తాజావార్తలు
Andhra Farmers: ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు..

Andhra Farmers: ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు..

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బుల కోసం ఏపీ రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నిధులు జమ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పంట సీజన్ మొదలు కావడంతో డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు జమ అవుతాయో చెప్పేశారు. ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు….

Read More
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సక్సెస్.. పీక్స్‌కు చేరిన పొలిటికల్ క్రెడిట్ గేమ్..

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సక్సెస్.. పీక్స్‌కు చేరిన పొలిటికల్ క్రెడిట్ గేమ్..

ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సాకారానికి మరింత చేరువైంది. భోగాపురం ఎయిర్‌పోర్టులో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండైంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్‌ సక్సెస్‌ అయింది. ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్‌వేపై ల్యాండ్ అయింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానంలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ విమానాలు ల్యాండ్‌ అయ్యేలా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేని రూపొందించారు. ఇది శుభసంకేమతమని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇదిలాఉంటే.. భోగాపురం ఎయిర్‌పోర్టుపై…

Read More
ప్రతి నెలా 5000 మంది గిగ్ కార్మికులను తొలగిస్తున్న జొమాటో! కారణం ఏంటంటే..?

ప్రతి నెలా 5000 మంది గిగ్ కార్మికులను తొలగిస్తున్న జొమాటో! కారణం ఏంటంటే..?

2025 డిసెంబర్ 25, 31 తేదీలలో గిగ్ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. గిగ్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తమ గొంతులను వినిపించారు. ఇంతలో ఆన్‌లైన్ డెలివరీ కంపెనీ జొమాటో వ్యవస్థాపకుడు, CEO దీపిందర్ గోయల్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కంపెనీ ప్రతి నెలా సుమారు 5,000 మంది కార్మికులను తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదనంగా ప్రతి నెలా దాదాపు 150,000 నుండి 200,000 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ప్లాట్‌ఫామ్‌ను వదిలివేస్తున్నారు….

Read More
కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. జనవరి 4న భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది. దేశం మొత్తం వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది దేశానికి లభించిన అపూర్వ విజయంగా వ్యవసాయ మంత్రి అభివర్ణించారు. భారత్‌ ఒకప్పుడు ఆహార కొరత ఉన్న దేశంగా…

Read More
వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్.. ఎందుకంటే..?

వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్.. ఎందుకంటే..?

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా పేరుగాంచిన వెనిజులా.. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. ఆ అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం బంధించిన తర్వాత పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఇప్పటికే భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. కేవలం చమురుకే పరిమితం కాకుండా.. మెటల్స్, ఫార్మా వంటి కీలక రంగాల్లోనూ భారతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆయిల్ – గ్యాస్ భారతదేశ ఇంధన…

Read More
Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ పట్టాలెక్కింది. భారతీయ రైల్వేల్లో కొత్త యుగానికి నాంది పలుకుతూ ఈ సూపర్‌ ట్రైన్‌ పరుగులు పెట్టనుంది. ఈ ప్రత్యేక రైలును తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రైల్వే స్టేషన్‌లో పరిశీలించారు. ఇంజన్‌తో పాటు ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా సందర్శించారు. Middle & low-income families की next-generation सवारी… 🚆Vande Bharat Sleeper pic.twitter.com/kTDXxW2k85 — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 3, 2026 మంత్రి ట్రైన్‌ను…

Read More
Telangana: వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఈ రోజుల్లో జాగ్రత్త..

Telangana: వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఈ రోజుల్లో జాగ్రత్త..

గత కొద్ది రోజులుగా చలి నుంచి స్వల్ప ఉపశమనం పొందుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్‌లో వణికించిన చలి తీవ్రత మళ్లీ మొదలుకానుంది. జనవరి 5 నుంచి 12 వరకు రెండో విడత శీతల గాలులు బలంగా వీయనున్నాయని హెచ్చరించారు. రానున్న వారం రోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. డిసెంబర్ నెలలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలకు సమానంగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఎండ ప్రభావం ఉండే…

Read More
బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న గోల్డ్ ధరలు..

బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న గోల్డ్ ధరలు..

ప్రపంచ రాజకీయ యవనికపై అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వెనిజులాపై అమెరికా సైనిక దాడుల తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత స్వర్గంగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. 2025లో ఏకంగా 70శాతం లాభాలను పంచిన పసిడి, 1979 తర్వాత అత్యుత్తమ వార్షిక పనితీరును కనబరిచింది. ఇప్పుడు 2026 ప్రారంభంలో కూడా అదే జోరు కనిపిస్తోంది. ఈ సోమవారం బంగారం ధరలను ప్రభావితం చేసే 5…

Read More
మంచి క్రెడిట్‌ కార్డు పొందాలంటే ఏం కావాలి? ఎలాంటి ఇన్‌కమ్‌ సోర్స్‌ చూపించాలి?

మంచి క్రెడిట్‌ కార్డు పొందాలంటే ఏం కావాలి? ఎలాంటి ఇన్‌కమ్‌ సోర్స్‌ చూపించాలి?

నేడు క్రెడిట్ కార్డులు ఉద్యోగస్థులకే పరిమితం కాలేదు. భారతదేశంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులు, గృహిణులు, ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపార యజమానులు కూడా జీతం స్లిప్‌లు లేదా ఆదాయ రుజువు లేకుండా క్రెడిట్ కార్డులను పొందవచ్చు, వారు సరైన దశలను అనుసరించాలి. మీకు రెగ్యులర్ ఆదాయం నమోదు కాకపోతే, FDపై క్రెడిట్ కార్డ్ పొందడం అత్యంత సురక్షితమైన, సులభమైన ఎంపికగా పరిగణించబడుతుంది. HDFC, ICICI, SBI, IDFC ఫస్ట్ వంటి బ్యాంకులు…

Read More
Geyser Tips: స్నానం చేసేటప్పుడు గీజర్ ఆన్‌లో ఉంచడం సరైందేనా? ఇది తప్పక తెలుసుకోండి!

Geyser Tips: స్నానం చేసేటప్పుడు గీజర్ ఆన్‌లో ఉంచడం సరైందేనా? ఇది తప్పక తెలుసుకోండి!

Geyser Tips: చాలా మంది ఇళ్లల్లో గీజన్‌ ఉంటుంది. ఈ సీజన్‌లో చలి కారణంగా ఈ గీజన్‌లను ఎక్కువగా వాడుతుంటారు. అయితే స్నానం చేసేటప్పుడు గీజర్‌ను ఆన్‌లోనే ఉంచాలా? లేక ఆఫ్‌ చేయాలా? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. మరి స్నానం చేస్తున్నప్పుడు గీజర్‌ ఆన్‌లో ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం.. చాలా మంది శీతాకాలంలో స్నానం చేసేటప్పుడు గీజర్‌ను ఆన్‌లో ఉంచుతారు. ఇది ఒక అలవాటుగా మారుతుంది. కానీ దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి…

Read More