పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించే వారు తస్మాత్ జాగ్రత్త! అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ, పెళ్లి పేరుతో నిలువునా ముంచేస్తున్న కిలాడీగాళ్ల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెనాలిలో వెలుగుచూసిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. కొల్లిపర మండలం కొత్తూరు లంకకు చెందిన ఆరవపల్లి వంశీ అనే వ్యక్తి, తనకు విడాకులయ్యాయని నమ్మబలికి మ్యాట్రిమోనీ ద్వారా ఒక ప్రైవేట్ ఉద్యోగినిని పరిచయం చేసుకున్నాడు. బాధితురాలి ఆఫీసుకే వెళ్లడం, కుటుంబ సభ్యులతో మాట్లాడి నమ్మకాన్ని కలిగించడంలో…
