తాజావార్తలు
Cheetah: చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు.. తోక ముడిచి వెనక్కి పారిపోతుంది

Cheetah: చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు.. తోక ముడిచి వెనక్కి పారిపోతుంది

భూమిపై అత్యంత వేగవంతమైన జంతువు చిరుత. ఇది గంటకు 112 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 60 మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని ముఖంపై ఉండే కన్నీళ్ల ధార వంటి గుర్తులు ఎండ నుంచి కళ్ళను రక్షించి, స్పష్టమైన దృష్టికి సహాయపడతాయి. సింహాలు, పులుల వలె కాకుండా, చిరుతలు గర్జించలేవు. చిరుతల సామాజిక నిర్మాణం భిన్నంగా ఉంటుంది. మగవి గుంపులుగా జీవిస్తే, ఆడవి ఒంటరిగా తమ పిల్లలను రెండేళ్ల వరకు పెంచుతాయి….

Read More
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ దెబ్బకు రికార్డులు బద్దలు కావాల్సిందే.. మిషన్ 607 షురూ!

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ దెబ్బకు రికార్డులు బద్దలు కావాల్సిందే.. మిషన్ 607 షురూ!

Vaibhav Suryavanshi : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. జింబాబ్వే వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. జనవరి 15న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన వేటను ప్రారంభించనుంది. అయితే ఈ టోర్నీలో వైభవ్ ఒక భారీ లక్ష్యాన్ని తన కళ్లముందు ఉంచుకున్నాడు. అదే మిషన్ 607. ఈ సంఖ్య వెనుక ఉన్న అసలు రహస్యం…

Read More
Cheetah: చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు.. తోక ముడిచి వెనక్కి పారిపోతుంది

శ్రీరామ నవమికి ముందే చేయాల్సిన పుణ్యకార్యం.. సమస్యలు తొలగి సకల శుభాలు!

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని జి. సీతాశర్మ విజయమార్గం తమ మార్గదర్శకత్వంలో వివరిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున సింధూర పూజ చేయడం ద్వారా మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు పొందవచ్చని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారంగా ప్రస్తావించారు. భక్తులు ముందుగానే ఆలయానికి వెళ్లి పూజారికి సింధూరాన్ని అందించి, తమ గోత్ర నామాలతో తమ పేరు మీద సింధూర పూజ…

Read More
పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా మంది సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు ప్రసాద్ బెహరా. కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటీవల మిత్రమండలి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు ప్రసాద్ బెహరా.. ప్రసాద్ బెహరా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన విడాకుల గురించి అలాగే జీవితంలో తనకు ఎదురైన ఓ షాకింగ్ సంఘటన గురించి పంచుకున్నారు ప్రసాద్. మహేష్, పవన్…

Read More
Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ.. బేబీ బంప్‌తో కనిపించిన ఉపాసన.. ఫొటోస్ వైరల్

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ.. బేబీ బంప్‌తో కనిపించిన ఉపాసన.. ఫొటోస్ వైరల్

రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ జరిగింది.. ఇందులో కొత్తేం ఉందని అనుకుంటున్నారా? ఈ బిర్యానీ వండింది జపాన్‌లోని టోక్యోకు చెందిన ప్రముఖ చెఫ్ తకమాసా ఒసావా అలియాస్ బిర్యానీ ఒసావా. తకమాసా ఒసావాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు రామ్ చరణ్‌తోపాటు గర్భిణిగా ఉన్న ఉపాసన కోసం ఆయన స్వయంగా ఘుమఘుమలాడే దేశీ బిర్యానీని వండారు సోమవారం (జనవరి 05) హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వచ్చాడు ఒసావా. సాంప్రదాయ పద్ధతిలో…

Read More
కొత్త చరిత్ర సృష్టించిన ముఖేష్‌ అంబానీ! తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌

కొత్త చరిత్ర సృష్టించిన ముఖేష్‌ అంబానీ! తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌

భారత కార్పొరేట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసుకుంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.95,610 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి, వార్షిక లాభాల్లో 10 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ, గత ఏడాది రూ.80,787 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే నాలుగో త్రైమాసికం (Q4FY26)లో కొంత మందగమన సంకేతాలు కనిపించాయి. గత ఏడాది…

Read More
Cheetah: చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు.. తోక ముడిచి వెనక్కి పారిపోతుంది

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్‌! ఇక కేవలం 2 రోజుల్లోనే..

ఉద్యోగ మార్పు సమయంలో నెలల తరబడి ఫుల్ అండ్ ఫైనల్ (FnF) సెటిల్‌మెంట్ కోసం ఎదురుచూడాల్సిన రోజులు ముగియనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోడ్‌ ఆన్‌ వేజెస్‌ 2019 కింద కొత్త నిబంధన ప్రకారం, ఉద్యోగి కంపెనీని విడిచిన రెండు పనిదినాల్లోపే పూర్తి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉద్యోగులు తమ చివరి జీతం, బోనస్‌లు, ఇతర బకాయిల కోసం 40–45 రోజులు,…

Read More
Shoaib Akhtar : అదొక పెద్ద క్రైమ్.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Shoaib Akhtar : అదొక పెద్ద క్రైమ్.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Shoaib Akhtar : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలవ్వడం ఆ దేశంలో పెను దుమారాన్నే రేపుతోంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో పాక్ కుప్పకూలడాన్ని ఆ దేశ మాజీ దిగ్గజ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. లైవ్ టీవీ షోలోనే తన కోపాన్ని ఆపుకోలేకపోయిన అక్తర్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసమర్థులకు…

Read More
చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ

చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ

జ్యోతిష్యంపై మితిమీరిన నమ్మకంతో ఓ యువతి సూసైడ్‌ చేసుకున్న విషాదకర ఘటన బెంగళూరులో జరిగింది. సమాజం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తున్నా, మూఢనమ్మకాలు ఇంకా విద్యావంతులను సైతం బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా సమాజంపై కనీస అవగాహన ఉన్నప్పటికీ, జ్యోతిష్యుడి మాటలకు భయపడి ఆ యువతి తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది. బెంగళూరులోని బాగలకుంటె ఎంఈఐ లేఔట్‌కు చెందిన విద్యాజ్యోతి (29) ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల…

Read More
WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన

WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన

WPL 2026 Final Winner :వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మంధాన సేన ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆఖరి నిమిషం వరకు విజయం ఇరుపక్షాల…

Read More