తాజావార్తలు
Sahibzada Farhan : విశ్వరూపం చూపిస్తున్న పాక్ ప్లేయర్.. ఈ స్పీడు చూస్తుంటే కోహ్లీ రికార్డు కొట్టుకుపోవాల్సిందే

Sahibzada Farhan : విశ్వరూపం చూపిస్తున్న పాక్ ప్లేయర్.. ఈ స్పీడు చూస్తుంటే కోహ్లీ రికార్డు కొట్టుకుపోవాల్సిందే

Sahibzada Farhan : టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభం నుంచే సంచలనాలకు వేదికవుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ తన అద్భుతమైన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 220 పరుగులు చేసిన ఈ ఆటగాడు, ఇప్పుడు ఏకంగా టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక అరుదైన ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. 2014…

Read More
Widest Tunnel: ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే..!

Widest Tunnel: ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే..!

Widest Tunnel: తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్ సత్తా ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెప్పబడింది. మహారాష్ట్రలోని ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వే ‘మిస్సింగ్‌ లింక్‌’ ప్రాజెక్టులో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన భూగర్భ సొరంగాన్ని నిర్మించి హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇది కూడా చదవండి: School Holidays: వచ్చే విద్యా సంవత్సరంలో ఏపీ పాఠశాలలకు 87 సెలవులు.. అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల..! ఏమిటీ మిస్సింగ్ లింక్ ప్రాజెక్టు? ముంబయి – పుణె…

Read More
JEE Main 2026 Admit Card: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

JEE Main 2026 Admit Card: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, మార్చి 30: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్ధులు డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్ కార్డులపై స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్, బార్‌కోడ్ ఉన్నాయో…

Read More
JEE Main 2026 Admit Card: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?

సనాతన ధర్మంలో కొబ్బరికాయను పండగలు, శుభకార్యాలకు ముందు కొట్టడం వెనుక లోతైన ఆధ్యాత్మిక భావం ఉంది. ఈ ఆచారం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. ఏదైనా పూజ, హోమం లేదా శుభకార్యం ప్రారంభించే ముందు కొబ్బరికాయను సమర్పించడం “కొబ్బరి యజ్ఞం”గా భావిస్తారు. దీనికి ఉన్న ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి. సనాతన విశ్వాసాల ప్రకారం, జగత్తు రక్షకుడైన విష్ణుమూర్తి భూమిపై అవతరించినప్పుడు, ఆయనతో పాటు లక్ష్మీదేవి, ఒక కొబ్బరి చెట్టు, కామధేనువును తీసుకువచ్చినట్లు చెబుతారు. అందుకే కొబ్బరికాయను…

Read More
Gold Rate: సరికొత్త రికార్డ్‌..! తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే! ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతందా?

Gold Rate: సరికొత్త రికార్డ్‌..! తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే! ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతందా?

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. బంగారం కొద్ది రోజుల్లోనే రూ.1.5 లక్షలు దాటుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వెండి ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతలో బంగారం, వెండి ధరలు జనవరి 19న మరోసారి పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 1 గ్రాముకు రూ.14,624కి చేరుకుంది. జనవరి 18తో…

Read More
ఓర్నాయనో.. వీటిని తింటున్నారా..? మీ కిడ్నీల్లో రాళ్లు జమచేసుకుంటున్నట్లే..

ఓర్నాయనో.. వీటిని తింటున్నారా..? మీ కిడ్నీల్లో రాళ్లు జమచేసుకుంటున్నట్లే..

ఈ రోజుల్లో చాలా మందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. కిడ్నీల్లో రాళ్ల సమస్య తరచుగా సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, చెడు జీవనశైలి అలవాట్లతో ముడిపడి ఉంటుంది. చాలా మంది తరచుగా శరీరంలో కొన్ని ఖనిజాల స్థాయిలను పెంచి, రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటారు. ప్రారంభంలో లక్షణాలు తేలికపాటివిగా ఉండవచ్చు.. కానీ కాలక్రమేణా, ఈ సమస్య తీవ్రమైన నొప్పికి, ఇతర సమస్యలకు దారితీయవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల వల్ల…

Read More
JEE Main 2026 Admit Card: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ దేశాలు ఇంధన కొరతతో అల్లాడుతున్నాయి. ఇంధన నిల్వలు అడుగంటడంతో పాకిస్థాన్‌ స్మార్ట్ లాక్‌డౌన్ ను అమలు చేస్తోంది. పరిస్థితి చేదాటి పోతుండటంతో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు పాక్ ప్రధాని షరీఫ్ అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రులతో అత్యవసర సమీక్ష నిర్వహించి ఇంధన పొదుపు కోసం కఠిన చర్యలకు ఆమోదముద్ర వేశారు. పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటలకే వ్యాపార సముదాయాలు మూసేయాలని ఆదేశించారు….

Read More
JEE Main 2026 Admit Card: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

Actor : ఆరుగురు పతివ్రతలు తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

టాలీవుడ్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను, కామెడీ సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ‘ఆరుగురు పతివ్రతలు’ ఒకటి. ఈ మూవీ గుర్తుంది కదా? ఆ సినిమాలో నటించిన నటుల్లో కౌశిక్ ఒకరు. ఆ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విజయం తర్వాత కౌశిక్ వెండితెరపై పెద్ద స్టార్ అవుతారని అందరూ భావించారు. కానీ, ఆయన అనూహ్యంగా…

Read More
Tumbbad 2: ‘తుంబాడ్ 2’ వచ్చేస్తోంది.. భయపెట్టడానికి సిద్ధమైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. సమంత, జాన్వీని కాదని..

Tumbbad 2: ‘తుంబాడ్ 2’ వచ్చేస్తోంది.. భయపెట్టడానికి సిద్ధమైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. సమంత, జాన్వీని కాదని..

‘తుంబాడ్’ భారతీయ సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ చిత్రం. అనేక అడ్డంకులు, సమస్యల తర్వాత 2018లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాలక్రమేణా, ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెల్చుకుంది. OTTలు, పైరసీ సైట్ల ద్వారా ఇది మరింత ఎక్కువ మందికి చేరి, ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇటీవల, ఈ చిత్రాన్ని తిరిగి థియేటర్లలో విడుదల చేయగా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పుడు, ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది….

Read More
PM Kisan: రైతుల అకౌంట్‌లోకి రూ.2 వేలు? కేంద్రం నుంచి కీలక అప్డేట్‌

PM Kisan: రైతుల అకౌంట్‌లోకి రూ.2 వేలు? కేంద్రం నుంచి కీలక అప్డేట్‌

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఇప్పటికే 2026 మార్చి 13న అస్సాంలోని గౌహతి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22వ విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ విడతలో దేశవ్యాప్తంగా 9.3 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున జమయ్యాయి. ఇప్పుడు రైతుల…

Read More