తాజావార్తలు
Tollywood: తెలంగాణ శకుంతల చనిపోయే ముందు చెప్పింది విని ఏడ్చేశా.. ఆమె శవపేటికపై పేరు చూసి

Tollywood: తెలంగాణ శకుంతల చనిపోయే ముందు చెప్పింది విని ఏడ్చేశా.. ఆమె శవపేటికపై పేరు చూసి

టాలీవుడ్ నటుడు శివాజీ రాజా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో ఎదురైన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి స్నేహం, ఆయన మృతి చుట్టూ ఉన్న అనుమానాలు, అలాగే తెలంగాణ శకుంతల ఘటన, కోట శ్రీనివాసరావు లేఖ లాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. శ్రీహరి మృతికి స్నేహితులే కారణమంటూ శాంతి చేసిన వ్యాఖ్యలను శివాజీ రాజా ఖండించారు. తనకూ, శ్రీహరికి మద్యపానం అలవాటున్నా కేవలం ఐదు సార్లు మాత్రమే కలిసి…

Read More
Actress : చేసిందే 3 సినిమాలు.. ఇండస్ట్రీనే షేక్ చేసింది.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్..

Actress : చేసిందే 3 సినిమాలు.. ఇండస్ట్రీనే షేక్ చేసింది.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్..

సినీరంగుల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. చాలా మంది నటీమణులు ప్రసిద్ధ నటి కావాలనే కలతో సినిమాల్లోకి అడుగుపెట్టి తమ కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నటీమణుల కలలు నిజమవుతాయి. కానీ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారలు.. ఆకస్మాత్తుగా చాలా మంది ప్రముఖులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి కేవలం మూడు సినిమాల్లోనే నటించింది. కానీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఆమె సన్నిహిత సన్నివేశం…

Read More
AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరు రాష్ట్రాల నేతలు ఈ అంశంలో తమ ప్రత్యర్థి పార్టీలతో పాటు పొరుగు రాష్ట్రంపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. కృష్ణా జలాలు తెలంగాణకు రాసివ్వడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నాని, పొరుగు రాష్ట్రాలతో గొడవలొద్దంటున్న చంద్రబాబు.. జగన్ ఐదేళ్లలో ఎవరితోనైనా గొడవపెట్టుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు నదీ జలాలపై చిత్తశుద్ధి లేదన్న తెలంగాణ మంత్రి…

Read More
Horoscope: సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం.. ఈ  రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం

Horoscope: సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. గ్రహాలు నిరంతరం వారి రాశులను మారుస్తూ.. శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. సూర్యుడు తన రాజ్యబలంతో ప్రతి నెల రాశి మార్పులు చేస్తుంటే.. శని కూడా కాలానికి అనుగుణంగా ప్రభావాన్ని చూపుతాడు. ఈసారి, సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం ఈ నాలుగు రాశుల వారికి ప్రత్యేకంగా గోల్డెన్ డేస్ ప్రారంభం చేయబోతోంది. ఫిబ్రవరి 19, గురువారం, ఉదయం 11:15 న సూర్యుడు, శని 30 డిగ్రీల కోణంలో ద్విద్వాదశ రాజయోగం ఏర్పరుస్తోంది. జ్యోతిష్య…

Read More
UPSC Civils 2026 Notification: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ వాయిదా! కారణం ఇదే..

UPSC Civils 2026 Notification: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ వాయిదా! కారణం ఇదే..

హైదరాబాద్‌, జనవరి 14: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా పడింది. అడ్మినిస్ట్రేషన్‌ కారణాల వల్ల ఈ నోటిఫికేషన్‌ విడుదల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. యూపీఎస్సీ 2026 పరీక్షల క్యాలండర్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ నోటిఫికేషన్‌ జనవరి 14న విడుదల కావల్సింది ఉంది. అయితే పలు అడ్మినిస్ట్రేషన్‌ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. త్వరలోనే…

Read More
Ram Charan: వారసత్వం భారం కాదు.. గొప్ప అవకాశం! మెగాస్టార్ తనయుడిగా ఉండటంపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్!

Ram Charan: వారసత్వం భారం కాదు.. గొప్ప అవకాశం! మెగాస్టార్ తనయుడిగా ఉండటంపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ స్టార్ హీరో ఇప్పుడు తన మనసులోని అసలు మాటను బయటపెట్టారు. వారసత్వం గురించి చాలామంది హీరోలు ‘ఒత్తిడి’ అని చెబుతుంటే, ఈయన మాత్రం చాలా స్పష్టంగా అది తనకున్న ఒక ‘అందమైన అడ్వాంటేజ్’ అని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఆస్కార్ స్థాయికి ఎదిగినా తనను తాను అంత సీరియస్‌గా తీసుకోనని చెబుతూ తన రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్, వ్యక్తిత్వం…

Read More
బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ప్రియుడితోపాటు భార్య అరెస్ట్‌!

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ప్రియుడితోపాటు భార్య అరెస్ట్‌!

దుగ్గిరాల, జనవరి 27: బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు ప్రేమగా ఒడ్డించింది ఓ ఇల్లాలు. ఆనక భర్త మత్తులోకి జారుకోవడంతో ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు భార్యను అందుకు సహకరించిన ప్రియుడిని, ఆర్‌ఎంపీని అరెస్ట్ చేసి.. కటకటాల్లో వేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన…

Read More
IND vs SA: ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే.. తుది జట్టులో కీలక మార్పులు..!

IND vs SA: ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే.. తుది జట్టులో కీలక మార్పులు..!

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. గత రెండు నెలల్లో ఈ రెండు జట్లు తలపడటం ఇది ఆరోసారి కావడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. లీగ్ దశలో భారత్ వరుస విజయాలు సాధించినప్పటికీ, టాప్ ఆర్డర్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 202 స్ట్రైక్ రేట్‌తో…

Read More
Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

పరీక్షా పే చర్చా మళ్లీ వచ్చేసింది.. కానీ ఈసారి డిఫరెంట్ లెవెల్. 2026 ఎడిషన్ నిజంగా పాన్-ఇండియా వైబ్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఢిల్లీ వరకే పరిమితమైన ఈ కార్యక్రమం, ఈసారి దేశమంతా చుట్టేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మాత్రమే కాదు. .కోయంబత్తూరు, రాయ్‌పూర్, దేవ్ మోగ్రా, గువాహటిలోని స్టూడెంట్స్‌తో నేరుగా మాట్లాడారు. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.. మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులతో కనెక్ట్ అయ్యారు. ఈసారి నంబర్లు కూడా నెక్ట్స్ లెవెల్….

Read More
Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!

Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!

ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఆహార పదార్థానికి ఒక నిర్దిష్టమైన గుణం, శక్తి ఉంటుంది. పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే  బరువైన పదార్థం, మరోవైపు కీర దోసకాయ శరీరానికి అమితమైన చల్లదనాన్ని ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోని ‘జఠరాగ్ని’ (జీర్ణక్రియకు అవసరమైన వేడి) బలహీనపడుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపులో కిణ్వ ప్రక్రియ (Fermentation) మొదలై అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ ప్రభావాలేంటో ఇప్పుడు…

Read More