తాజావార్తలు
15 రోజులైనా కొత్తిమీర ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేస్తే చాలు.. మీరు నమ్మలేని సీక్రెట్స్..

15 రోజులైనా కొత్తిమీర ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేస్తే చాలు.. మీరు నమ్మలేని సీక్రెట్స్..

వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్ నుండి తెచ్చిన కొత్తిమీర ఇంటికి చేరేలోపే వాడిపోతుంది. కూరలో ఎంత రుచి ఉన్నా, చివర్లో కొంచెం పచ్చని కొత్తిమీర పడితేనే ఆ వంటకు నిండుదనం వస్తుంది. కానీ ఎండల ధాటికి రెండు రోజుల్లోనే నల్లగా మారిపోతున్న కొత్తిమీరను చూసి మహిళలు చిరాకు పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు, మీ వంటింట్లో ఉండే వస్తువులతోనే కొత్తిమీరను పది రోజుల వరకు తాజాగా ఉంచే అడ్వాన్స్‌డ్ స్టోరేజ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం.. గ్లాసు…

Read More
డైజెషన్‌ సమస్యలతో సతమతమవుతున్నారా? కారణాలు తెలిస్తే ఇట్టే బయటపడొచ్చు

డైజెషన్‌ సమస్యలతో సతమతమవుతున్నారా? కారణాలు తెలిస్తే ఇట్టే బయటపడొచ్చు

రాత్రిపూట ఆలస్యంగా తినడం జీర్ణక్రియను పూర్తిగా దెబ్బతీస్తుంది. నిద్రపోయే ముందు ఆహారం తీసుకోవడం వల్ల శరీర జీర్ణ లయ దెబ్బతిని ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయి. శరీరానికి కూడా ఒక జీవ గడియారం ఉంటుంది, క్రమం తప్పని ఆహారపు అలవాట్లు జీవక్రియను, గట్ ఫ్లోరాను దెబ్బతీస్తాయి. అలాగే, పని ఒత్తిడిని తట్టుకోవడానికి యువత అధికంగా కెఫీన్, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటారు. ఇది కడుపులో అదనపు ఆమ్లాలను ఉత్పత్తి చేసి, ఎసిడిటీని పెంచుతుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే చక్కెరలు,…

Read More
Sleep: 7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి.. ఆచార్య బాలకృష్ణ చెప్పిన సీక్రెట్!

Sleep: 7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి.. ఆచార్య బాలకృష్ణ చెప్పిన సీక్రెట్!

సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే 7-8 గంటలు నిద్రపోవాలని అంటుంటారు. కానీ కొందరు మాత్రం నిద్ర అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. దీనివల్ల చాలా మందిలో ఆరోగ్యంగా ఉండేందుకు సరైన నిద్ర సమయం ఏదో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఆచార్య బాలకృష్ణ ఒక వీడియో ద్వారా ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి ఆరోగ్యంగా ఉండటానికి 7, 8 లేదా 9 గంటల్లో ఏది సరైనదో వివరించారు….

Read More
సన్‌స్క్రీన్ వాడే అలవాటు ఉంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

సన్‌స్క్రీన్ వాడే అలవాటు ఉంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

సన్‌స్క్రీన్ వాడటం వల్ల కేవలం టానింగ్ తగ్గడమేనా? కాదు! పిగ్మెంటేషన్, ముడతలు, చర్మంపై ముందస్తు వృద్ధాప్య ఛాయలు.. ఇలా ఎన్నో సమస్యలకు సన్‌స్క్రీన్ ఒక అద్భుతమైన రక్షణ కవచం. మన భారతీయ చర్మంలో మెలనిన్ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, యూవీ కిరణాల నుంచి పూర్తి రక్షణ లభించదు. అందుకే డెర్మటాలజిస్టులు ఇప్పుడు సన్‌స్క్రీన్‌ను ‘ప్రివెంటివ్ బ్యూటీ’లో అత్యంత ముఖ్యమైన భాగంగా పరిగణిస్తున్నారు. కరెక్టివ్ ట్రీట్‌మెంట్స్ (సమస్య వచ్చాక చేసే చికిత్సలు) కంటే, రాకుండా చూసుకునే ‘ప్రివెంటివ్ కేర్’…

