తాజావార్తలు
ప్రయాణికులకు అలర్ట్.. మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే వారికి కొత్త నిబంధన..

ప్రయాణికులకు అలర్ట్.. మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే వారికి కొత్త నిబంధన..

విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రారంభం నేపథ్యంలో గుంటూరు–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ వ్యవస్థలో మార్పులు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా మంగళగిరి సమీపంలోని చినకాకాని జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టారు. ఈ మార్పుల ద్వారా నగర ట్రాఫిక్‌ను తగ్గిస్తూ.. దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు వేగవంతమైన ప్రయాణం కల్పించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. గుంటూరు వైపు నుంచి విజయవాడ లేదా మంగళగిరి చేరాలనుకునే వాహనదారులు నేరుగా ముందుకు వెళ్లే అవకాశం…

Read More
Bigg Boss Srija: బిగ్‌బాస్ హౌస్‌లో నిజంగా జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన దమ్ము శ్రీజ

Bigg Boss Srija: బిగ్‌బాస్ హౌస్‌లో నిజంగా జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన దమ్ము శ్రీజ

బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దమ్ము శ్రీజ ఒకరు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నానికి చెందిన ఆమె సాప్ట్ వేర్ జాబ్ ను వదిలిపెట్టి మరీ బిగ్ బాస్ లోకి వచ్చింది. మొదట అగ్నిపరీక్షలో సత్తా చాటిన ఆమె కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటల్లో శ్రీజ ను చూసి కచ్చితంగా ఫినాలే దాకా వస్తుందనుకున్నారు చాలా మంది. అయితే…

Read More
హైదరాబాద్‌లో చేప ప్రసాదం.. గోదావరిలో చేపలు-రొయ్యల విందు.. జూన్ 8న రెండు ప్రత్యేక కార్యక్రమాలు!

హైదరాబాద్‌లో చేప ప్రసాదం.. గోదావరిలో చేపలు-రొయ్యల విందు.. జూన్ 8న రెండు ప్రత్యేక కార్యక్రమాలు!

ఏలూరు: మృగశిర కార్తె రాకతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది. ఎండ తీవ్రత తగ్గి వర్షాకాలం ఆరంభమయ్యే రోజున చేపలు తినడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక బలమైన సాంప్రదాయం. అయితే, ఈ ఏడాది జూన్ 8న రాబోతున్న మృగశిర కార్తె సందర్భంగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రెండు విభిన్నమైన, అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. హైదరాబాద్‌లో రోగుల కోసం ‘చేప ప్రసాదం’ సిద్ధమవుతుంటే, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేదల ఆకలి తీర్చడం కోసం ‘ఆక్వా…

Read More
ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..

ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రక్తపాతం సృష్టించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంతో పాటు రద్దీగా ఉండే చాందినీ చౌక్ ఆలయం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ ఐఈడీ దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు సమాచారాన్ని సేకరించాయి. ఈ కుట్ర వెనుక ప్రధాన కారణం ప్రతీకారం అని తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పాకిస్థాన్…

Read More
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు ఇవే!

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు ఇవే!

మనీ ప్లాంట్ : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ఫ్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ మొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే చాలా మంది వీటిని ఇంటిలో పెట్టుకుంటారు. అయితే అద్దె ఇంటిలో ఉండే వారు కూడా ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో పెంచుకోవడం వలన ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందంట. ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. లక్కీ వెదరు :…

Read More
Second Screen Viewing: టీవీ చూస్తూ ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా? అయితే మీరు ‘సెకండ్ స్క్రీన్ వీవింగ్’ ఊబిలో ఉన్నట్టే!

Second Screen Viewing: టీవీ చూస్తూ ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా? అయితే మీరు ‘సెకండ్ స్క్రీన్ వీవింగ్’ ఊబిలో ఉన్నట్టే!

