Telangana: ఇదేంది సామీ.. మండే ఎండల్లో రాళ్ల వాన.. తెలంగాణను కుదిపేసిన అకాలవర్షాలు!
ఎటూ కానట్టు ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. గత రెండ్రోజులుగా కురుస్తున్న వడగంట్ల వాన రైతులు వేసిన పంటలను నాశనం చేశాయి. మెదక్ , సంగారెడ్డి, ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అకాల వానలతో అపార పంట నష్టం జరిగింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఏటుగా పెరిగిన పంట అకాల వర్షం,ఈదురు గాలుల ధాటికి ఇలా కుప్పకూలింది. చెట్టుపైన మచ్చుకైనా లేకుండా మామిడి కాయలు నేలరాలాయి. మొక్క కూడా మిగలకుండ…
