తాజావార్తలు
మీరు గ్లాస్ పట్టుకునే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

మీరు గ్లాస్ పట్టుకునే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

చాలా మంది తమ వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒక వ్యక్తి కూర్చొనే విధానం, నిల్చొనే విధానం, ఇలా ప్రతీది కూడా ఒ వ్యక్తి వ్యక్తిత్వం, గుణగణాలపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఒక వ్యక్తి గ్లాస్ పట్టుకునే విధానం కూడా తన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

Read More
అడ్డంగా దొరికిపోయిన కి‘లేడీ’లు

అడ్డంగా దొరికిపోయిన కి‘లేడీ’లు

కోనసీమ జిల్లా పి. గన్నవరంలో ఒక నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించిన నలుగురు మహిళల బృందంలో ఒకరు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన పి. గన్నవరం నగల దుకాణంలో జరిగింది. నలుగురు మహిళలు ఒకేసారి షాపులోకి వచ్చి, సిబ్బందితో నగలు కావాలంటూ మాటలు కలిపారు. అది చూపించమని, ఇది చూపించమని చెబుతూ నలుగురు నాలుగు దిక్కుల నుంచి ఉద్యోగులను గందరగోళానికి గురిచేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బంగారు నగలను దొంగిలించడానికి ప్రయత్నించారు. అయితే, దుకాణం యజమాని అత్యంత…

Read More
LPG Gas Price: గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరుగుతాయా? కారణం తెలిస్తే షాకవుతారు!

LPG Gas Price: గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరుగుతాయా? కారణం తెలిస్తే షాకవుతారు!

LPG Gas Price: ఖతార్ పారిశ్రామిక నగరం, ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన రాస్ లఫాన్‌పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచానికి వినాశకరంగా పరిణమించవచ్చు. ఖతార్ గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ వేగంగా జరిపిన దాడుల వల్ల మధ్యప్రాచ్యం సహజ వాయువు (LNG) ఎగుమతి సామర్థ్యానికి గణనీయమైన నష్టం వాటిల్లుతుందని, దీనివల్ల బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ అన్నారు. ఇరాన్ ఎప్పుడు దాడి చేసింది? ఇరాన్ మార్చి…

Read More
గంభీర్ కోపాన్ని తొలిసారి చూసిన వైభవ్ సూర్యవంశీ! డ్రెస్సింగ్ రూమ్‌లో అరుపులు కేకలు..

గంభీర్ కోపాన్ని తొలిసారి చూసిన వైభవ్ సూర్యవంశీ! డ్రెస్సింగ్ రూమ్‌లో అరుపులు కేకలు..

టీమిండియా వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేశాడు. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బుడ్డోడి ఎంట్రీ జరిగిపోయింది. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్ అరంగేట్రం చేసి.. ఓ రెండు భారీ సిక్సులతో అందరినీ అలరించాడు. అయితే ఆశించిన స్థాయిలో రాణించలేదు. పైగా టీమిండియా ఓటమి పాలైంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంతోషం వైభవ్‌కు ఎక్కువ సేపు ఉండలేదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇంగ్లాండ్‌పై గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా…

Read More
చింత చిగురు పచ్చి రొయ్యలు కూర ఇలా వండితే రుచి సూపర్.. అస్సలు వదలరు

చింత చిగురు పచ్చి రొయ్యలు కూర ఇలా వండితే రుచి సూపర్.. అస్సలు వదలరు

చింత చిగురు పచ్చి రొయ్యలు కూరకి కావాల్సిన పదార్దాలు : కేజీ పచ్చి రొయ్యలు, 200 గ్రాముల చింత చిగురు, రెండు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, కట్ట…

Read More
LPG Gas Price: గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరుగుతాయా? కారణం తెలిస్తే షాకవుతారు!

వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు కొనితెచ్చుకున్నట్లే..

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వంటగది కేవలం ఆహారం తయారుచేసే చోటు మాత్రమే కాదు అది సాక్షాత్తూ అన్నపూర్ణ దేవి నివాసం ఉండే పవిత్ర స్థలం. వంటగదిలో వాస్తు దోషాలు ఉంటే ఆ ప్రభావం కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై పడుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అగ్ని మూలకానికి చిహ్నమైన గ్యాస్ స్టవ్, సిలిండర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఏ దిశలో ఉంచడం శుభప్రదం: వాస్తు శాస్త్రం ప్రకారం.. అగ్ని మూలకానికి సంబంధించిన వస్తువులను…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఒకేసారి రూ.10 వేల రాయితీ.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఒకేసారి రూ.10 వేల రాయితీ.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్

ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పర్యావరణాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం.. ఎలక్ట్రానిక్స్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ-వెహికల్స్‌పై భారీగా సబ్సిడీలు అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇ-సైకిల్స్‌పై ఏకంగా రూ.10 వేల భారీ రాయితీ ఇస్తోంది. అంటే ఇ-వెహికల్స్ కొంటే రూ.10 వేల తగ్గింపు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. ఇందుకోసం ప్రముఖ కంపెనీ అయిన ఈ-మోటోరాడ్స్‌తో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పందం కూడా కుదర్చుకుంది. అంతేకాకుండా ఈ సైకిళ్ల పంపిణీలో రాష్ట్ర…

Read More

హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్

ఈ గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి . ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి వాటిని ఇది సమస్యలను తగ్గిస్తాయి. ఇది మాత్రమే కాకుండా జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మీరు కొంచం తీసుకున్నా చాలు. ఇవి బ్లడ్ షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను కూడా తగ్గిస్తుంది . మీరు వీటిని గింజలుగా మాత్రమే కాకుండా మొలకలుగా తీసుకున్నా…

Read More

తిరుమలలో పాములు కనిపిస్తే చంపొద్దు.. ఇలా చేయాలంటున్న నిపుణులు

తిరుమలలో పాములు కనిపిస్తే భయంతో వాటిని చంపాల్సిన అవసరం లేదని సంగమిత్ర యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధి ఎం. ఇంద్రీస్ సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని సురక్షితంగా రెస్క్యూ చేసి సహజ ఆవాసాల్లోకి తరలించాలని చెప్పారు. అయితే సర్పాల సంరక్షణతోపాటు భక్తులు, సిబ్బంది భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్వేత ఆధ్వర్యంలో టీటీడీ ఉద్యోగులకు సర్పాల రెస్క్యూ, వృక్ష సంరక్షణపై మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం…

Read More
బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

క్యాబేజీతో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్‌ తిని 18ఏళ్ల యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ తరువాత మరణించింది. ఈ షాకింగ్‌ తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఐమా నదీమ్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. ఆమెకు దాదాపు నెల క్రితం టైఫాయిడ్ వచ్చి కోలుకోలేదు. ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చివరకు…

Read More