తాజావార్తలు
Tirumala: భక్తికి నిలువెత్తు నిదర్శనం.. 30 ఏళ్లలో ఈ భక్తుడు ఎన్ని సార్లు తిరుమల కొండెక్కాడంటే..

Tirumala: భక్తికి నిలువెత్తు నిదర్శనం.. 30 ఏళ్లలో ఈ భక్తుడు ఎన్ని సార్లు తిరుమల కొండెక్కాడంటే..

ఆపదమొక్కులవాడికి భక్తులు చెల్లించే మొక్కులు ఒక్కొక్కరివి ఒక్కో తీరు. ముడుపులు కట్టి, వడ్డి కాసులవాడికి మొక్కులు తీర్చుకోవడానికి రోజుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. అదివో అల్లదిగో అంటూ ఏడుకొండలవాడి దర్శనం కోసం కొండ మెట్లు ఎక్కే భక్తులు, అడుగడుగునా దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా గోవింద నామస్మరణతో తిరుమల యాత్ర చేసే భక్తులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక భక్తుడు ప్రత్యేకంగా నిలుస్తున్నారు….

Read More
10th Class Result 2026 Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

10th Class Result 2026 Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

హైదరాబాద్‌, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 16వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 16తో ముగిశాయి. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 23వ తేదీతో అంటే మరో వారంలో మూల్యాంకనం ప్రక్రియ ముగియనుంది. ఆ…

Read More
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు?

IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు?

India tour of England 2026: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు జట్టు యాజమాన్యం కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనింగ్ జోడీని మార్చి, సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగడానికి టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఐర్లాండ్ కొట్టిన దెబ్బ.. అభిమానుల్లో మొదలైన టెన్షన్..! భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన…

Read More
Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

రాష్ట్రంలో పంచాయతీ ఎన్ని పోరు జోరుగా ఉంబోతుంది. ఎన్నిల్లో పై చేయి సాధించేందుకు అలు అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు కూడా మొదటు పెట్టాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే పట్టణంలోని ఆరో…

Read More
వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా

వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే స్టార్ హీరోలు.. ఇప్పుడు ఒక్క సినిమాకు రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి బడా స్టార్లు ఒక్కో సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడమే కాదు.. అభిమానులు వెయిటింగ్‌తో విసిగిపోతున్నారు. అందుకే కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి స్టార్ హీరోలు ఈ ట్రెండ్‌ను…

Read More
తప్పు మా అమ్మాయివైపే ఉంది.. డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి

తప్పు మా అమ్మాయివైపే ఉంది.. డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి

పెళ్లి పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందనే ఆరోపణలతో సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే యువకుడిని నమ్మించి, దాదాపు 9 కోట్ల 85 లక్షల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అషురెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. బాధితుడు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు…

Read More
Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. నటిగా, రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్నారు. కాగా రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచస్థాయిలో ఎన్నో అవార్డులను అందుకుంది. ఇప్పటికే పలు పుస్తకాలు రచించి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎంట్రప్రెన్యుయర్, ప్రోగ్రామర్‏గానూ రాణిస్తోంది. కాగా అన్షు మాలిక పెళ్లి గురించి గతకొన్ని రోజులుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా…

Read More
Car Parking Tips: కారు పార్క్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ కారు భద్రం కోసం ఈ సింపుల్ ట్రిక్స్ ఇవే..!

Car Parking Tips: కారు పార్క్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ కారు భద్రం కోసం ఈ సింపుల్ ట్రిక్స్ ఇవే..!

Smart Car Parking Tips: నేటి కాలంలో ట్రాఫిక్ పెరగడంతో కారు నడపడం కంటే సరైన రీతిలో పార్కింగ్ చేయడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఇది కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు. పార్కింగ్ సమయంలో చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల కారుపై స్క్రాచెస్ పడటం లేదా డెంట్లు రావడం జరుగుతుంది. ఇది కారు అందాన్ని చెడగొట్టడమే కాకుండా, మెటల్ భాగాలు దెబ్బతిని తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంది….

Read More
మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?

మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?

Hindu Afterlife Beliefs: గరుడ పురాణం హిందూ మతంలోని 18 ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి. ఇది విష్ణుమూర్తికి, ఆయన వాహనమైన గరుడునికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో వ్రాయబడింది. ఈ పురాణం జీవితం, మరణం, కర్మ, మరణానంతర జీవితానికి సంబంధించిన విషయాలపై లోతైన అవగాహనను అందిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు. ఇది ఆత్మకు శాంతిని చేకూరుస్తుందని, అలాగే కుటుంబానికి మతం, జీవిత సత్యాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుందని నమ్ముతారు….

Read More
Yashasvi Jaiswal: అంత పొగరొద్దు జైస్వాల్.. ఇకపై ఎంపిక చేయబోమంటూ షాకిచ్చిన సెలెక్టర్లు.. అసలేం జరిగిందంటే?

Yashasvi Jaiswal: అంత పొగరొద్దు జైస్వాల్.. ఇకపై ఎంపిక చేయబోమంటూ షాకిచ్చిన సెలెక్టర్లు.. అసలేం జరిగిందంటే?

టీం ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌కు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అతడి ఫిట్‌నెస్ సమస్యలు లేనప్పటికీ, జైస్వాల్ కేవలం తనకిష్టమైన మ్యాచ్‌లలో మాత్రమే ఆడటానికి ఆసక్తి చూపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బోర్డ్ అధికారుల సంప్రదింపులకు సరిగ్గా స్పందించడం లేదని ఆరోపణలు వెలువడ్డాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ), జాతీయ సెలెక్టర్లు జైస్వాల్ లభ్యత గురించి ఆరా తీసినప్పుడు, వారికి సరైన సమాధానం రాకపోవడంతో అతడి వైఖరిపై విమర్శలు తీవ్రమయ్యాయి….

Read More