తాజావార్తలు
రాగి పాత్రలో నీళ్లు అమృతమా? విషమా? గ్లాస్ బాటిల్స్‌లోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయా? అసలు నిజాలు ఇవే!

రాగి పాత్రలో నీళ్లు అమృతమా? విషమా? గ్లాస్ బాటిల్స్‌లోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయా? అసలు నిజాలు ఇవే!

కొందరు రాగి పాత్రల్లో నీళ్లు తాగితే సర్వరోగ నివారిణి అని నమ్ముతుంటే, మరికొందరు గాజు బాటిల్స్ అత్యంత సురక్షితమని భావిస్తారు. అయితే, ఈ రెండింటిలోనూ మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. రాగి బాటిల్స్ బ్యాక్టీరియాను చంపగలవు కానీ అవి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. అలాగే గాజు బాటిల్స్ రసాయన రహితమని అనుకుంటాం కానీ, వాటి మూతల్లో మైక్రో ప్లాస్టిక్స్ దాగి ఉండవచ్చు. రాగి బాటిల్స్- ప్రకృతి సిద్ధమైన ప్యూరిఫైయర్ రాగి పాత్రలకు బ్యాక్టీరియాను, వైరస్‌లను…

Read More
Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

రాష్ట్రంలో పంచాయతీ ఎన్ని పోరు జోరుగా ఉంబోతుంది. ఎన్నిల్లో పై చేయి సాధించేందుకు అలు అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు కూడా మొదటు పెట్టాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే పట్టణంలోని ఆరో…

Read More
అధిక ప్రోటీన్ ఉండే మీల్ మేకర్ బిర్యానీ.. ఇది తింటే రుచికి.. రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

అధిక ప్రోటీన్ ఉండే మీల్ మేకర్ బిర్యానీ.. ఇది తింటే రుచికి.. రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

తదుపరి దశలో, పిండి పెట్టుకున్న మీల్ మేకర్‌ను మ్యారినేట్ చేయాలి. ఇందుకోసం మీల్ మేకర్‌లో కొద్దిగా పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు మరియు బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి. మరోవైపు 600 గ్రాముల బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వంట పాత్రలో లేదా కుండలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడెక్కాక లవంగాలు, ఇలాచీ, దాల్చినచెక్క,…

Read More
10th తర్వాత ఏ కోర్సు చేయాలి? టాప్ టెక్నికల్ ఆప్షన్స్ ఇవే!

10th తర్వాత ఏ కోర్సు చేయాలి? టాప్ టెక్నికల్ ఆప్షన్స్ ఇవే!

After 10th Class: 10వ తరగతి బోర్డు పరీక్షల తర్వాత “ఇప్పుడు ఏం చేయాలి?” అనే సందేహం చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రుల మదిలో ఉంటుంది. అందరికీ దీర్ఘకాలిక డిగ్రీలు లేదా ఖరీదైన కోర్సులు చేయడం సాధ్యం కాకపోవచ్చు. దీంతో మంచి కెరీర్ అవకాశాలు లేవని అనుకుంటారు. కానీ, ఈ రోజుల్లో తక్కువ సమయంలో పూర్తి చేయగల అనేక సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా త్వరగా నైపుణ్యాలు పొందడంతో పాటు ఉద్యోగ అవకాశాలు…

Read More
PPF: నెలకు కేవలం రూ.5 వేల పెట్టుబడితో చేతికి లక్షల డబ్బు! పైగా నో ట్యాక్స్‌

PPF: నెలకు కేవలం రూ.5 వేల పెట్టుబడితో చేతికి లక్షల డబ్బు! పైగా నో ట్యాక్స్‌

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టడం అంటే కేవలం డబ్బు జమ చేయడం మాత్రమే కాదు, సరైన సమయంలో జమ చేయడం కూడా ఎంతో కీలకమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెల 5వ తేదీకి ముందు డబ్బు జమ చేస్తే గరిష్ట వడ్డీ ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. పీపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ లెక్కింపు విధానం ప్రకారం, నెలలో 5వ తేదీ నుంచి ఆ నెల చివరి వరకు ఉన్న కనీస నిల్వపై వడ్డీ…

Read More
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుపై బిగ్ అప్డేట్..

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుపై బిగ్ అప్డేట్..

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా చాలామందికి ఇళ్లు మంజూరు కాకపోవడంతో.. ఎప్పుడెస్తాయా అని వేయి కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తోంది. ముందుగా గ్రామాల్లోని పేదలకు ఇళ్లను మంజూరు చేస్తోండగా.. ఇప్పటికే చాలాచోట్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఇక మరికొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ప్రభుత్వం లబ్దిదారులకు విడతల వారీగా…

Read More
Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా తర్వాత రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో T55 సినిమా రూపొందుతోంది . ధనుష్ నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధనుష్ రూ.45 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ సక్సెస్ ఫుల్ హీరో. అయితే తన కొత్త సినిమాకు…

Read More
భారత్ – ఒమన్ మధ్య FTA.. జూన్‌ 1 నుంచి అమల్లోకి! ప్రయోజనాలు ఏంటంటే?

భారత్ – ఒమన్ మధ్య FTA.. జూన్‌ 1 నుంచి అమల్లోకి! ప్రయోజనాలు ఏంటంటే?

భారత్ – ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. డిసెంబర్ 2025లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఒమన్ ప్రతినిధి బృందంతో సమావేశమైన అనంతరం గోయల్ మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించే మార్గాలపై చర్చలు జరిగాయని…

Read More
Rashmika Mandanna: వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే.. వీడియో

Rashmika Mandanna: వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే.. వీడియో

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. గతేడాది వీరు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని రూమర్లు ఉన్నాయి. ఇక వచ్చే నెలలోనే ఈ ప్రేమ పక్షలు పెళ్లిపీటలెక్కనున్నారని తెగ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు తమ ఎంగేజ్మెంట్, పెళ్లి విషయాలపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ స్పందించిన దాఖలాలు లేవు. దీనికి తోడు ప్రస్తుతం ఎవరి సినిమా పనుల్లో వారు…

Read More
Milk Incompatible Foods: పాలతో పొరపాటున కూడా వీటిని కలిపి తినొద్దు! విరుద్ధ ఆహారంతో చర్మ వ్యాధులు

Milk Incompatible Foods: పాలతో పొరపాటున కూడా వీటిని కలిపి తినొద్దు! విరుద్ధ ఆహారంతో చర్మ వ్యాధులు

శరీరంలో టాక్సిన్స్ (విషతుల్యాలు) పేరుకుపోవడానికి కారణమవుతాయి. పాలు తాగేటప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎలాంటి అనారోగ్యాలకు దారితీస్తాయో తెలుసుకుందాం. ఆమె రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, పండ్లను కలిపి తీసుకుంటుంది. అతను జిమ్ ముగించుకుని గుడ్లు, పాలు కలిపి సేవిస్తాడు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని వారు నమ్ముతుంటారు. కానీ, కొన్ని రోజుల తర్వాత వారిద్దరికీ చర్మంపై దద్దుర్లు, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు మొదలయ్యాయి. ఖరీదైన మందులు వాడినా ఫలితం లేదు. ఎందుకో…

Read More