E-Magic Box App: ఇ-మ్యాజిక్ బాక్స్ వచ్చేస్తుందోచ్.. ఇక మూడో తరగతి నుంచే AIలో పాఠాలు!
ఏలూరు, ఫిబ్రవరి 20: భారత్ ను “ఏఐ పవర్ హౌస్” గా తయారుచేసేందుకు స్కూల్స్, కాలేజీల స్థాయిలో సిలబస్లో మార్పుచేర్పులు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020’ ఇప్పటికే కోడింగ్, డిజిటల్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ‘డిజిటల్ ఇండియా’ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ చేరువవుతుండటంతో పాటు PM e-VIDYA వంటి పథకాలు డిజిటల్ లెర్నింగ్ను ప్రోత్సహిస్తుండటం అనుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. భారత్లో టెక్నాలజీ పట్ల…
