తాజా వార్తలు
In lightning minutes……..?
మెరుపు నిమిషాల్లో….. ఉన్నట్టుండి ఏదైనా ఫంక్షన్కు వెళ్లాల్సి వస్తే కంగారు పడకుండా, ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇలా మెరిసిపోండి.https://studio.youtube.com/video/rmtnlEncl-E/edit కాంతివంతమైన చర్మం కోసం: https://studio.youtube.com/video/W0gDDRGvX74/edit ఫంక్షన్కు వెళ్లే ముందు ముఖం డల్గా అనిపిస్తే.. చెంచా కాఫీ పొడిలో కొంచెం తేనె కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. కాఫీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి తక్షణ కాంతిని ఇస్తాయి.https://studio.youtube.com/video/R4k6pdG2dZk/edit కళ్ల కింద నలుపు: https://studio.youtube.com/video/pMAcF2iWlMU/edit బాగా అలసిపోయినప్పుడు కళ్లు ఉబ్బినట్టు అనిపిస్తే వాడేసిన గ్రీన్…
Tips to keep your home cool in summer
వేసవిలో..ఇంటిని కూల్ గా మార్చే చిట్కాలు….https://a2zchronicle.com/ ఇంటిని కూల్ గా మార్చే చిట్కాలు బయట ఎండలు మండిపోతున్నప్పుడు ఇంటి లోపలికి రాగానే కళ్లకు, మనసుకు చల్లగా అనిపించేలా అలంకరణలో కొన్ని మార్పులు చేయాలి. దీనివల్ల ఏసీలు, కూలర్ల వాడకం తగ్గడమే కాకుండా ఇంటికి కొత్త లుక్ వస్తుంది. https://www.youtube.com/watch?v=LZCFOGoiQlk&pp=ygUlVGlwcyB0byBrZWVwIHlvdXIgaG9tZSBjb29sIGluIHN1bW1lcg%3D%3D లేత రంగుల మ్యాజిక్: కిటికీలకు ఉన్న ముదురు రంగు కర్టెన్లు తీసేసి, తెలుపు, ఆఫ్వెట్ లేదా స్కైబ్లూ వంటి లేత రంగుల కాటన్ లేదా లెని న్…
వీసా అవసరం లేదు.. పాస్పోర్ట్ ఉంటే చాలు! భారతీయులకు తక్కువ బడ్జెట్లోనే అదిరిపోయే విదేశీ పర్యటనలు
భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారికి ఈ ఇబ్బందులు లేకుండానే ప్రపంచంలోని కొన్ని అందమైన దేశాలు ‘వీసా-రహిత’ ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో, ఎటువంటి వీసా టెన్షన్ లేకుండా మీరు ఎంజాయ్ చేయగలిగే అద్భుతమైన దేశాలేవో తెలుసుకుందాం.. చాలామంది విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు కానీ, వీసా ప్రాసెస్ మరియు టికెట్ల ఖర్చు చూసి వెనకడుగు వేస్తుంటారు. అయితే ప్రస్తుతం అనేక దేశాలు భారతీయ పర్యాటకులను ఆకర్షించడానికి వీసా నిబంధనలను సడలించాయి. దీనివల్ల మన ప్రయాణం సులభతరం కావడమే కాకుండా,…
He took gold from SIM cards!
సిమ్కార్డుల నుంచి బంగారం తీశాడు! రోజురోజుకీ బంగారం ధర ఎలా పెరిగిపోతుందో చూస్తున్నారుగా! తులం బంగారం కొనాలంటే చేతిలో లక్షలుండాల్సిందే. అలాంటిది చైనాలోని గ్వాంగ్జాంగ్ ప్రాంతంలో ఉన్న క్వియావో అనే వ్యక్తి- పారేసిన పాత సిమ్కార్డులనుంచీ, ఇతరత్రా చిప్స్ నుంచీ రూ.27 లక్షల విలువ చేసే 200గ్రాముల బంగారాన్ని సేకరించాడు. అదేమంత సులభమైన పనికాదు, ఎందుకంటే ఒక్కో సిమ్కార్డులో 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అలాంటిది 200గ్రా బంగారాన్ని సేకరించాలంటే ఎన్ని సిమ్కార్డులూ, చిప్స్ కావాలో…
Telangana: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో కీలకంగా మారనున్న లైఫ్ సైన్సెస్ రంగం!
