తాజావార్తలు
Actress : కూతురు హీరోయిన్.. తల్లి గ్లామర్ సెన్సేషన్.. టీవీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక నటి..

Actress : కూతురు హీరోయిన్.. తల్లి గ్లామర్ సెన్సేషన్.. టీవీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక నటి..

ప్రస్తుతం బుల్లితెర నటీనటులకు అత్యధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి టీవీ రంగంలో అత్యధిక రెమ్యునరేష్ తీసుకుంటున్న నటి. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ సెలబ్రిటీ అయిన శ్వేతా తివారీ. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గని గ్లామర్ వయ్యారాలతో నెట్టింట రచ్చ చేస్తుంది. శ్వేతా తివారీ ప్రస్తుతం హిందీ టీవీ షోలలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటీమణులలో ఒకరు….

Read More
Virat Kohli : అనుష్క శర్మ పోస్టులపై ఫ్యాన్స్ దండయాత్ర..కొన్ని గంటలు మాయమైన కోహ్లీ అకౌంట్ వెనుక మిస్టరీ ఇదే

Virat Kohli : అనుష్క శర్మ పోస్టులపై ఫ్యాన్స్ దండయాత్ర..కొన్ని గంటలు మాయమైన కోహ్లీ అకౌంట్ వెనుక మిస్టరీ ఇదే

Virat Kohli : శుక్రవారం తెల్లవారుజామున విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @virat.kohli అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఎవరైనా కోహ్లీ ప్రొఫైల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే పేజీ అందుబాటులో లేదు లేదా లింక్ విరిగిపోయింది అనే మెసేజ్‌లు రావడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏకంగా 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఖాతా ఇలా చెప్పాపెట్టకుండా డియాక్టివేట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. దీంతో హ్యాకర్లు కోహ్లీ అకౌంట్‌ను హ్యాక్ చేశారా? లేక ఆయనే…

Read More
Kurchi Tatha: అయ్యో! సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత ఇకలేరు.. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తూ ఒక్కసారిగా..

Kurchi Tatha: అయ్యో! సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత ఇకలేరు.. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తూ ఒక్కసారిగా..

సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ పాషా (66) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ లోని కృషకాంత్ పార్కులో బుధవారం (మే20) ఉదయం వాకింగ్ చేసుండగా ఆయన ఒక్క సారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతమున్న ఎండల తీవ్రతకు, వడదెబ్బ కారణంగానే కుర్చీతాత మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కుర్చీతాత మరణ వార్త తెలుసుకున్న సినీ అభిమానులు,…

Read More
హెల్తీ పచ్చి కూరగాయాల స్వీట్ హల్వా.. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి.. ఎలా చేయాలంటే?

హెల్తీ పచ్చి కూరగాయాల స్వీట్ హల్వా.. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి.. ఎలా చేయాలంటే?

పచ్చి కూరగాయలతో హాల్వా చేసుకుని తింటే రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అయితే, దీనిని సరైన కొలతలతో చేస్తే తినడానికి చాలా బావుంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కావాల్సిన పదార్ధాలు: పచ్చి కూరగాయలు బీట్‌రూట్, బొప్పాయి, క్యారెట్, సొరకాయ, ఇలా ఆరోగ్యానికి మేలు చేసేవి నాలుగు రకాలు తీసుకోండి. పాలు, పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, కిస్ మిస్ లు తీసుకోవాలి….

Read More
హెల్తీ పచ్చి కూరగాయాల స్వీట్ హల్వా.. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి.. ఎలా చేయాలంటే?

Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా నిధులను జమ చేశారు. ఇవాళ లబ్దిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6 వేలు జమ చేయగా.. రెండు, మూడు విడతల్లో అన్ని ఎకరాలకు అందించనున్నారు. నేడు తొలి ఎకరానికి మాత్రమే డబ్బులు పడగా.. ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు కావడంతో సోమవారం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే మీ…

Read More
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల రేట్లు రికార్డు స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చాయి.. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 1600 మేర ధర పెరిగింది. అయితే.. పలు వెబ్‌సైట్ల…

Read More

ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ? క్రేజీ కాంబోపై ఇండస్ట్రీ టాక్!

🔥 క్రేజీ కాంబో: ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘ధురంధర్’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నాడనే టాక్ వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ తన కలల ప్రాజెక్ట్ కథను అల్లు అర్జున్‌కు…

Read More
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

భారతీయ వంటకాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే రుచి రాదు. కూరలైనా, బిర్యానీలైనా ఈ పేస్ట్ ఉంటేనే ఆ మజా వేరు. అయితే, బిజీ లైఫ్ వల్ల ప్రతిరోజూ దీనిని తయారు చేయడం కష్టం కాబట్టి, మనం ఒకేసారి చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటాం. కానీ, సరిగ్గా నిల్వ చేయకపోతే అది పచ్చగా లేదా నల్లగా మారిపోయి పాడవుతుంది. అలా కాకుండా 3 నెలల వరకు తాజాగా ఉండాలంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. పొడిగా ఉంచడం ముఖ్యం:…

Read More
లావుగా ఉన్నారా …ఐతే మీకే.

లావుగా ఉన్నారా …ఐతే మీకే.

లావుగా ఉన్నారా? వాము, నల్ల జీలకర్ర, మెంతులతో సహజంగా బరువు తగ్గే సీక్రెట్ చిట్కాలు | A2Z Chronicle వాము.. నల్ల జీలకర్ర.. మెంతులు పై మూడు పదార్థములు కాస్త వేడి చేసి మూడు కలిపి పొడిగా చేయండి.. ఒక సీసాలో ఈ పౌడరును నిల్వ ఉంచండి.. మొదటగా…… రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక స్ఫూన్ పౌడర్ ను కలిపి తాగండి..https://studio.youtube.com/video/mW0VRk28pi8/edit ఈ నీరు తాగిన తర్వాత ఏ ఆహారాన్ని తీసుకోకూడదు..ఈ…

Read More
Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

శ్మశానాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను గోపాలపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లోని స్మశాన వాటిక వద్ద ముగ్గురు వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతున్నారు. అయితే, అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నిఘా వీరిపై పడింది. స్థానికులు కాని ఆ ముగ్గురి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన తేడాగా అనిపించడంతో పోలీసులు వారిని…

Read More