ్ ప్రాసెస్‌లో తన కుమార్తె హియా దాసరి కీ రోల్ పోషిస్తుందని తెలిపాడు. సినిమాలంటే హియాకు చాలా ఇష్టమని.. చిన్న వయస్సులోనే ఆమెకు సినిమాలపై మంచి అవగాహన ఉందని చెప్పాడు. తాను…

Read More
AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరు రాష్ట్రాల నేతలు ఈ అంశంలో తమ ప్రత్యర్థి పార్టీలతో పాటు పొరుగు రాష్ట్రంపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. కృష్ణా జలాలు తెలంగాణకు రాసివ్వడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నాని, పొరుగు రాష్ట్రాలతో గొడవలొద్దంటున్న చంద్రబాబు.. జగన్ ఐదేళ్లలో ఎవరితోనైనా గొడవపెట్టుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు నదీ జలాలపై చిత్తశుద్ధి లేదన్న తెలంగాణ మంత్రి…

Read More