ఇరాన్ షిప్ను సీజ్ చేసిన ఇండియన్ నేవీ.. అందులో ఏమున్నాయంటే..?
ఇండియన్ కోస్టర్ కారిడార్లో ఇరాన్ షిప్లు కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మూడు ఆయిల్ ట్యాంకర్లతో కూడిన షిప్లను సీజ్ చేసిన ఘటన మరువక ముందే.. ఇప్పుడు గుజరాత్ తీరంలోని అరేబియా మహాసముద్రంలో అక్రమంగా ప్రవేశించిన ఇరాన్ షిప్ను సీజ్ చేయడంతోపాటు నలుగురు ఇరాన్ దేశస్థులను ఇండియన్ నేవీ అదుపులోకి తీసుకోవడం హాట్టాపిక్గా మారింది. ఇక.. గుజరాత్ తీరంలోని..అరేబియా మహాసముద్రంలో ద్వారక కోస్ట్ దగ్గర నేవీ అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ.. అనుమానాస్పదంగా ఒక నౌక వెళ్లడం…
