తాజావార్తలు
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహ సంచారం చాలా ముఖ్యమైనది. ఇది కొందరికి అనుకూల ఫలితాలు ఇస్తే, మరికొందరికి కొంత ప్రతికూల ప్రభావం కూడా ఉండవచ్చు. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు, ముఖ్యంగా ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బృహస్పతి గ్రహం జ్ఞానం, సంపద, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. మార్చి 11న బృహస్పతి తన వక్రగతిని ముగించి మీన రాశిలో ప్రత్యక్ష గమనంలోకి ప్రవేశించనుంది. ఈ మార్పు…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

Hyderabad: దొంగ ఇంట్లో సోదాలు చేస్తుండగా చెత్త కుప్పలో కనిపించినవి చూసి కళ్లు జిగేల్..

హైదరాబాద్‌లో చోరీ కేసులో దొంగ తెలివిగా వేసిన ప్లాన్ చివరికి పోలీసుల ముందు బట్టబయలైంది. జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో దొంగ దొంగిలించిన సొత్తును చెత్తలో దాచిపెట్టి తప్పించుకోవాలని చూసినా.. పోలీసుల దర్యాప్తు ముందు అతని యత్నం ఫలించలేదు. బిహార్‌కు చెందిన గ్యాంగ్ సభ్యుడు ఆనంద్ ముఖియా అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ క్రైమ్ టీం ఇటీవల అరెస్ట్ చేసింది. పదిరోజుల పాటు పోలీసులు అతడిని ప్రశ్నించినా మొదట్లో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఎలాంటి సమాచారం…

Read More
రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!

రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!

జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహు గ్రహం విదేశీ భాషలకు, విదేశీ అలవాట్లకు, విదేశీ ఉద్యోగాలకు కారకుడు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రాహువు అనుకూలంగా ఉన్న పక్షంలో తప్పకుండా విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకునే అదృష్టం పడుతుంది. గత ఆరు నెలలుగా ఇతర గ్రహాలతో కలిసి ఉన్న రాహువు ఇప్పటి నుంచి డిసెంబర్ 5 వరకూ కుంభ రాశిలో ఒంటరిగా, స్వతంత్రంగా సంచారం చేస్తున్నందువల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు,…

Read More
Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

భారతీయ ఆహారపు సంప్రదాయంలో మజ్జిగకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవి కాలంలో దాహం తీర్చే శీతల పానీయంగా, జీర్ణక్రియకు సహాయపడే సహజమైన పదార్థంగా దీన్ని తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటూ సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్రమంలో మజ్జిగను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ రోజుకు 1 లీటరు లేదా అంతకంటే ఎక్కువ మజ్జిగ తాగితే శరీరంలో కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. అవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీర్ణక్రియపై…

Read More
వీరికి జామకాయ డేంజర్.. రోజూ తింటే ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే

వీరికి జామకాయ డేంజర్.. రోజూ తింటే ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే

జామపండులో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇది కొందరికి మంచిదే కానీ, మరి కొందరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

Read More
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించే వారు తస్మాత్ జాగ్రత్త! అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ, పెళ్లి పేరుతో నిలువునా ముంచేస్తున్న కిలాడీగాళ్ల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెనాలిలో వెలుగుచూసిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. కొల్లిపర మండలం కొత్తూరు లంకకు చెందిన ఆరవపల్లి వంశీ అనే వ్యక్తి, తనకు విడాకులయ్యాయని నమ్మబలికి మ్యాట్రిమోనీ ద్వారా ఒక ప్రైవేట్ ఉద్యోగినిని పరిచయం చేసుకున్నాడు. బాధితురాలి ఆఫీసుకే వెళ్లడం, కుటుంబ సభ్యులతో మాట్లాడి నమ్మకాన్ని కలిగించడంలో…

Read More
AI సమ్మిట్‌లో ముఖేష్‌ అంబానీ సంచలన ప్రకటన! ఏకంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి!

AI సమ్మిట్‌లో ముఖేష్‌ అంబానీ సంచలన ప్రకటన! ఏకంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి!

భారీ పెట్టుబడులతో AI రంగంలో భారత్‌ను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రిలయన్స్-జియో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో మొబైల్ డేటా విప్లవం తీసుకొచ్చినట్లే, ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కూడా పెద్ద మార్పులు తీసుకురావాలని సంకల్పించామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇందుకోసం వచ్చే ఏడు సంవత్సరాల్లో భారీగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఇండియా AI ఇంప్యాక్ట్‌ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన AI రంగంలో అసలైన ఉత్తమ…

Read More
ప్రేమికులు ఎప్పటికీ పాడుకునే పాట..! ఏం లిరిక్స్ భయ్యా.. ప్రాణం పెట్టి రాసినట్టుంది..

ప్రేమికులు ఎప్పటికీ పాడుకునే పాట..! ఏం లిరిక్స్ భయ్యా.. ప్రాణం పెట్టి రాసినట్టుంది..

జనాలపై సినిమాల ప్రభావం ఎంత ఉంటుందో పాటల ప్రభావం కూడా అంతే ఉంటుంది. సినిమా పాటలైనా, జానపద పాటలైనా ప్రేక్షుకులు ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. చాలా సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాల్లో పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక ప్రేమగీతాలకు ఉండే క్రేజే వేరు. లవ్ సాంగ్స్ ఎప్పటికీ బోర్ కొట్టావు.. విషాదా గీతాలు కూడా ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేక స్థానం స్పందించుకుంటుంటాయ్.. అలాంటి ఓ సాంగ్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం.. 2004లో…

Read More
OLA CEO: ఓలాకు భారీ షాక్‌.. సీఈవో అగర్వాల్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ..!

OLA CEO: ఓలాకు భారీ షాక్‌.. సీఈవో అగర్వాల్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ..!

Ola Electric CEO:  ఓలాOLA ఎలక్ట్రిక్ కష్టాలు అప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఓలా స్కూటర్లు అగ్నికి ఆహుతవుతున్న అనేక సంఘటనల మధ్య, OLA ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్‌పై మరో కేసు నమోదైంది. దీంతో అగర్వాల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వినియోగదారుల ఫోరం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఈ క్రమంలో వినియోగదారుల కమిషన్ ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ పై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా…

Read More
రూ.82 కోట్ల ప్రైజ్ మనీతో సిద్ధమైన టీ20 ప్రపంచకప్.. బరిలో 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?

రూ.82 కోట్ల ప్రైజ్ మనీతో సిద్ధమైన టీ20 ప్రపంచకప్.. బరిలో 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?

ICC Announces T20 World Cup 2026 Prize Pool: మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రికార్డు స్థాయిలో రూ. 82 కోట్ల (US$8,764,615) ప్రైజ్ మనీని ప్రకటించింది. 12 జట్లతో జరిగే ఈ టోర్నమెంట్ 2026 జూన్-జూలైలో ఇంగ్లాండ్‌లో జరగనుంది. 2024లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన గత ఎడిషన్‌తో పోలిస్తే ఈ ప్రైజ్ మనీ 10 శాతం ఎక్కువ. గత టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొనగా,…

Read More