Read More
Srisailam: శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కేజీల నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్‌ భక్తులు

Srisailam: శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కేజీల నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్‌ భక్తులు

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి నిత్యం భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన నవ్య రవీంద్రారెడ్డి దంపతులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని.. దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు. 2 కేజీల 400 గ్రాముల బరువైన నాగాభరణాన్ని అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ప్రధాన అర్చకుడు విజయ స్వామి శివ శంకరయ్య, టెంపుల్ అధికారులు లొడ్డ మల్లికార్జున, గంజి రవి ప్రధానార్చకుడు సమక్షంలో విరాళంగా అందించారు. అనంతరం స్వామి అమ్మవారికి…

Read More
PM Modi: యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు.. చర్చలు, దౌత్యమే మార్గం: ప్రధాని మోదీ

PM Modi: యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు.. చర్చలు, దౌత్యమే మార్గం: ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమస్యలకు యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చట్ట పరిపాలన, పరస్పర చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారానే వివాదాలకు శాంతియుత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌, ఫిన్లాండ్ దేశాలు రెండూ కూడా చట్ట పరిపాలన, చర్చలు, దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తాయని మోదీ తెలిపారు. యుద్ధం…

Read More
మెట్ గాలా 2026కి దూరంగా గ్లోబల్ బ్యూటీ.. ఫ్యాషన్ వేడుక గైర్హాజరుకు కారణమిదే

మెట్ గాలా 2026కి దూరంగా గ్లోబల్ బ్యూటీ.. ఫ్యాషన్ వేడుక గైర్హాజరుకు కారణమిదే

న్యూయార్క్‌లోని మన్హట్టన్‌లో జరిగే ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది ‘ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్’ అనే సరికొత్త థీమ్‌తో ఈ ఫ్యాషన్ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక మెట్ గాలాకు ఎందుకు రాలేకపోతోందో, అలాగే ఈ సారి మెట్ గాలా 2026 థీమ్ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ఎందుకు దూరమైంది? సదరు భారతీయ గ్లోబల్ స్టార్ నటి ఈసారి మెట్ గాలా వేడుకను దాటవేయడానికి బలమైన కారణాలు…

Read More
CM Chandrababu: పని చేయని అధికారులతో పని చేయించడం నా బాధ్యత

CM Chandrababu: పని చేయని అధికారులతో పని చేయించడం నా బాధ్యత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుళ్లూరుపేటలో జరిగిన TIDCO గృహ నిర్మాణ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పనితీరు, పాలనా సంస్కరణలు, సాంకేతికత వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించారు. నిజ-సమయ పాలనను ప్రవేశపెట్టామని, మొబైల్ ఫోన్ల ద్వారా పౌరులు తమ పనులను సులభంగా పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి తండ్రికి…

Read More
Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

రాష్ట్రంలో పంచాయతీ ఎన్ని పోరు జోరుగా ఉంబోతుంది. ఎన్నిల్లో పై చేయి సాధించేందుకు అలు అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు కూడా మొదటు పెట్టాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే పట్టణంలోని ఆరో…

Read More
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. బిగ్ షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..! తగ్గనున్న సొమ్ము..

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. బిగ్ షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..! తగ్గనున్న సొమ్ము..

ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ అందించనుంది. పీఎఫ్ బ్యాలెన్స్‌ మొత్తంపై కేంద్ర ప్రభుత్వం వార్షిక వడ్డీ రేటును అందిస్తూ ఉంటుంది. కానీ ఈ సారి వడ్డీ రేటులో కేంద్రం కొత పెట్టనుందని తెలుస్తోంది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని ప్రకటించింది. కానీ 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఇంకా ఎంత వడ్డీ ఇస్తామనేది ప్రకటించలేదు. త్వరలోనే ఈ వడ్డీ రేట్లను…

Read More