భర్త నల్లగా ఉన్నాడని భార్య దారుణం.. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్తో డ్రామా
మద్యప్రదేశ్లోని ధార్ ప్రాంతానికి చెందిన దేవకృష్ణ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. ఏప్రిల్ 7న తన నివాసంలోనే పదునైన ఆయుధంతో దాడికి గురై మరణించాడు. అయితే అతని భార్య ప్రియాంక మాత్రం ఇదంతా దొంగల పనిగా నమ్మించే ప్రయత్నం చేసింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రూ. 3.5 లక్షల క్యాష్తో పాటు నగలు దోచుకెళ్లారని, అడ్డుకున్న తన భర్తను చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కూడా తాళ్లతో కట్టేశారని చెబుతూ…
