తాజావార్తలు
The Kerala Story 2: సెన్సేషనల్ సినిమాకు సీక్వెల్ వచ్చేసింది

The Kerala Story 2: సెన్సేషనల్ సినిమాకు సీక్వెల్ వచ్చేసింది

రాబోయే 25 ఏళ్లలో ఇండియా పూర్తి ఇస్లామిక్ దేశంగా మారబోతుంది.. త్వరలోనే రాబోయే సెన్సేషనల్ సినిమాలోని డైలాగ్ ఇది. దీన్నిబట్టి వివాదాలకు మనోళ్లు బాగా అలవాటు పడిపోయారని అర్థమైపోతుంది. మూడేళ్ళ కింద ఇండియన్ సినిమాను షేక్ చేసిన ఓ బ్రేకింగ్ సినిమాకు సీక్వెల్ వస్తుందిప్పుడు. ట్రైలర్‌తోనే కావాల్సినంత కాంట్రవర్సీ స్టఫ్ తీసుకొచ్చింది ఆ సినిమా. మరి ఏంటది.. అందులో ఏముంది..? ఇండియన్ సినిమాను కొన్నేళ్లుగా కాంట్రవర్సీ కథలే నడిపిస్తున్నాయి. కొందరు వాటిని ప్రోపగాండా సినిమాలని విమర్శిస్తున్నా.. వివాదాల…

Read More
బ్రిటిష్ రాజు చార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్ బాటెన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా!

బ్రిటిష్ రాజు చార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్ బాటెన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా!

బ్రిటన్ రాజు చార్లెస్ III తమ్ముడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటన్ అరెస్టు అయ్యారు. ఇటీవల US ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అతని పేరు బయటకు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే అతిపెద్ద చర్య. బ్రిటన్ రాజు చార్లెస్ తమ్ముడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిబిసి కథనం ప్రకారం, బ్రిటిష్ ప్రత్యేక పోలీసులు గురువారం (ఫిబ్రవరి 19) తూర్పు ఇంగ్లాండ్‌లోని సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని వుడ్ ఫామ్‌లో ఆండ్రూను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని…

Read More
జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ..!

జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పునర్విభజన చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి సంబంధించిన కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MMC)గా విభజిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 55 ను జారీ చేసింది. జనగణన–2027 కోసం…

Read More
Viral: చేతుల మీద చాక్లెట్ పోయించుకోవడానికి రూ. 26 వేలా? ఈ హోటల్ స్పెషాలిటీ తెలిస్తే నోరెళ్లబెడతారు

Viral: చేతుల మీద చాక్లెట్ పోయించుకోవడానికి రూ. 26 వేలా? ఈ హోటల్ స్పెషాలిటీ తెలిస్తే నోరెళ్లబెడతారు

సాధారణంగా మనం రెస్టారెంట్‌కు వెళ్తే ప్లేట్లలో వడ్డించే రకరకాల వంటకాలను తింటాం. కానీ కొలంబియాలోని ఒక ఫేమస్ రెస్టారెంట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ భోజనం చివరలో ఇచ్చే డెజర్ట్ పద్ధతి చాలా వింతగా ఉంటుంది. కొలంబియాలోని బొగోటాలో ఉన్న ఎల్ సియెలో అనే హై-ప్రొఫైల్ రెస్టారెంట్‌లో ఈ వింత ఫీస్ట్ జరుగుతుంది. ఇక్కడ భోజనం ముగిసిన తర్వాత వెయిటర్లు వేడివేడి, కరిగించిన చాక్లెట్‌ను నేరుగా కస్టమర్ల చేతుల మీద పోస్తారు. ఆ చాక్లెట్‌ను…

Read More
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

చిన్నప్పుడు ఆవు-పులి కథ గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. తన బిడ్డ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆవు కథ అది. సరిగ్గా అటువంటిదే, అంతకంటే ఎమోషనల్ ఘటన ఒకటి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాలపహాడ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను కంటనీరు పెట్టించింది. ఆదివారం ఎప్పటిలాగే ఆవుల మందతో కలిసి ఓ ఆవు తన లేగదూడను వెంటబెట్టుకుని అడవిలోకి మేతకు వెళ్లింది. అక్కడ అప్పటికే పొంచి ఉన్న పులి ఒక్కసారిగా ఆవుల మందపై దాడి…

Read More
వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను రైల్వే శాఖ తాజాగా పునరుద్ధరించింది. ఈ రైళ్లలో ఇప్పటి వరకూ మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు ఉండేవి. కానీ, ప్రయాణికుల అవసరాలు, బెర్తుల అందుబాటును పరిగణనలోకి తీసుకుని ఈ కోటాను పునరుద్ధరించాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. ఏడు లేదా అంత కంటే ఎక్కువ బోగీలు ఉండే అమృత్ భారత్ రైళ్లల్లో 24 ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉంటాయి….

Read More
Video: 41 ఏళ్లలోనూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్.. తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన డచ్ ప్లేయర్..

Video: 41 ఏళ్లలోనూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్.. తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన డచ్ ప్లేయర్..

Roelof van der Merwe Diving Catch: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 41 ఏళ్ల డచ్ ఆటగాడు రూలోఫ్ వాన్ డెర్ మెర్వే అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి తిలక్ వర్మను పెవిలియన్‌కు పంపించాడు. మంచి టచ్‌లో ఉన్న తిలక్ వర్మను అవుట్ చేయడంలో వాన్ డెర్ మెర్వే చూపించిన అథ్లెటిక్ ఫీల్డింగ్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్ కొట్టే ప్రయత్నంలో తిలక్ భారీ షాట్…

Read More
ఒక్క గ్లాస్ చాలు.. బరువు తగ్గడానికి, డయాబెటిక్ రోగులకు సూపర్‌ఫుడ్.. చిటికెలో రెడీ చేసుకోవచ్చు..

ఒక్క గ్లాస్ చాలు.. బరువు తగ్గడానికి, డయాబెటిక్ రోగులకు సూపర్‌ఫుడ్.. చిటికెలో రెడీ చేసుకోవచ్చు..

ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునేవారికి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిక్ ఉన్నవారికి.. జొన్న జావ ఒక అద్భుతమైన పౌష్టిక ఆహారం అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని ప్రతిఒక్కరూ దీనిని సులభంగా తీసుకోవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. జొన్నలు (Sorghum) గ్లూటెన్ రహిత, పోషకాలతో కూడిన అద్భుతమైన చిరుధాన్యం.. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, బి-విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో…

Read More
సిగరెట్ తాగితే రిలీఫ్ కాదు బాస్.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

సిగరెట్ తాగితే రిలీఫ్ కాదు బాస్.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినా, ఏదైనా టెన్షన్ వచ్చినా వెంటనే సిగరెట్ వెలిగించడం చాలా మందికి అలవాటు. ధూమపానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఒత్తిడి తగ్గుతుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ అని, వాస్తవానికి ధూమపానం ఒత్తిడిని తగ్గింకపోగా మరింత పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లలో ఉండే నికోటిన్ ఊపిరితిత్తుల ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే మెదడుకు చేరుకుంటుంది. ఇది శరీరంలో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‌ను విడుదల…

Read More