తాజావార్తలు
Snoring: గురక వల్ల నిజంగా గుండెపోటు వస్తుందా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే!

Snoring: గురక వల్ల నిజంగా గుండెపోటు వస్తుందా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే!

అవును.. డాక్టర్ అదితి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పోస్ట్ చేశారు. అందులో, గురక 20 ఏళ్లలో ఉన్న ఆరోగ్యకరమైన యువకుడి ప్రాణానికి ఎలా ముప్పు కలిగిస్తుందో వివరించారు. గురక అంటే రాత్రంతా వాయుమార్గం పదేపదే కుంచించుకుపోయే ప్రక్రియ.. ప్రతి గురకతో సంభవించే ఈ సంకోచం రక్తపోటులో అకస్మాత్తుగా పెరుగుదలకు, ఆక్సిజన్ స్థాయిలలో తగ్గుదలకు కారణమవుతుంది. దీని వల్ల గుండెపై పనిభారం పెరుగుతుంది. ఈ ప్రక్రియపై గుండెపై ఒత్తిని పెంచుతుంది.

Read More
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు..  ఎందుకంటే..?

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు.. ఎందుకంటే..?

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తి అయినా.. శ్రీమల్లిఖార్జున ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో స్వామి, అమ్మవార్ల మామూలు అర్జిత, అభిషేకాలు కూడా అధికారులు రద్దు చేశారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భక్తులు పోటెత్తారు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మల్లన్నస్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో క్షేత్రమంత జనసంద్రంతో సందడి…

Read More
ఆకాశంలో చికెన్ ముక్క తెచ్చిన తంట.. ఫ్లైట్‌లో ఇద్దరి మధ్య యుద్ధమే.. అసలేం జరిగిందంటే?

ఆకాశంలో చికెన్ ముక్క తెచ్చిన తంట.. ఫ్లైట్‌లో ఇద్దరి మధ్య యుద్ధమే.. అసలేం జరిగిందంటే?

ప్రస్తుత కాలంలో విమాన ప్రయాణం చాలా సాధారణం అయిపోయింది. చాలా మంది దీనిని గతంలో బస్సులో ప్రయాణించినట్లే దినచర్యగా భావిస్తున్నారు. విమాన ప్రయాణం సురక్షితం, సౌకర్యవంతం. ప్రశాంతత, మేఘాల గుండా అందమైన ప్రయాణాలకు సులువుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు, ఈ ప్రయాణాలు అకస్మాత్తుగా చాలా నాటకీయంగా మారతాయి. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌లను తీసి రికార్డ్ చేస్తారు. కొన్ని గంటల్లోనే, ఆ క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దావానలంలా వ్యాపిస్తుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం…

Read More
Liquor Price :పండుగ వేళ మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఎంతంటే..?

Liquor Price :పండుగ వేళ మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఎంతంటే..?

ఏపీలో మందుబాబులకు కిక్కు దిగే వార్త. ప్రభుత్వం మద్యం ధరలను ఒక్కసారిగా భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ వేళ మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పండగ సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. ఈసారి పండక్కి మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. పండక్కి ఇంటికెళ్లినవారు సరదాగా తమ స్నేహితులతో మద్యం తాగుతూ చిల్ అవుతూ ఉంటారు. ఇక కోళ్ల పందేలు జరిగే ప్రాంతాల్లో మద్యం ఏరులై పాలుతూ…

Read More
జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట.. గుహలో నక్కిన టెర్రరిస్టులు హతం..!

జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట.. గుహలో నక్కిన టెర్రరిస్టులు హతం..!

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఉద్దంపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉద్దంపూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో గత రెండు రోజుల నుంచి భద్రతా బలగాలు కూంబింగ్‌ను చేపట్టాయి. నలుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నట్టు సమాచారం అందింది. పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. రాంపూర్‌ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు…

Read More
ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..

ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రక్తపాతం సృష్టించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంతో పాటు రద్దీగా ఉండే చాందినీ చౌక్ ఆలయం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ ఐఈడీ దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు సమాచారాన్ని సేకరించాయి. ఈ కుట్ర వెనుక ప్రధాన కారణం ప్రతీకారం అని తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పాకిస్థాన్…

Read More
Telangana: కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?

Telangana: కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?

జనవరి 10 1997.. ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది ఓ ఘటన. తెల్లవారేసరికి రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసింది ఆ వార్త. జరిగి 29 సంవత్సరాలు గడుస్తున్న ఆ ఊరి ప్రజలకు ఆ ఘటన తాలూకు దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. నక్సల్స్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడి చేసి..స్టేషన్‌ను పేల్చివేశారు..ఈ ఘటన లో 16 మంది పోలీసుల ప్రాణాలు తీయడమే కాక ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. భద్రాద్రి…

Read More
Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. అయితే అంతకు ముందు ఈ మూవీలో హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు ప్రచారం నడిచింది. కానీ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తొలగించారని వార్తలు వచ్చాయి….

Read More
Telangana: దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణే

Telangana: దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణే

ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం.. పరిశ్రమల కోసం సిద్ధంగా ఉన్న భూమి విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో 30 వేల 749 హెక్టార్ల భూమి, అంటే 76 వేల ఎకరాల భూమి తక్షణమే పరిశ్రమలకు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 157 పారిశ్రామిక పార్కుల్లో ఈ భూమి “రెడీ”గా ఉంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 19 వేల 658 హెక్టార్లు.. తమిళనాడులో 16 వేల 291 హెక్టార్లు.. గుజరాత్‌లో 12…

Read More
ఆకాశంలో చికెన్ ముక్క తెచ్చిన తంట.. ఫ్లైట్‌లో ఇద్దరి మధ్య యుద్ధమే.. అసలేం జరిగిందంటే?

హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది.. బేతవోలు ప్రాంతానికి చెందిన బండ్ల మోహన్ రావు తన కుమారుడు రిషికేశ్‌ను ఎంతో కష్టపడి చదివించారు. చదువులో రాణించిన రిషికేశ్ మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. ఇటీవలే హైదరాబాద్ నుంచి హర్యానాకు వెళ్లి, పంచకుల సమీపంలోని పింజౌర్‌లో ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. దాదాపు రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరి కొత్త జీవితం ప్రారంభించాడు… అయితే,…

Read More