తాజావార్తలు
Andhra News: 12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే

Andhra News: 12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే

ఓ పోక్సో కేసులో నిందితుడిగా ఉండి 12 ఏళ్లు చిక్కకుండా తిరుగున్న ఓ కేటుగాన్ని ఎక్కకేలకు పట్టుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెల్తే.. యూపీకి చెందిన సల్మాన్ అనే యువకుడు కొన్నాళ్ల క్రితం విశాఖకు వలస వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని అల్లిపురం ప్రాంతంలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న ఓ బాలికతో పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో నమ్మించి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మొహం చాటేసే ప్రయత్నం చేశాడు. దీంతో బాధిత…

Read More
Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉగాది పండక్కి వరుసగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు!

Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉగాది పండక్కి వరుసగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు!

అమరావతి, మార్చి 16: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 7.45 గంటలకే విద్యార్ధులు బడులకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. అటు తెలంగాణలోనూ ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు మొదలయ్యాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఇదే మాదిరి ఒంటి పూట స్కూళ్లు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి వేసవి…

Read More
అరాచకం గురూ..! ఓటీటీని ఊపేస్తున్న థ్రిల్లర్ సినిమాలు.. ఈ మూడు అస్సలు మిస్ అవ్వకండి

అరాచకం గురూ..! ఓటీటీని ఊపేస్తున్న థ్రిల్లర్ సినిమాలు.. ఈ మూడు అస్సలు మిస్ అవ్వకండి

ఓటీటీల్లో రకరకాల జోనర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో పెద్ద సినిమాలు లేవు.. దాంతో ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆడియన్స్ ను ఆకట్టుకునేలా దర్శక నిర్మాతలు కూడా కొన్ని సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఇక థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఈ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఓ క్రేజీ మూడు థ్రిల్లర్…

Read More
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుతీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరి కొత్త రూపుదిద్దుకుంది.. ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపరులను మైమరిపిస్తుంది.. భక్తులు నివ్వెర పోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు.. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు…

Read More
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

బంగారం, నగదు లాంటివి పోగొట్టుకుంటే అవి తిరిగి దొరకడం అనేది అసంభవమనే చెప్పాలి. ఒకవేళ అది తిరిగి బాధితులకు దొరికింది అంటే వారి అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం గోల్డ్‌ రేటు ఆకాశాన్నంటుతున్న వేళ దొంగిలించబడిన బంగారం ఇంటి ముందు ప్రత్యక్షమై వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ షాకింగ్‌ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగిలించబడ్డ బంగారం అనూహ్యంగా రెండు రోజుల తర్వాత ఆ ఇంటి ముందు ప్రత్యక్షమైంది.బయ్యారం…

Read More
Veg Omelet: గుడ్డు లేకుండా ఆమ్లెట్ తిన్నారా? ఈ చిన్న ట్రిక్స్‌తో వెజ్ ఆమ్లెట్ అదిరిపోతుంది!

Veg Omelet: గుడ్డు లేకుండా ఆమ్లెట్ తిన్నారా? ఈ చిన్న ట్రిక్స్‌తో వెజ్ ఆమ్లెట్ అదిరిపోతుంది!

శనగపిండి అట్టుకు, ఈ వెజ్ ఆమ్లెట్‌కు చాలా తేడా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో ఫ్లఫీగా, సాఫ్ట్‌గా వచ్చే వెజ్ ఆమ్లెట్ విశేషాలేంటో తెలుసుకుందాం. బ్రేక్ ఫాస్ట్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆమ్లెట్. అయితే, గుడ్డు తినని వారు ఈ రుచిని మిస్ అవుతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం వంటింట్లో దొరికే పిండి పదార్థాలతోనే అచ్చం ఎగ్ ఆమ్లెట్‌ను తలపించేలా ఒక వెరైటీ వంటకాన్ని సిద్ధం చేయవచ్చు. ఇది మామూలు శనగపిండి రొట్టెలా కాకుండా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా…

Read More
కుక్కర్‌లో పూరీలు తయారు చేసే ట్రిక్.. ఒక్క చుక్క నూనె లేకుండా మెత్తటి, క్రిస్పీ డిలైట్..

