తాజావార్తలు
Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

ఏపీలో మంచినీటి సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా జల జీవన్ మిషన్ 2.0 అమలుపై దృష్టి పెట్టింది. ఈ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమం అమలుపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర…

Read More
Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??

భారతదేశంలో గ్యాస్‌ కొరత పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గ్యాస్ దిగుమతులకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఒక వినూత్న వ్యూహాన్ని పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కిలోల సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశం తన అవసరాల కోసం…

Read More
Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. జలాల్ బాబా నగర్‌లో ఫిరోజ్ అనే వ్యాపారి ఇంట్లో చొరబడిన దొంగలు భారీ దోపిడీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. వ్యాపారి ఫిరోజ్ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఐదుగురు దుండగులు బైక్‌లపై వచ్చి రెక్కీ నిర్వహించారు. నిందితుల్లో ఒకడు ముఖానికి టవల్ కట్టుకుని లోపలికి ప్రవేశించి, బెడ్‌రూమ్ అల్మరాను ధ్వంసం చేశాడు. అందులో ఉన్న రూ. 20 లక్షల నగదు,…

Read More
Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

Dhurandhar 2: ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. ‘ధురంధర్ 2’ పై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 ప్రభంజనం కొనసాగుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో హీరో రణ్ వీర్ సింగ్ నటించిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేసింది. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం ధురంధర్ 2 సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. అలాగే సినిమా చూసిన అనంతరం తమ…

Read More
Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

Rice Beauty Tips: మీ చర్మం చందమామలా మెరిసిపోవాలా..? ఐతే మీ వంటింట్లోని బియ్యంతో ఇలా చేయండి

అందంగా కనిపించాలని అమ్మాయిలు రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సత్ఫలితం ఇస్తే.. మరికొన్ని బెడిసికొట్టి మొదటికే మోసం తెస్తాయి. అయితే ఇంట్లో దొరికే పదార్ధాలతో బ్యూటీపార్లర్‌కి మించిన అందం మీ సొంతం కావాలంటే మాత్రం మీరీ విషయం తెలుసుకోవాల్సిందే. సాధారణఃగా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవడానికి రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తుంటాం. కానీ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి పరిష్కారం మీ వంటగదిలోనే ఉందని మీకు తెలుసా? అవును.. ఈ విషయంలో మీకు ముందుగా గుర్తొచ్చేవి టమోటాలు లేదా…

Read More
Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

IPL 2026: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై అలా చేస్తే భారీగా జరిమానా..!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయాలు తీసుకుంది. టోర్నీని మరింత పకడ్బందీగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు నాలుగు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఆటగాళ్లు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బోర్డు హెచ్చరించింది. ఆ కొత్త మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.. ఐపీఎల్ చరిత్రలో సాధారణంగా ఆటగాళ్లు మ్యాచ్ జరిగే రోజున కూడా మైదానంలో తీవ్రంగా శ్రమిస్తూ కనిపిస్తారు….

Read More
Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తొలి మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న ఇద్దరు స్టార్ ప్లేయర్స్

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పాట్ కమిన్స్ రాకపై స్పష్టతనిచ్చింది. గత కొంతకాలంగా వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఎన్‌ఓసీ (NOC) మంజూరు చేయడంలో జాప్యం జరిగినప్పటికీ, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్చి 24న ఆయన నేరుగా బెంగళూరుకు చేరుకుంటాడు. అయితే, కమిన్స్ జట్టుతో చేరినప్పటికీ తొలి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించే వరకు ఆయన కేవలం తేలికపాటి శిక్షణకే పరిమితం కానున్నాడు….

Read More
Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

TV9 ‘వాట్ ఇండియా థింక్స్‌ టుడే’ సమ్మిట్‌లో ప్రధాని మోదీ స్పీచ్ హైలెట్స్..

ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో భారత్‌ ప్రస్తావన అన్నది సమంజసమని ప్రధాని మోదీ అన్నారు. 2014 నాటి పరిస్థితులను అధిగమించి భారత్‌ నేడు ఒక ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తోందని ప్రధాని వివరించారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటోందని అన్నారు. కరోనా తర్వాత సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంతో అన్ని సవాళ్లను భారత్‌ అధగిమిస్తూనే ఉందని అన్నారు. భారత్‌ శక్తిసామర్థ్యాల చూసి ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయని ప్రధాని తెలిపారు….

Read More
Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

FD Interest Rates: SBI కస్టమర్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు.. ఎంతంటే?

బ్యాంక్‌లో ఫిక్స్‌ డిపాజిట్లు చేసి కస్టమర్లకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్న తరుణంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్యంగా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు పేర్కొంది. రూ. 3 కోట్ల కంటే ఎక్కువ ఉండే బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు పేర్కొంది. సవరించిన ఈ కొత్త వడ్డీ రేట్లు మార్చి 15, 2026 నుండి అమల్లోకి వచ్చాయని…

Read More
Andhra Pradesh: ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్..

ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

హంపి కర్ణాటక : అందమైన కొండలు పచ్చటి ప్రకృతి , రాజభవనాలు, ఆలయాలు , స్వచ్ఛమైన గాలి మధ్య ఆనందంగా నాలుగు రోజులు గడపాలి అనుకునే వారికి హంపి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. అంతే కాకుండా భారత దేశంలో సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశం. అందుకే టూర్ ప్లాన్ చేసే వారు తప్పకుండా హంపి వెళ్లాల్సిందే అంటున్నారు నిపుణులు. Travel5 కూర్గ్ కర్ణాటక : అందమైన తేయాకుతోటల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ఎంజాయ్ చేయాలి…

Read More