మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
ముంబైలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో బస చేసిన గెస్ట్కు ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆర్డర్ చేసిన ఒక పరాఠా, మూడు ఉడికించిన గుడ్లు, పెరుగు, మిల్క్షేక్కు ఏకంగా రూ. 2,300 బిల్లు రావడంతో ఆశ్చర్యపోయాడు. కేవలం మూడు గుడ్లకు రూ. 499 ప్లస్ ట్యాక్సులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ యూజర్ ముంబైలోని హిల్టన్ హోటల్లో బస చేశాడు. రాత్రి డిన్నర్…