కుక్కర్‌లో పూరీలు తయారు చేసే ట్రిక్.. ఒక్క చుక్క నూనె లేకుండా మెత్తటి, క్రిస్పీ డిలైట్..

కుక్కర్‌లో మెత్తగా ఉండే పూరీలు తయారు చేయడం చాలా సులభం. ఇది కొత్తగా అనిపించినా, కుక్కర్‌లో పూరీలు తయారు చేసే ట్రెండ్ ఉంది. సాధారణంగా, పాన్‌లో నూనె పోసి పూరీలు వేయించుకుంటారు. కానీ, ఈ పద్ధతి చాలా కొత్తది. సులభమైన కుక్కర్ ట్రిక్ ఉపయోగించి ఆరోగ్యకరమైన, నూనె లేని పూరీలను ఆస్వాదించండి! ఈ పద్ధతిలో పూరీలను కుక్కర్‌లో తక్కువ నీటితో ఆవిరి చేయడం జరుగుతుంది. దీని ఫలితంగా అనారోగ్యకరమైన నూనె లేకుండా మెత్తటి, క్రిస్పీ పూరీలు లభిస్తాయి….

Read More
20ఏళ్లుగా తెగని పంచాయతీ..పేరు లేకుండానే రైల్వే స్టేషన్..! అసలు కారణం తెలిస్తే..

20ఏళ్లుగా తెగని పంచాయతీ..పేరు లేకుండానే రైల్వే స్టేషన్..! అసలు కారణం తెలిస్తే..

భారతీయ రైల్వేలు ప్రయాణించడానికి సులభమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన రవాణా మార్గం. భారతీయులు సుదూర ప్రయాణాలకు రైలులో ప్రయాణించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. దేశంలో వేలాది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రతి రైల్వే స్టేషన్ పేరును మనం మెయిన్‌ ఎంట్రెన్స్‌లోనే చూస్తాము. దాని ఆధారంగా, ఆ రైల్వే స్టేషన్, గ్రామం గురించి మనకు తెలుస్తుంది. కానీ దేశంలో ఒక వింత రైల్వే స్టేషన్ ఉంది.. దానికి పేరు లేదు. ఈ రైల్వే స్టేషన్‌పై ఒక నేమ్‌ప్లేట్ ఉంది. కానీ దానిపై…

Read More
Vamshika Yadav: వెల్లివిరిసిన భక్తి.. 450 కి.మీ స్కేటింగ్ చేస్తూ అయోద్యకు చేరిన 9 ఏళ్ల బాలిక

Vamshika Yadav: వెల్లివిరిసిన భక్తి.. 450 కి.మీ స్కేటింగ్ చేస్తూ అయోద్యకు చేరిన 9 ఏళ్ల బాలిక

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలిక శ్రీరాముడిపై తనకున్న భక్తిని వినూత్నం రూపంలో చాటిచెప్పింది. అయోద్యలోని బాలరాముడిని దర్శించుకునేందుకు ఏకంగా ఫిరోజాబాద్ నుండి అయోధ్య వరకు 450 కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ వెళ్లింది. ఆ శ్రీరాముడి పట్ల బాలికకు ఉన్న భక్తిపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన జనాలు బాలిక భక్తిని మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని…

Read More
డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు పోవాలా? ఈ 5 సూత్రాలు ఫాలో అవ్వండి!

డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు పోవాలా? ఈ 5 సూత్రాలు ఫాలో అవ్వండి!

50-30-20 నియమం అమలు.. ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించడం మంచి పద్ధతి. 50 శాతం అవసరాలకు, 30 శాతం వ్యక్తిగత ఖర్చులకు, 20 శాతం పొదుపుకు కేటాయిస్తే ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. ఈ నియమం ఎక్కువ మంది కోసం పనిచేసే సులభమైన ఫార్ములాగా భావిస్తున్నారు.

Read More