వేద జ్యోతిష్య ప్రకారం రాశులు, గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణిస్తాయి. అయితే, కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, నీచ గ్రహ కుజుడు సంచారం చేయనున్నాడు.
