తాజావార్తలు
Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా నిధులను జమ చేశారు. ఇవాళ లబ్దిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6 వేలు జమ చేయగా.. రెండు, మూడు విడతల్లో అన్ని ఎకరాలకు అందించనున్నారు. నేడు తొలి ఎకరానికి మాత్రమే డబ్బులు పడగా.. ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు కావడంతో సోమవారం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే మీ…

Read More
Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

Andhra: గాఢనిద్రలో ఉన్న రైతు.. వింత శబ్దంతో తుళ్లిపడి చూసేసరికి గుండె గుభేల్.!

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గదబూరులో అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. శేఖర్ అనే రైతుకు చెందిన పశువుల షెడ్డులో భారీ గిరినాగు కనిపించింది. పదమూడు అడుగుల గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. షెడ్డులో దూరింది. పశువుల పాకలోనే సేదతీరుతో నిద్రించాడు రైతు శేఖర్. గోడ నిద్రలో ఉన్న సమయంలో.. వింత శబ్దం వస్తుండడంతో శేఖర్ ఒక్కసారిగా తుళ్ళిపడి తొంగి చూశాడు. దీంతో ఆ భారీ గిరి నాగు తిష్ట వేసుకుని కూర్చుని కనిపించింది. దీంతో గుండెల్లో పట్టుకొని…

Read More
Jammu and Kashmir: సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

Jammu and Kashmir: సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

సరిహద్దులో పాకిస్తాన్‌ కుట్రలు కొనసాగుతున్నాయి. LOC దగ్గర పాకిస్తాన్‌ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్‌ను జారవిడుస్తున్నాయి. ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి ఆర్మీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని పూంచ్‌లోని దేగ్వార్ ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్‌లను గుర్తించిన భారత…

Read More
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో 12 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. ఏకంగా 81శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత

AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో 12 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. ఏకంగా 81శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత

అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా విడుదల చేశారు. తాజా ఫలితాల్లో ఇంటర్ విద్యార్ధులు గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. గత 12 ఏళ్ల చరిత్రలో కనీవినని రీతిలో ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 4,71,864 మంది పరీక్షలు రాయగా.. అందులో 3,61,526 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 77…

Read More
Health Tips: డైలీ ఇలా చేస్తే నో కొలెస్ట్రాల్.. నో టెన్షన్.. బాడీలోని కొవ్వును కరిగించే మంత్రం ఇదే..

Health Tips: డైలీ ఇలా చేస్తే నో కొలెస్ట్రాల్.. నో టెన్షన్.. బాడీలోని కొవ్వును కరిగించే మంత్రం ఇదే..

నేటి మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతున్నాయి. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైన ఒక రకమైన కొవ్వు.. కానీ, అధిక కొవ్వు (హై కొలెస్ట్రాల్) హానికరం కావచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే, కొవ్వు క్రమంగా రక్త నాళాలలో పేరుకుపోతుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది అలసట, తలతిరగడం, చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా నొప్పి, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో అసాధారణ ఒత్తిడికి…

Read More
Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్..

Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆధార్ వివరాల అప్‌డేట్‌ విషయంలో కీలక మైలురాయిని సాధించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లు నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి. వేలిముద్రలు, ఐరిస్ వంటి వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు చిన్న వయస్సులో ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు పేరు, ఫొటో, డేట్ ఆఫ్ బర్త్, లింగం, చిరునామా…

Read More
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..

పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..

గడగ్‌ జిల్లా లక్కుండి గ్రామంలో జనవరి 10న ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా బంగారంతో నిండిన రాగి బిందెను 8 ఏళ్ల బాలుడు రిట్టి గుర్తించాడు. దానిని నిధిగా భావించిన కుటుంబసభ్యులు ఆ బంగారాన్ని జిల్లా అధికారులకు అప్పగించారు. అయితే ఆదివారం పురావస్తు శాఖకు చెందిన అధికారులు నిధి దొరికిన చోటుకు వచ్చారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. ఆ నిధిని ప్రభుత్వ ఆస్తి కింద పరిగణించాలా వద్దా అనే సందిగ్ధం నెలకొంది….

Read More
అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ తప్పు చేస్తే మాత్రం డేంజర్!

అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ తప్పు చేస్తే మాత్రం డేంజర్!

శీతాకాలంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తొందరగా జబ్బుల బారినపడుతుంటారు. శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల జీర్ణ సమస్యలు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా అల్లం తీసుకుంటే మంచిది. అల్లంతో ప్రయోజనాలు అల్లంను టీలో మాత్రమే కాకుండా ఇతర ఆహార పదార్థాలకు కూడా జోడించి ఆరోగ్యాన్ని…

Read More

Post Office: కేవలం రూ. 200 కడితే.. రూ. 10 లక్షలు గ్యారెంటీ.. పోస్టాఫీస్ బంపర్ స్కీం..

Post Office: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఒక వరం. రోజుకు రూ. 200 ఆదా చేస్తూ, పదేళ్లలో రూ. 10 లక్షలు సంపాదించవచ్చు. ఈ పథకం 6.7 శాతం వడ్డీని అందిస్తూ, బ్యాంకుల కంటే ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..  పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఆర్థిక భద్రతను అందిస్తూ పదేళ్లలో రూ. 10 లక్షల వరకు…

Read More
Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

MPCA: ఎంపీసీఏ మహిళా క్రికెటర్లకు నెలవారీ పెన్షన్.. పూర్తి వివరాలివే!

మహిళా క్రికెటర్ల కోసం మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం మొదలుపెడుతూ.. మహిళా క్రికెటర్ల సేవలను గుర్తిస్తూ, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎంపీసీఏ అధ్యక్షుడు మహానార్యమన్ సింధియా ప్రతిష్టాత్మకమైన ‘నెలవారీ ప్రోత్సాహక పథకాన్ని’ ప్రకటించారు. ముఖ్యంగా బీసీసీఐ పెన్షన్ పథకానికి అర్హత లేని మాజీ మహిళా క్రికెటర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ వివరాలు(మహిళా క్రికెటర్లకు): అంతర్జాతీయ క్రీడాకారులు: భారత్ తరపున ఆడిన వారికి నెలకు…

Read More