Sneha Raju Inspiring Story: ఆసుపత్రి గదుల నుంచి మంచు ఖండం వరకు.. స్నేహా స్ఫూర్తి కథ!
హైదరాబాద్కు చెందిన స్నేహా రాజు అరుదైన ఘనత సాధించారు. రెండు సార్లు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని.. ప్రపంచంలోనే తొలిసారిగా అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టారు. అంతేకాదు అక్కడ రాత్రి బస చేయడం, అంటార్కిటిక్ సర్కిల్ను దాటడం వంటి కఠిన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. డిసెంబర్ 17 నుంచి 28 వరకు జరిగిన ఈ యాత్రలో స్నేహా రాజు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్సీసీ లిమిటెడ్లో డిప్యూటీ హెడ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్)గా పనిచేస్తున్నారు. రెండు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల…
