తాజావార్తలు
విశ్వక్ సేన్ అమ్మగారి చేతి భోజనం తిన్నా..

విశ్వక్ సేన్ అమ్మగారి చేతి భోజనం తిన్నా..

అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో ఇదిగో…. యాక్షన్ కింగ్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘సీతాపయనం’. ఇందులో నిరంజన్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇదే మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కారణంగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మొదట ఈ…

Read More
Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ మరింత ఈజీ.. మీ ఊర్లోనే సేవలు.. ఈ తేదీల్లోనే..

Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ మరింత ఈజీ.. మీ ఊర్లోనే సేవలు.. ఈ తేదీల్లోనే..

ఆధార్ కార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆధార్ కార్డుల్లో మార్పులు లేదా కొత్త ఆధార్ పొందాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సులభతరం చేసింది. గ్రామాల్లో ఉండే ప్రజలు తమ పిల్లలకు ఆధార్ కార్డు పొందాలన్నా లేదా అప్డేట్ చేసుకోవాలన్నా దగ్గర్లోని పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లి పిల్లలతో పాటు క్యూలైన్లలో గంటల కొద్ది నిల్చోవాల్సి వస్తుంది. ఈ శ్రమను తగ్గించేందుకు ప్రభుత్వమే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో…

Read More
మల్లె మొక్క పూయటం ఆగిపోయిందా..? ఇలా చేశారంటే..  చెట్టు నిండా పూలతో మళ్లీ కళకళలాడుతుంది!

మల్లె మొక్క పూయటం ఆగిపోయిందా..? ఇలా చేశారంటే.. చెట్టు నిండా పూలతో మళ్లీ కళకళలాడుతుంది!

మల్లె మొక్కకు కనీసం రోజుకు 6 నుండి 8 గంటల పాటు ఎండ తగిలేలా చూడాలి. మొక్క మొదట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. మల్లె మొక్క పూలు పూయడం తగ్గినప్పుడు మొక్కకు ప్రూనింగ్ చేయడం చాలా అవసరం. ఎండిపోయిన కొమ్మలను, పాత ఆకులను కత్తిరించండి. దీనివల్ల మొక్కకు కొత్త శక్తి వచ్చి, కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. ఈ కొత్త చిగుర్లకే మొగ్గలు ఎక్కువగా వస్తాయి.

Read More
పదే పదే బీపీ పెరుగుతోందా.. ఇలా జరిగితే మీ ప్రాణం ప్రమాదంలో ఉన్నట్లే!

పదే పదే బీపీ పెరుగుతోందా.. ఇలా జరిగితే మీ ప్రాణం ప్రమాదంలో ఉన్నట్లే!

అధిక రక్తపోటు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు పక్షవాతానికి కూడా దారితీస్తుందంట. అంతే కాకుండా ఇలా పదే పదే బీపీ పెరిగి, మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి, పక్షవాతం వస్తుంది. అయితే మీకు బీపీ సమస్య ఉన్నప్పుడు కొన్ని సార్లు వాంతులు, కళ్లు తిరగడం, కళ్లు మసకబారడం, మైకం కమ్మడం వంటి సమస్య ఎదురు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇది అధిక రక్తపోటుకు దారి తీసే ఛాన్స్…

Read More
Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సెకన్ సెకన్‌కు గోల్డ్, సిల్వర్ ధరలు మారుతున్నాయి. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాక ఇన్వెస్టర్లతో పాటు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ధరలు భారీగా కుప్పకూలగా.. మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో స్టాక్ మార్కెట్ల వైపు సానుకూలత పెరిగింది. దీంతో పాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం రేట్లు మళ్లీ…

Read More
NEET UG 2026 Dress Code: మరో రెండు రోజుల్లోనే నీట్‌ యూజీ 2026 పరీక్ష.. డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి

NEET UG 2026 Dress Code: మరో రెండు రోజుల్లోనే నీట్‌ యూజీ 2026 పరీక్ష.. డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి

హైదరాబాద్‌, మే 1: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్‌ యూజీ 2026’ పరీక్షకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ పరీక్ష మే 3న దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒకే షిఫ్ట్‌లో ఆఫ్‌లైన్‌ (పెన్‌, పేపర్‌) విధానంలో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా…

Read More
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ… డైరెక్టర్…

Read More
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి

Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండ తీవ్రత అధికంగా ఉంది, ఉదయం 8 గంటల నుంచే ప్రజలు బయటకి రావాలంటే భయపడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు ప్రజలను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఎండల ధాటికి ఇప్పటికే పలువురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, ఏపీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, నంద్యాల జిల్లాలోని సంజామలలో వరుసగా నాలుగో రోజు 44.2 డిగ్రీల…

Read More
Kurchi Tatha: అయ్యో! సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత ఇకలేరు.. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తూ ఒక్కసారిగా..

Kurchi Tatha: అయ్యో! సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత ఇకలేరు.. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తూ ఒక్కసారిగా..

సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ పాషా (66) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ లోని కృషకాంత్ పార్కులో బుధవారం (మే20) ఉదయం వాకింగ్ చేసుండగా ఆయన ఒక్క సారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతమున్న ఎండల తీవ్రతకు, వడదెబ్బ కారణంగానే కుర్చీతాత మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కుర్చీతాత మరణ వార్త తెలుసుకున్న సినీ అభిమానులు,…

Read More
మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు అస్సలు తినకూడదు..! తప్పక తెలుసుకోండి

మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు అస్సలు తినకూడదు..! తప్పక తెలుసుకోండి

షుగర్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లు తినకపోవడమే మంచిది. అందులో మామిడి పండు కూడా ఒకటి. డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తినకూడదు. మామిడి విటమిన్ ఎ, సి లకు మంచి మూలం. కానీ ఇందులో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. అలాగే, అందరికీ అందుబాటులో ఉండే అరటి పండు కూడా మధుమేహులకు ప్రమాదమే. ఎందుకంటే.. అరటి పండులో కూడా షుగర్ పర్సెంట్ ఎక్కువగానే ఉంటుంది. సీతాఫలంలో కూడా చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్…

Read More