తాజావార్తలు
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..

శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే దారి తప్పితే.. రక్షకుడే భక్షకుడిగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ కానిస్టేబుల్ తన స్నేహితుడిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. కేవలం చంపడమే కాకుండా ఎవరూ గుర్తుపట్టకుండా శవాన్ని 191 కిలోమీటర్ల దూరం కారులో తీసుకెళ్లి తగులబెట్టి బావిలో పడేసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవీ ముంబైలోని రబాలే MIDC పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న…

Read More
రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంచలనం..36 కోట్ల చీర బహుకరించిన వ్యాపారవేత్త!

రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంచలనం..36 కోట్ల చీర బహుకరించిన వ్యాపారవేత్త!

కొంతమంది గొప్ప వ్యక్తుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి శిల్పం, సాహిత్యం లేదా కళ ద్వారా వారికి నివాళులు అర్పిస్తారు. కానీ, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆభరణాల డిజైనర్ రోహిత్ పిసల్ ఈసారి అందరి దృష్టిని భిన్నంగా ఆకర్షించారు. రమాబాయి అంబేద్కర్ జయంతి (ఫిబ్రవరి 7) సందర్భంగా ఆయన రూ. 39 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు చీరను అందించారు. ప్రస్తుతం ఈ చీర అంతటా చర్చనీయాంశమైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ పిసల్ ప్రస్తుతం…

Read More
మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న  గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

గుండెపోటు అనగానే అది కేవలం పురుషులకే వస్తుందనేది ఒకనాటి మాట. కానీ ప్రస్తుత మారుతున్న జీవనశైలిలో మహిళల ప్రాణాలకు కూడా గుండె జబ్బులు పెనుముప్పుగా మారుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో కొవిడ్ తర్వాత మహిళల మరణాలకు ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్’ రెండో ప్రధాన కారణమని తేలింది. 2021లో ప్రతి లక్ష మందిలో దాదాపు 100 మంది ఈ వ్యాధి వల్లే ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు….

Read More
మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న  గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు వర్షం!

హిందూ ధర్మంలో వారంలోని ప్రతి రోజుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక దీపారాధన చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని, సంపదలు వచ్చిపడతాయని పురాణాలు, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ దీపారాధనతో చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుందని, కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఈ ప్రత్యేక ఆచారాన్ని నిర్వహించడానికి కొన్ని నియమాలను పాటించాలి. శని బాధల నుంచి విముక్తి.. శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని, పరిసరాలను శుభ్రం…

Read More
టీ20లో మ్యాచ్‌ల విషయంలో బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ

టీ20లో మ్యాచ్‌ల విషయంలో బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ

టీ20 ప్రపంచకల్‌ విషయంలో బంగ్లాదేశ్‌కు ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌ షాక్ ఇచ్చింది. భారత్‌లో టీ20 మ్యాట్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో దాని స్థానంలో స్కాట్‌ల్యాంకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని తాజాగా ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ…

Read More
చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే!

చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే!

చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే! నాన్‌వెజ్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది చికెన్, మటన్, ఫిష్. ముఖ్యంగా చికెన్ అయితే దాదాపు ప్రతి ఇంట్లో వారానికి ఒకసారి అయినా వండే పదార్థం. అయితే చాలా మందిలో ఒక సందేహం మాత్రం ఎప్పుడూ ఉంటుంది – చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి హానికరమా? లేక ప్రయోజనకరమా? ఈ అంశంపై చాలా అపోహలు ఉన్నప్పటికీ, పోషక నిపుణులు చెబుతున్న నిజాలు కొంచెం భిన్నంగా…

Read More
Sudha Chandran: గ్లామర్ ప్రపంచంలో ఉన్నా నానమ్మ చిట్కాలే సుధా చంద్రన్ బ్యూటీ సీక్రెట్!

Sudha Chandran: గ్లామర్ ప్రపంచంలో ఉన్నా నానమ్మ చిట్కాలే సుధా చంద్రన్ బ్యూటీ సీక్రెట్!

ఆమెకు ఆయుర్వేదం అనేది ఒక ఫ్యాషన్ కాదు, అది ఒక జీవన విధానం. చిన్నప్పటి నుండి తన ఇంట్లో చూసిన ఆచారాలనే నేటికీ పాటిస్తూ, తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ఆ నటి ఫాలో అవుతున్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.. ఆమె ఒక గొప్ప నటి మాత్రమే కాదు, అద్భుతమైన నృత్యకారిణి కూడా. వెండితెరపై ఆమె కళ్లు మాట్లాడతాయని, ఆమె హావభావాలు ఎంతో స్పష్టంగా ఉంటాయని అందరూ అంటుంటారు. అయితే, తన కళ్ల చుట్టూ ఉండే ఆ…

Read More
Jammu and Kashmir: సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

Jammu and Kashmir: సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

సరిహద్దులో పాకిస్తాన్‌ కుట్రలు కొనసాగుతున్నాయి. LOC దగ్గర పాకిస్తాన్‌ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్‌ను జారవిడుస్తున్నాయి. ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి ఆర్మీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని పూంచ్‌లోని దేగ్వార్ ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్‌లను గుర్తించిన భారత…

Read More
అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..? అసలు విషయం ఇదేనట..

అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..? అసలు విషయం ఇదేనట..

సాధారణంగా అమ్మాయిలు గులాబీ రంగును ఎక్కువగా ఇష్టపడతారు. ధరించే దుస్తుల నుండి వారు ఉపయోగించే వస్తువుల వరకు, చిన్న పిల్లల నుంచి యువతులు వరకు ప్రతి ఒక్కరూ గులాబీ రంగును ఎంచుకుంటారు. అందుకే గులాబీ రంగును అమ్మాయిల రంగు అని పిలుస్తారు. అదేవిధంగా అబ్బాలు ఎక్కువగా బ్లూ కలర్ ఇష్టపడుతారు కాబట్టి నీలం రంగును అబ్బాయిల రంగు అని పిలుస్తారు. ఇంతకు అమ్మాయిలూ పింక్, అబ్బాయిలు బ్లూ కలర్‌ను ఎందుకు ఇష్టపడతారు? దీని గురించి మీరెప్పుడైనా అలోచించారా?…

Read More
మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న  గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

ఘోర ప్రమాదం.. అంబులెన్స్, ట్రక్కు ఢీ.. రోగితో సహా 6 మంది మృతి, ఇద్దరికి సీరియస్..!

అస్సాంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ని సోనిత్‌పూర్ జిల్లాలో ఆదివారం (మార్చి 22) రాత్రి అంబులెన్స్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు. ధేకియాజులి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 15 (NH-15)పై ఈ ప్రమాదం జరిగింది. ఒక రోగిని, అతని కుటుంబ సభ్యులను తేజ్‌పూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (TMCH)కు తీసుకువెళ్తున్న అంబులెన్స్, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది….

Read More