తాజావార్తలు
గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!

గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!

సాధారణంగా పండుగలు, పబ్బాలకు ఊరంతా సందడిగా ఉంటుంది. కానీ, కరీంనగర్ జిల్లాలోని గండ్రపల్లి గ్రామం మాత్రం భయం గుప్పిట్లో వింత నిర్ణయం తీసుకుంది. గత మూడు నెలల్లో ఏకంగా 28 మంది వివిధ కారణాలతో మృతి చెందడంతో, గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన ప్రజలు ఊరు విడిచి అడవి బాట పట్టారు. గండ్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. వృద్ధులే కాకుండా యువకులు కూడా మరణిస్తుండటంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. గ్రామంలో…

Read More
Metro: విజయవాడ, విశాఖ మెట్రోపై సూపర్ న్యూస్.. త్వరలో కేంద్రం కీలక నిర్ణయం.. పనులు షురూ..

Metro: విజయవాడ, విశాఖ మెట్రోపై సూపర్ న్యూస్.. త్వరలో కేంద్రం కీలక నిర్ణయం.. పనులు షురూ..

ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో మెట్రో నిర్మాణం చేపట్టే ప్రక్రియ ఎప్పటినుంచో కొనసాగుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సమయంలో ఏపీలో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇప్పటికే ఈ రెండు నగరాల్లో మెట్రో నిర్మాణాలకు కేంద్రం అనుమతులు కూడా జారీ చేసింది. వీటికి సంబంధించిన డీపీఆర్‌లు రెడీ అవ్వగా.. కేంద్ర ప్రభుత్వానికి గతంలో పంపించారు. ఈ డీపీఆర్‌లో కొన్ని మార్పులు చేర్పుల చేసి కేంద్రం త్వరలో ఆమోదించనుంది. విజయవాడ…

Read More
Andhra News: పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి అంతా షాక్

Andhra News: పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి అంతా షాక్

అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహం చేస్తారేమోనన్న భయంతో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రూపకీర్తన(17) ఇటీవలే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. ప్రస్తుతం వేసవి సెలవుల కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో, అమ్మాయికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకున్నారు. అయితే, ఈ విషయంలో రూపకీర్తన తాను ఇప్పుడే పెళ్లి…

Read More
ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

ఇరాన్‌, అమెరికా-ఇజ్రయెల్‌ యుద్దం న్యూక్లియర్‌ వార్‌గా మారుతోందా ? అటు అమెరికా ఇటు ఇరాన్‌లో ఒకే రోజు భూప్రకంపనలు రావడం తీవ్ర కలకలం రేపింది. రెండు దేశాలు కూడా అణుపరీక్షలు నిర్వహించినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్దం సాగుతున్న వేళ ఇరాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యింది. గెరాష్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్‌లో భూకంపంపై పలువురు నిపుణులు…

Read More
మెట్ గాలా 2026కి దూరంగా గ్లోబల్ బ్యూటీ.. ఫ్యాషన్ వేడుక గైర్హాజరుకు కారణమిదే

మెట్ గాలా 2026కి దూరంగా గ్లోబల్ బ్యూటీ.. ఫ్యాషన్ వేడుక గైర్హాజరుకు కారణమిదే

న్యూయార్క్‌లోని మన్హట్టన్‌లో జరిగే ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది ‘ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్’ అనే సరికొత్త థీమ్‌తో ఈ ఫ్యాషన్ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక మెట్ గాలాకు ఎందుకు రాలేకపోతోందో, అలాగే ఈ సారి మెట్ గాలా 2026 థీమ్ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ఎందుకు దూరమైంది? సదరు భారతీయ గ్లోబల్ స్టార్ నటి ఈసారి మెట్ గాలా వేడుకను దాటవేయడానికి బలమైన కారణాలు…

Read More
వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో రకాల లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. వాటిలో మేం వయసుకువచ్చాం సినిమా ఒకటి.  2012, జూన్ 23న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు గోపాల్ రావు, కేదరి లక్ష్మణ్ కలిసి నిర్మించగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు.

Read More
బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. పలు రాష్ట్రాల్లో భారీ విపత్తు హెచ్చరికలు!

బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. పలు రాష్ట్రాల్లో భారీ విపత్తు హెచ్చరికలు!

భారతదేశ వాతావరణంలో ఊహించని భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. దేశంలోని వాతావరణాన్ని గడగడలాడించే ఒక అసాధారణ, భయంకరమైన పరిణామం బంగాళాఖాతంలో చోటు చేసుకోతోతోంది. ఢిల్లీ నుండి చెన్నైకి ఎంత దూరం ఉంటుందో.. అంతటి భారీ పరిమాణంలో, అంటే దాదాపు 3,000 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక మేఘాల సమూహం దూసుకొస్తోంది. వాతావరణ శాస్త్రంలో దీనిని స్క్వాల్ లైన్ లేదా మెసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ (MCS) అని పిలుస్తారు. ఇది మన దేశం మొత్తం పరిమాణంలో ఉండటం దీని తీవ్రతకు…

Read More
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట.. పేరెంట్స్ ఈ తప్పులు అస్సలు చేయొద్దు

పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట.. పేరెంట్స్ ఈ తప్పులు అస్సలు చేయొద్దు

తల్లిదండ్రులు ఇప్పుడు చిన్న పిల్లలకు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కూడా ఇస్తున్నారు. ఈ స్క్రీన్‌లు పిల్లల జీవితంలో ఒక భాగం అవుతున్నాయి.. కానీ అధిక స్క్రీన్ సమయం వారి అభివృద్ధి, మానసిక ఎదుగుదల పై ప్రభావం చూపుతుంది. ఇది మాటల సమస్యలకు కూడా దారితీయవచ్చు. సాధారణ పిల్లలతో పోలిస్తే, అధిక స్క్రీన్ సమయం గడిపే పిల్లలు మాటలు ఆలస్యంగా రావడం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్…

Read More
గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!

చింత చిగురుతో ఇట్టా గానీ పచ్చడి పెట్టారంటే.. ఎంత కమ్మగుంటదో

చింత చిగురు తీసుకుని ఎండు మిరపకాయలతో వేయించి చేస్తే రుచి అదిరిపోతోంది. దీనిని ఆంధ్రాలో బాగా చేసుకుని తింటారు. ఇంకా పుల్లపుల్లగా కారంగా తినేకొద్ది తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలోకి అయితే అబ్బబ్బా అంటూ లొట్టలు వేసుకుంటూ తింటారు. కావాల్సిన పదార్ధాలు : రెండు చింత చిగురు, 10 ఎండు మిర్చి, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్, అర టీ స్పూన్…

Read More
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లే..

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లే..

పేదలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద సబ్సిడీపై మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను ఎప్పటినుంచో అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంలో కొత విధించింది. ఏడాదిలో కేవలం నాలుగు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. ఆ తర్వాత బుకింగ్ చేసే సిలిండర్లను రాయితీ అనేది ఉండదు. గతంలో ఏడాదికి తొమ్మిది సిలిండర్లను రాయితీపై అందించేవారు. ఇప్పుడు నాలుగుకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఇంధన రాయితీలను నియంత్రించేందుకు ప్రభుత్వం…

Read More