తాజావార్తలు
ఇరాన్‌ షిప్‌ను సీజ్ చేసిన ఇండియన్ నేవీ.. అందులో ఏమున్నాయంటే..?

ఇరాన్‌ షిప్‌ను సీజ్ చేసిన ఇండియన్ నేవీ.. అందులో ఏమున్నాయంటే..?

ఇండియన్‌ కోస్టర్‌ కారిడార్‌లో ఇరాన్‌ షిప్‌లు కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మూడు ఆయిల్‌ ట్యాంకర్లతో కూడిన షిప్‌లను సీజ్‌ చేసిన ఘటన మరువక ముందే.. ఇప్పుడు గుజరాత్‌ తీరంలోని అరేబియా మహాసముద్రంలో అక్రమంగా ప్రవేశించిన ఇరాన్‌ షిప్‌ను సీజ్‌ చేయడంతోపాటు నలుగురు ఇరాన్ దేశస్థులను ఇండియన్‌ నేవీ అదుపులోకి తీసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక.. గుజరాత్‌ తీరంలోని..అరేబియా మహాసముద్రంలో ద్వారక కోస్ట్‌ దగ్గర నేవీ అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ.. అనుమానాస్పదంగా ఒక నౌక వెళ్లడం…

Read More
Vijay Deverakonda – Rashmika Mandanna : ఇట్స్ అఫీషియల్.. మా పెళ్లి వేడుకకు ఇదే పేరు.. విజయ్, రష్మిక అధికారిక ప్రకటన..

Vijay Deverakonda – Rashmika Mandanna : ఇట్స్ అఫీషియల్.. మా పెళ్లి వేడుకకు ఇదే పేరు.. విజయ్, రష్మిక అధికారిక ప్రకటన..

టాలీవుడ్ స్టా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా పెళ్లి చేసుకోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. అయితే మొదటి సారి తమ పెళ్లి గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు విజయ్, రష్మిక. వివాహం విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీరిద్దరు తొలిసారి ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. అభిమానులు పిలుచుకుంటున్నట్లుగానే తమ వివాహ వేడుకకు ‘విరోష్‌’ (Wedding of VIROSH)గా పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎక్కువ మంది చదివినవి : Folk…

Read More
IND vs SA  : సఫారీ చేతిలో చిత్తైన భారత్.. సూపర్-8 ఆరంభంలోనే షాక్!

IND vs SA : సఫారీ చేతిలో చిత్తైన భారత్.. సూపర్-8 ఆరంభంలోనే షాక్!

IND vs SA : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారత్‌ను ఓడించింది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, సఫారీ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్‌కు ఈ టోర్నీలో ఇదే మొదటి ఓటమి. 188 పరుగుల కొండంత…

Read More
Smoking : ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?

Smoking : ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?

పొగాకులో నికోటిన్ అనే రసాయనం ఉంటుంది, ఇది తేలికపాటి ఉద్దీపన, కొన్ని నిమిషాల పాటు ఉండే ఉపశమన అనుభూతిని కలిగిస్తుంది. ఈ నికోటిన్ శరీరం డోపమైన్ వంటి హార్మోన్ల విడుదల అవ్వడానికి సహాయపడుతుంది. ఇది మనస్సును సంతోషంగా ఉంచే హార్మోన్, ఈ హార్మోన్ శరీరంలో విడుదలైనప్పుడు, అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. అందుకే చాలా మంది సిగరెట్ తాగిన తర్వాత వారి ఒత్తిడి తగ్గుతుందని అనుకుంటారు. ఈ నికోటిన్ అనేది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, కానీ అది…

Read More
Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటారు. తల్లిగా, వదినగా, అక్కగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి తమదైన ముద్ర వేస్తుంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న నటి దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు ఆమె వయసు 47 సంవత్సరాలు. ఇన్నాళ్లుగా కాస్త బొద్దుగా కనిపించిన ఆమె.. ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సన్నగా…..

Read More
Gold Rate: బంగారం ధరలపై బిగ్ బాంబ్.. త్వరలో రూ.2 లక్షల మార్క్..? షాకింగ్ రీజన్ ఇదే..

Gold Rate: బంగారం ధరలపై బిగ్ బాంబ్.. త్వరలో రూ.2 లక్షల మార్క్..? షాకింగ్ రీజన్ ఇదే..

బంగారం ధరలపై పెద్ద షాకింగ్ న్యూస్ ఒకటి వెలువడింది. అదేంటంటే.. బంగారం ధరలు రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం భవిష్యత్తులో ఉందంట. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య శాంతికి చర్చలు జరుగుతున్నా.. ఇంకా చల్లబడటం లేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో గత వారంలో బంగారం ధరలు పెరగ్గా.. ఈ వారంలో కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇదే కొనసాగితే…

Read More
వణికిస్తున్న వన్యప్రాణులు..కామారెడ్డిలో చిరుత .. భద్రాద్రిలో పులి !

వణికిస్తున్న వన్యప్రాణులు..కామారెడ్డిలో చిరుత .. భద్రాద్రిలో పులి !

తెల్లవారుజామున పశువుల యజమాని వెళ్లి చూసేసరికి దూడలు విగతజీవులుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించి, అది చిరుత దాడేనని ధృవీకరించారు. చిరుతను వెంటనే బంధించేందుకు బోను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రేగళ్ల రేంజ్ నుంచి పులి ఆళ్లపల్లి రేంజ్ లోకి ప్రవేశించినట్లు అడుగుజాడల ద్వారా నిర్ధారించారు. పులి సంచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు….

Read More
విజయానికి మూలం-అద్భుత ప్లానింగ్…

విజయానికి మూలం-అద్భుత ప్లానింగ్…

విజయానికి మూలం అద్భుత ప్లానింగ్ | Success Planning Tips in Telugu | A2Z Chronicle అద్భుత ప్లానింగ్ విజయానికి మూలం మీరు విజయం చేపట్టాలంటే ముందుగా అద్భుతమైన ప్రణాళిక వుండాలి. అంతేకాని మీ జీవితాన్ని ఎటు నడిస్తే అలా నడవనిస్తే చివరకు మీరు ఏ రకమైన గమ్యాన్ని సైతం చేపట్టలేరు. ఉదయం లేచిన దగ్గర నుండి మీరు అనుకున్న ప్రణాళిక వేపు దృష్టి సారిస్తే మీ జీవితం సైతం నందనవనం అవుతుంది. https://www.youtube.com/watch?v=L4N1q4RNi9I&pp=ygVa4LC14LC_4LCc4LCv4LC-4LCo4LC_4LCV4LC_IOCwruCxguCwsuCwgi3gsIXgsKbgsY3gsK3gsYHgsKQg4LCq4LGN4LCy4LC-4LCo4LC_4LCC4LCX4LGNLi4u ‘ఏదో…

Read More
Crime News: ఎంతకు తెగించావ్‌రా.. ప్రియురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై శానిటైజర్ పోసి నిప్పంటించిన ప్రియుడు!

Crime News: ఎంతకు తెగించావ్‌రా.. ప్రియురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై శానిటైజర్ పోసి నిప్పంటించిన ప్రియుడు!

ప్రియురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై ప్రియుడు శానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురకు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్‌లో ఉంటూ బయోటెక్నాలజీ చదువుతోంది. అయితే డేటింగ్‌ యాప్‌లో గాతేడాది ఈ యువతి శివం అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి లివ్‌…

Read More
Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

తెల్లారితే పెళ్లనంగా ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందిన దీప్ సింగ్ అనే వ్యక్తికి శోభ (25), విమల (23) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు….

Read More