తాజావార్తలు

విద్యార్థుల ఆందోళనలతో దిగి వచ్చిన సర్కార్.. జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!

రాంచీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో TDPL నిర్వహించిన అన్ని పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, నియామక ప్రక్రియలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలు, ఫలితాలు, ఎంపికైన అభ్యర్థులు, ప్రస్తుతం కొనసాగుతున్న నియామక ప్రక్రియలతో పాటు TDPLకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను…

Read More
“చొరబాటుదారులు సామాను సర్దుకోండి.. అక్రమార్కులను వదిలిపెట్టబోము” : ప్రధాని మోదీ

“చొరబాటుదారులు సామాను సర్దుకోండి.. అక్రమార్కులను వదిలిపెట్టబోము” : ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ సందడి పెరుగుతోంది. శనివారం (ఏప్రిల్ 11) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్వా నుండి బెంగాల్ ప్రజల మనోభావాలను వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. తన వెనుక ఉన్న జనసమూహాన్ని చూపిస్తూ, “దేశవాసులారా, మీరు బెంగాల్ ప్రజల మనోభావాలను చూడవచ్చు” అని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం బీహార్, మహారాష్ట్ర, హర్యానాలలో మనం చూశామని, ఎక్కడైతే అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారో, మహిళలు…

Read More
హిప్నోసిస్ అంటే ఏమిటి? ప్రయోజనాలు.

హిప్నోసిస్ అంటే ఏమిటి? ప్రయోజనాలు.

హిప్నోసిస్ అంటే ఏమిటి? | మనసు శక్తిని మేల్కొలిపే అద్భుత పద్ధతి హిప్నోసిస్ ఎలా పనిచేస్తుంది? జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిద్ర, ఆత్మవిశ్వాసం పెంచడంలో హిప్నోసిస్ ప్రయోజనాలు తెలుసుకోండి…….హిప్నోసిస్ అంటే ఏమిటి? ప్రయోజనాలు, విధానం, విద్యార్థులకు ఉపయోగాలు నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, భయం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిప్నోసిస్ (Hypnosis) అనే మానసిక పద్ధతి ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. ఇది కేవలం మ్యాజిక్ కాదు; శాస్త్రీయంగా పరిశోధించబడిన…

Read More
Budget 2026: ఆ పథకానికి ప్రత్యేకంగా రూ.18 వేల కోట్ల కేటాయింపులు..? రానున్న బడ్జెట్‌లోని హైలెట్‌ పాయింట్‌..!

Budget 2026: ఆ పథకానికి ప్రత్యేకంగా రూ.18 వేల కోట్ల కేటాయింపులు..? రానున్న బడ్జెట్‌లోని హైలెట్‌ పాయింట్‌..!

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. ఏ రంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తారు, పన్ను స్లాబులు మారుస్తారా? రక్షణ బడ్జెట్‌ ఎంత? రైల్వే బడ్జెట్‌ ఎంత ఉండొచ్చు.. ఇలా పలు రకాల ఊహగానాలు బడ్జెట్‌ ప్రకటనకు ముందు సర్వసాధారణం. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. బడ్జెట్‌ కంటే ముందు ఆర్థిక నిపుణులు పలు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే Revamped Distribution…

Read More

Chiranjeevi: నా ఆత్మీయ మిత్రుడి మరణం దిగ్భ్రాంతి కలిగించింది.. నటుడు జీవీ నారాయణకు మెగాస్టార్ చిరంజీవి నివాళి

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు మరణం పట్ల ఆయన మిత్రుడు, హీరో చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు మెగాస్టార్. జీవీ నారాయణ రావుతో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది….

Read More
చికెన్ ఈ రంగులో ఉంటే ప్రమాదం.. కొనే ముందు సరిగ్గా చూడండి!

చికెన్ ఈ రంగులో ఉంటే ప్రమాదం.. కొనే ముందు సరిగ్గా చూడండి!

చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని మితంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతుంటారు నిపుణులు. చికెన్ మంచిది, తాజాగా ఉంటే, దానిని తినడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. కానీ చికెన్ నాణ్యత లోపిస్తే మాత్రం ఆసుపత్రి పాలు అవ్వడమేనంట. చికెన్ రేట్లు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంచిది చికెన్ ఎలా ఉన్నా మార్కెట్‌లో ఎక్కువగా సేల్ చేస్తున్నారు. అందువలన…

Read More
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ కార్డ్ ఉంటే టిక్కెట్ ధరపై 75 శాతం తగ్గింపు!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ కార్డ్ ఉంటే టిక్కెట్ ధరపై 75 శాతం తగ్గింపు!

నిత్యం లక్షల మంది ఇండియన్ రైల్వేస్‌లో ప్రయాణిస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే పేద, మధ్యతరగతి వారికి రైలు ప్రయాణం ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా తక్కువ టిక్కెట్ ధరతోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చు. అయితే ఉన్న ధరల్లో మరింత తగ్గింపు ఏకంగా 75 శాతం తగ్గింపు.. అంటే టిక్కెట్ ధర రూ.100 ఉంటే కేవలం రూ.25 చెల్లించి ప్రయాణం చేయవచ్చు. అలాంటి తగ్గింపు సౌకర్యం ఒక కార్డు ఉన్న వారికి మాత్రమే లభిస్తుంది….

Read More
అరుదైన నీటి కాకుల సందడి.. పక్షి ప్రేమికుల్లో సంతోషం.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!

అరుదైన నీటి కాకుల సందడి.. పక్షి ప్రేమికుల్లో సంతోషం.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!

నీటి కాకులు అరుదుగా కనబడుతుంటాయి. కేవలం చెరువులు.. కుంటల్లో మాత్రమే ఉంటాయి. అయితే, ఈ కాకులు.. చేపలను సైతం తింటాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన కాకులను చూసేందుకు పక్షి ప్రేమికులు ఎగబడుతున్నారు. మరోవైపు, చేపలను తింటూ తమ కడుపుకొడుతున్న నీటికాకులను చూసి మత్స్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పంట పొలాల సమీపంలో ఉన్న నాగయ్య కుంటలో నీరు కాకులు వందల సంఖ్యలో వచ్చి చెరువులో సందడి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని…

Read More
Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..

Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..

చాలామంది పాములు కొన్ని వాసనలకు వెంటనే పారిపోతాయని, కొన్ని చిట్కాలతో శాశ్వతంగా దూరం పెట్టవచ్చని నమ్ముతుంటారు. కానీ అలాంటి చాలా విషయాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అయితే పాములకు ఇష్టంలేని వాతావరణాన్ని సృష్టించడం ద్వారా అవి ఇంటి పరిసరాలకు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. 1. పాములకు బహిరంగ ప్రదేశాలు అంతగా నచ్చవు పాములు సాధారణంగా దట్టమైన పొదలు, చెత్త కుప్పలు, రాళ్ల మధ్య, కట్టెల గుట్టలు వంటి చోట్ల దాక్కోవడానికి ఇష్టపడతాయి….

Read More
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే!

వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే!

ముళ్ల మొక్కలు : ముళ్ల మొక్కలు ఇంటిలో ఉండటం అస్సలే మంచిది కాదు, ఇవి జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతాయి. ముఖ్యంగా ఎవరి ఇంటిలో అయితే ముళ్ల మొక్కలు ఉంటాయో, అవి సానుకూల శక్తిని అడ్డుకుంటాయి. ఆర్థిక సమస్యలు పెంచడం, ఇంటిలో ఉన్నవారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అందుకే వీలైనంత వరకు ముళ్ల మొక్కలను ఇంటిలో పెంచుకోకూడదు. జిల్లేడు మొక్క, పాల కార్చే మొక్కలు : ఇక కొంత మంది ఆయుర్వేద పరంగా…

Read More