బుధవారం హైటెక్స్ లో “బయో ఏషియా 2026” సదస్సులో భాగంగా “తెలంగాణ రైజింగ్ 2047 బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం” పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్, ముగింపు వేడుకలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్ 2047″కు శ్రీకారం చుట్టామన్నారు. 2047…
Budget Travel Hacks: ప్రపంచం చుట్టేయాలని ఉందా? ఈ ‘స్మార్ట్ ట్రిక్స్’తో తక్కువ బడ్జెట్లోనే విదేశీ ప్రయాణం సాధ్యం!
ట్రావెలింగ్ అనేది కేవలం ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. తెలివైన ప్రణాళిక, కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే సామాన్యులు కూడా ప్రపంచ సుందర దృశ్యాలను తక్కువ బడ్జెట్లోనే వీక్షించవచ్చు. మీ ప్రయాణాన్ని స్మార్ట్గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్చే అద్భుతమైన ట్రావెల్ హ్యాక్స్ ఏంటో చూద్దాం.. ప్రయాణం అనేది కేవలం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లడం మాత్రమే కాదు, అది సరికొత్త అనుభూతులను వెతుక్కుంటూ సాగే ప్రస్థానం. చాలామంది విమాన ఛార్జీలు, విలాసవంతమైన…
T20 World Cup 2026 : పోరాడి ఓడిన నెదర్లాండ్స్.. సూపర్ సిక్స్లోకి టీమిండియా సక్సెస్ఫుల్ ఎంట్రీ
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ ఏ ఆఖరి పోరులో నెదర్లాండ్స్ను 17 పరుగుల తేడాతో ఓడించి భారత్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే సూపర్ 8 బెర్తును ఖరారు చేసుకున్న భారత్, లీగ్ దశను అజేయంగా ముగించి ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది. శివం దూబే మెరుపు హాఫ్ సెంచరీకి తోడు బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన…
Bomb Threat: ఆ టైంకు పేల్చేస్తాం.. తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు
ఇటీవల దేశంలో బాంబు బెదిరింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఏకంగా పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు అధికారిక వెబ్సైట్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్స్ పెట్డడం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఏపీ, తెలంగాణలోని పలు కోర్టులకు ఒకేసారి బెదిరింపులు రావడంతో అధికారిక వర్గాల్లో కల్లోలం రేగింది. ప్రధానంగా హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మధ్యాహ్నం 12గంటల 5నిమిషాలకు బాంబు పేలుతుందని ఈ-మెయిల్ రావడం భయాందోళనకు గురి చేసింది. కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, సిబ్బంది ఉరుకులు, పరుగులు తీశారు. పోలీసులకు…
Mukhalingeswara Swamy Temple: మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం!
బుధవారం జరిగిన నిర్వహించిన త్రిశూల్ చక్రతీర్థ స్నానం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.పార్వతి, పరమేశ్వరుల ఉత్సవ మూర్తులు శ్రీముఖలింగం క్షేత్రం నుండి భారీ ఊరేగింపుగా నంది వాహనంపై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధారనదీ తీరంలోని మిర్యాపల్లి రేవుకు చేరుకున్నాయి. అక్కడ వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ఉత్సవ మూర్తులకు నదిలో త్రిశూల చక్రతీర్థ స్నానం ఆచరించారు.నదీ గర్భం మధ్యలో ఎగువున ఆది దంపతులైన ఆ పార్వతి పరమేశ్వరులు స్నానమాడగా నదిలో దిగువ బాగాన…
