తాజావార్తలు
అదిరిపోయే చీర కట్టులో స్టార్..! ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకట్టుకునే స్టైల్‌లో బ్యూటీ

అదిరిపోయే చీర కట్టులో స్టార్..! ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకట్టుకునే స్టైల్‌లో బ్యూటీ

‘రాజా శివాజీ’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నటి జెనీలియా దేశ్‌ముఖ్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రమోషన్స్ కోసం ఆమె పక్కా మహారాష్ట్రీయ సంప్రదాయ శైలిని ఎంచుకుంది. సంస్కృతిని మించిన ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మరొకటి ఉండదని నిరూపిస్తూ, జెనీలియా నౌవారీ చీరలో దేవతలా మెరిసిపోయింది. తన మూలాలకు దగ్గరగా ఉండే ఈ వేషధారణలో ఆమె చూపిన హుందాతనం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తన లుక్ గురించి…

Read More
Toxic : టాక్సిక్ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ? అందరి కంటే ఎక్కువ ఆ హీరోయి‏న్‏కే..!!

Toxic : టాక్సిక్ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ? అందరి కంటే ఎక్కువ ఆ హీరోయి‏న్‏కే..!!

కన్నడ సూపర్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ 2’ సినిమాతో విపరీతమైన పాపులర్ అయ్యాడు. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతడి నుంచి రాబోయే చిత్రం ‘టాక్సిక్’. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కానీ గురువారం యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ మాత్రం వేరేలెవల్. ఈ సినిమాలో అతని అద్భుతమైన నటన చూసి, అభిమానులు ఫిదా…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

తల్లిదండ్రులను దైవాలుగా పూజించాలని భారతీయ సనాతన ధర్మం బోధిస్తున్నది. కానీ, నేటి సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారి ఆస్తులను లాక్కొని బిడ్డలు వారిని ఇంటినుంచి గెంటివేసి రోడ్డుపాలు చేస్తున్నారు. మరికొంతమందిని వృద్ధాశ్రమాలకు తరిమివేసి వారి బాగోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారు అనారోగ్యం పాలైతే కనీసం వైద్యం చేయించే పరిస్థితి కూడా లేదు. కనీ పెంచి పెద్ద చేసి తమ సర్వస్వాన్ని పిల్లల కోసం దారపోసిన తల్లిదండ్రుల బాగోగులను చూడకుండా నిర్లక్ష్యం…

Read More
రక్త హీనతను తరిమి కొట్టే సజ్జల లడ్డూ.. ఇంట్లో ఎలా తయారు చేయాలంటే?

రక్త హీనతను తరిమి కొట్టే సజ్జల లడ్డూ.. ఇంట్లో ఎలా తయారు చేయాలంటే?

కావాల్సిన పదార్థాలు : సజ్జలు అర కిలో, బెల్లం 500 గ్రాములు, నెయ్యి 10 టీస్పూన్స్, తెల్ల నువ్వులు, వేరుశనగలు 100 గ్రాములు, బాదం 75 గ్రాములు, ఎండు ద్రాక్ష 25 గ్రాములు, ఏలకుల పొడి వన్ టీ స్పూన్, శొంఠి పొడి పావు టీస్పూన్, ఉప్పు చిటికెడు.

Read More
భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

ఏప్రిల్ 22.. సాధారణంగా ఇది ఒక వేసవి సెలవుల్లో వచ్చే రోజు కావాలి. కానీ, నేడు ప్రతి భారతీయుడి హృదయంలో ఒక మాయని గాయంగా, అదే సమయంలో దేశం చాటిన సత్తాకు ప్రతీకగా నిలిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ పచ్చిక బయళ్ళు రక్తసిక్తమయ్యాయి. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఆ నరమేధం జరిగి నేటికి ఏడాది పూర్తయింది. పహల్గామ్‌లో ఏం జరిగింది? 2025, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసారన్…

Read More
Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: జనవరి 2026 గణాంకాలు మారుతి సుజుకి ఇండియాకు చాలా ఆకట్టుకున్నాయి. గత నెలలో కంపెనీ మొత్తం 2.36 లక్షలకు పైగా వాహనాలను విక్రయించగా, జనవరి 2025లో ఈ సంఖ్య 2.23 లక్షల యూనిట్లు. దేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎస్-ప్రెస్సో, ఆల్టో అత్యంత చౌకైన కార్లు. మినీ సెగ్మెంట్‌లోని ఈ రెండు కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. వాస్తవానికి గత నెలలో రెండింటిలోనూ మొత్తం 14,268 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే జనవరి 2025లో 14,247…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

కేరళ టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్ మహీంద్రా ఫిదా అయిన సక్సెస్ స్టోరీ!

కేరళకు చెందిన నలుగురు యువ ఇంజినీర్లు ప్రారంభించిన జెన్‌రోబోటిక్స్ అనే స్టార్టప్, పారిశుధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఆనంద్ మహీంద్రా ఈ విజయాన్ని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారతీయ స్టార్టప్‌లు ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాయి. కేరళలోని ఒక చిన్న గదిలో మొదలైన ఈ ప్రయాణం నేడు అంతర్జాతీయ స్థాయికి చేరడం గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… కేరళకు చెందిన జెన్‌రోబోటిక్స్ (Genrobotics) అనే స్టార్టప్ సాధించిన…

Read More
10th Class fake Marks: టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. వెబ్‌సైట్లలో నకిలీ మార్కుల మెమోలు జారీ! రంగంలోకి విద్యాశాఖ

10th Class fake Marks: టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. వెబ్‌సైట్లలో నకిలీ మార్కుల మెమోలు జారీ! రంగంలోకి విద్యాశాఖ

అమరావతి, మే 1: పదో తరగతి నకిలీ మార్కుల జాబితాలపై రాష్ట్ర విద్యాశాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఫేక్ వెబ్‌సైట్లు, తప్పుడు మార్కుల జాబితాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ​ఏపీ మార్కుల జాబితాలపై తెలంగాణ ప్రభుత్వ లోగోతో కొందరు దుండగులు గందరగోళం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ ​నకిలీ వెబ్‌సైట్లపై కొరడా జులిపించింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లను గుర్తించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ​గత…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో ₹1400 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైందని, ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు బెదిరింపులకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. సర్వేయర్ల ద్వారా భూమిని అక్రమంగా మార్చే ప్రయత్నం జరిగిందని, రక్షణ కల్పించిన పోలీసులను కూడా బదిలీ చేశారని పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఉస్మానియా బిస్కెట్లు…

Read More
Tiger Sightings: ఆ ప్రాంతవాసులను వణికిస్తున్న పెద్దపులి సంచారం.. బీకేర్‌ఫుల్.. కంట పడ్డారో..

Tiger Sightings: ఆ ప్రాంతవాసులను వణికిస్తున్న పెద్దపులి సంచారం.. బీకేర్‌ఫుల్.. కంట పడ్డారో..

ఏలూరు జిల్లా ఏజిన్సీ ప్రాంతాలను పెద్దపులి సంచారం కలవర పెడుతుంది. రోజూ ఏదో ఒక పశువుల మందపై దాడి చేస్తూ మూగజీవాలను పీక్కు తింటుంది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులకు పులి కదలికలను గుర్తించేందుకు స్థానికంగా కెమెరాలను అమర్చారు. కెమెరాకు చిక్కిన చిత్రాల ఆధారంగా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి గూడెం, కామవరం, గుబ్బల మంగమ్మ గుడి దారి లోని అంతర్వేదిగూడెం, నాగులగూడెం ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు…

Read More