ఈ క్రమంలో మనిషి మనిషితో మాట్లాడటం మానేసి, యంత్రాలతో సంభాషిస్తున్నాడు. ముఖ్యంగా ‘సెకండ్ స్క్రీన్ వీవింగ్’ అనే కొత్త అలవాటు మన ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తోంది. ఈ టెక్నాలజీ మాయలో మనం ఎటువైపు వెళ్తున్నామో తెలుసుకుందాం.. టీవీ నుండి సెల్ ఫోన్ వరకు.. టీవీ రావడంతో రేడియో కాలం ముగిసింది. దశాబ్దాల పాటు టీవీ మన జీవితాల్లో కీలక భాగమైపోయింది. అయితే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల రాకతో టీవీ ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు మనిషికి ఏ సమస్య వచ్చినా…

Read More
Hungry: కడుపు నిండా భోజనం చేసినా తీరని ఆకలి.. ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసుకోకుంటే ప్రమాదంలో పడ్డట్టే?

Hungry: కడుపు నిండా భోజనం చేసినా తీరని ఆకలి.. ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసుకోకుంటే ప్రమాదంలో పడ్డట్టే?

చాలామంది కేవలం అలవాటుగానో లేదా సరదాగానో తీసుకుంటారు. కానీ వైద్య శాస్త్రం ప్రకారం, తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేయడం అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. దీనిని ‘పాలిఫాగియా’ అని పిలుస్తారు. ఇది శరీరంలో ఎదురయ్యే కొన్ని మార్పుల వల్ల సంభవిస్తుంది. అసలు ఈ పాలిఫాగియా అంటే ఏంటి? ఈ సమస్య రావడానికి గల కారణాలేంటి? ఇది మనల్ని ఎలాంటి ప్రమాదాల్లోకి నెడుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పాలిఫాగియా అంటే.. పాలిఫాగియా అనేది…

Read More
Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..

Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..

తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి మోహన్‌బాబు, మంచు విష్ణు, పీఆర్వో సతీష్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్‌ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై SFI నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్దమవుతుండగా.. ఇద్దరు విద్యార్థి నేతలను మోహన్‌బాబు యూనివర్శిటీ  బౌన్సర్లు కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది. SFI నేతలు అక్బర్, వినోద్‌ను బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లారని.. మోహన్ బాబు…

Read More
2025లో గోల్డ్‌ ETFలు ఎలాంటి లాభాలు అందించాయి? 2026లో పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?

2025లో గోల్డ్‌ ETFలు ఎలాంటి లాభాలు అందించాయి? 2026లో పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మారుతున్న వడ్డీ రేటు అంచనాల మధ్య పెట్టుబడిదారులు భద్రతకు మొగ్గు చూపడంతో 2025లో బంగారం మంచి రాబడి ఇచ్చింది. దాదాపు 72 శాతం వరకు రాబడిని అందించింది. 18 గోల్డ్ ఇటిఎఫ్‌లు ఉన్నాయి. వాటిలో టాటా గోల్డ్ ఇటిఎఫ్ 2025లో అత్యధికంగా 72.17 శాతం రాబడిని ఇచ్చింది. దాని తర్వాత క్వాంటం గోల్డ్ ఫండ్ ఇటిఎఫ్ అదే కాలంలో 71.27 శాతం రాబడిని ఇచ్చింది. ఈ విభాగంలో అతిపెద్ద ఫండ్,…

Read More
అతను ఎన్నో కష్టాలను చూశాడు.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, సహాయక నటుడిగా ప్రయత్నించి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు

అతను ఎన్నో కష్టాలను చూశాడు.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, సహాయక నటుడిగా ప్రయత్నించి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయాల వెనుక ఎన్నో కష్టాలు, పోరాటాలు దాగి ఉన్నాయని ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినీ ప్రముఖుల జీవితాల్లో ఎదురైన ప్రతికూల పరిస్థితులను, వాటిని అధిగమించిన తీరును వివరిస్తూ, పడిన వారిపై జాలి కాకుండా, పడి లేవాలనే ధైర్యం ఉన్న వారిపై గౌరవం ఉండాలని ఆయన అన్నారు. గోపి మోహన్, కోన వెంకట్ వంటి రచయితలు దర్శకులుగా ప్రయత్నించి వైఫల్యాలు ఎదురైనప్పటికీ, తిరిగి రచయితలుగా,…

Read More