తాజావార్తలు
Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

నేటి కాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి మార్గాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావించే వారికి.. పోస్ట్ ఆఫీస్ అందించే పథకాలు ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, వేతన జీవులు తమ భవిష్యత్తు అవసరాల కోసం ఎటువంటి రిస్క్ లేకుండా క్రమపద్ధతిలో డబ్బును దాచుకోవడానికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన వేదిక. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని సేవ్ చేయడం వల్ల మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తం…

Read More
Rajya Sabha : టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. ముగ్గురు పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు

Rajya Sabha : టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. ముగ్గురు పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు

ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్ధులు ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. టీడీపీ నంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉండగా.. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమేనని రమేశ్ పేరును ఇటీవలే అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ శనివారం నామినేషన్ కూడా దాఖలు చేసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. మరోవైపు టీడీపీ నుంచి ముగ్గురు నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ…

Read More
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

తెలంగాణ పట్టణాల్లో జీవనశైలి వేగంగా మారుతోంది. పని ఒత్తిళ్లు, సమయాభావం, సౌకర్యాల పెరుగుదలతో సంప్రదాయ ఆహారపు అలవాట్లు తగ్గిపోతూ.. ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరుగుతోంది. ఈ మార్పు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఒక కొత్త డేటా ప్రకారం.. తెలంగాణ పట్టణ ప్రాంతాల ప్రజలు తమ నెలవారీ ఆహార వ్యయంలో 28 నుంచి 34 శాతం వరకు ఫాస్ట్ ఫుడ్‌పైనే ఖర్చు చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా ఫాస్ట్ ఫుడ్‌పై ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో…

Read More
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అలాగే తమన్ బీజీఎం స్కోర్ అందించారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ…

Read More
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా.. 13ఏళ్లుగా కోర్టులకు.. చివరకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే..?

అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా.. 13ఏళ్లుగా కోర్టులకు.. చివరకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే..?

కేవలం రెండు నెలలు కూడా కలిసి ఉండని ఒక జంట, గత 13 ఏళ్లుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థను అసాధారణంగా దుర్వినియోగం చేయడమే” అని అభివర్ణించిన సుప్రీంకోర్టు ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూనే, గట్టి హెచ్చరికతో కూడిన తీర్పునిచ్చింది. జనవరి 2012లో ఈ జంటకు వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కేవలం 65 రోజులకే భార్య తన…

Read More
సాయత్రం వేళల్లో ఎందుకని ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు..? కొనుగోలు కూడా చేయకూడదట..

సాయత్రం వేళల్లో ఎందుకని ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు..? కొనుగోలు కూడా చేయకూడదట..

వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు వాడకానికి సంబంధించి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. వాటిని పాటించకపోతే ఇంట్లోకి ప్రతికూలత వస్తుందట. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత లేదా సాయంత్రం పూట ఉప్పు కొనడం అశుభంగా పరిగణించబడుతుంది. సాయంత్రం పూట ఉప్పు కొనడం కుటుంబానికి ఆర్థిక కష్టాలను తెస్తుందని నమ్ముతారు. ఈ చర్య లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమై అనవసరమైన ఖర్చులకు దారితీస్తుందట. అంతేకాకుండా ఇది కుటుంబానికి అప్పుల బాధలు కూడా కలిగిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు….

Read More
అభిమాని చివరి కోరిక.. నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. ప్రత్యక్ష ప్రసారం

అభిమాని చివరి కోరిక.. నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. ప్రత్యక్ష ప్రసారం

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో హనుమకొండకు చేరుకున్నారు. హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్‌ను పరామర్శిస్తున్నారు.. ఒక్కసారి చూడాలని ఉందన్న ఆ బాలుడి కోరిక తీర్చేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా కదిలి అక్కడికి చేరుకుని.. నిరంజన్ తో మాట్లాడుతున్నారు.. పవన్ కల్యాణ్‌ను చూడడమే అతనికి అరుదైన ఔషధంగా బావిస్తున్న ఆ కుటుంబం పవన్ కల్యాణ్ రాక కోసం ఎదురుచూసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఆ బాలుడితో…

Read More
తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల (Heatwaves) నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి పచ్చి ఉల్లిపాయలు (Raw Onions) తినడం ఒక సాంప్రదాయక నివారణోపాయంగా వస్తోంది. అయితే, తీవ్రమైన వేడిలో దీనిని తినడం మంచిదేనా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి, పచ్చి ఉల్లిపాయలలో నీటి శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా, ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఉల్లిపాయలోని క్వెర్సిటిన్’ (Quercetin) అనే యాంటీఆక్సిడెంట్ వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. కానీ, వీటిని…

Read More
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు.. పాకిస్తాన్‌కు పరోక్షంగా అజిత్ దోవల్ వార్నింగ్!

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు.. పాకిస్తాన్‌కు పరోక్షంగా అజిత్ దోవల్ వార్నింగ్!

మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సు, భద్రతా వ్యవహారాల ఉన్నత ప్రతినిధుల 14వ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. రష్యన్ ఫెడరేషన్ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ఆతిథ్యం ఇచ్చిన ఈ సదస్సులో ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని దోవల్ పిలుపునిచ్చారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మద్దతివ్వాలా లేదా నిర్ణయాత్మక చర్యలతో వారిని ఎదుర్కోవాలా…

Read More
పక్కవాడి ఐడియాలతో బిల్డప్..! క్రుగర్ ఎఫెక్ట్ బాధితుల అసలు స్వరూపం ఇదే

పక్కవాడి ఐడియాలతో బిల్డప్..! క్రుగర్ ఎఫెక్ట్ బాధితుల అసలు స్వరూపం ఇదే

మన సమాజంలో విలక్షణమైన మనుషులు కనిపిస్తుంటారు. కొందరు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ శిఖరాలను అధిరోహిస్తే, మరికొందరు మాత్రం అడుగు దూరంలో ఉన్న గమ్యాన్ని కూడా సొంతంగా చేరుకోలేక, పక్కవాడి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ ‘బిల్డప్’ ఇస్తుంటారు. సైకాలజీ భాషలో వీరిని రకరకాల పేర్లతో పిలిచినా, వీరి అసలు నైజం మాత్రం ఇతరుల ఆలోచనలను కాపీ కొట్టడం. వీరికి విశ్లేషణాత్మక ఆలోచనలు సున్నా, కానీ ఇతరుల ఐడియాలను దొంగిలించడంలో మాత్రం పీహెచ్‌డీలు చేస్తుంటారు. మౌనంతోనే…

Read More