తాజావార్తలు
Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జపాన్ రాజధాని టోక్యోలో పురాతన ఆలయంగా పేరొందిన బౌద్ధ సెన్సో-జి ఆలయాన్ని అల్లు ఫ్యామిలీ దర్శించుకుంది. అలాగే…

Read More
Actress Prema : బాబోయ్.. ఆ హీరోతో సినిమా చేయడం చాలా కష్టం.. ఆ సీన్ లో చచ్చిపోతా అనుకున్నా.. హీరోయిన్ ప్రేమ..

Actress Prema : బాబోయ్.. ఆ హీరోతో సినిమా చేయడం చాలా కష్టం.. ఆ సీన్ లో చచ్చిపోతా అనుకున్నా.. హీరోయిన్ ప్రేమ..

2000వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ ప్రేమ. కన్నడ తెలుగు భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యలో తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి వెల్లడించింది. ముఖ్యంగా కన్నడ హీరో ఉపేంద్రతో సినిమాలు చేయడం గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఉపేంద్ర సినిమాలో తనకు లభించిన పాత్ర ఎంతో కష్టమైనదని, ఎంతో వైవిధ్యమైనదని ప్రేమ తెలిపారు. ఆ సినిమాలో రవీనా…

Read More
పల్లే నుంచి పర్యాటకం వైపు.. హైదరాబాద్‌‌ను చుట్టేయనున్న ఆదివాసీలు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్..

పల్లే నుంచి పర్యాటకం వైపు.. హైదరాబాద్‌‌ను చుట్టేయనున్న ఆదివాసీలు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్..

గతంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీని మంత్రి జూపల్లి నిలబెట్టుకున్నారు. సుమారు 200 మంది ఆదీవాసులను ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ పేరుతో హైదరాబాద్‌ సందర్శనకు తీసుకెళ్లారు. అయితే గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ పేరుతో ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా…

Read More
ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

ఇండియాలో ChatGPT ఇమేజెస్‌ 2.0 వినియోగం వేగంగా పెరుగుతోందని ఓపెన్‌ AI విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. ప్రారంభించిన కేవలం ఒక వారంలోనే ఈ కొత్త AI ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. ఇది AI టూల్స్ పట్ల భారత వినియోగదారుల వేగవంతమైన స్వీకరణను సూచిస్తోంది. ఈ అప్‌డేట్ కేవలం సాధారణ మెరుగుదల మాత్రమే కాకుండా, టెక్స్ట్ ప్రాంప్ట్‌లను మెరుగ్గా అర్థం చేసుకోవడం, బహుభాషా ఇన్‌పుట్‌లను సులభంగా…

Read More
Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

నమ్మకాలు సమాజంలో భాగంగా ఉంటూ, కొందరి అనుభవాల నుంచి పుట్టి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. తలలో సుడులు ఉండడం, రెండు కనుబొమ్మలు కలిసి ఉండడం వంటి కొన్ని శారీరక లక్షణాలపై అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. రెండు కనుబొమ్మలు కలిసి ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని కొందరు పెద్దలు చెబుతుండగా, మరికొందరు వారికి అసలు పెళ్లి కాదని అంటారు. ఈ వాదనల్లో ఎంత నిజముందో ఎవరికి తెలియదు. ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే…..

Read More

శివుడి మూడో కన్ను మిస్టరీ.. పార్వతీ దేవి కళ్లు మూసిప్పుడు సృష్టిలో ఏం జరిగింది..?

హిందూ సనాతన ధర్మంలో లయకారకుడైన పరమశివుడి స్వరూపం అత్యంత విశిష్టమైనది. ఆయన రూపంలో ప్రతి అంశానికీ ఒక లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. ముఖ్యంగా మహాదేవుని నుదుటిపై ఉండే మూడవ కన్ను భౌతిక నేత్రాలకు పూర్తి భిన్నమైనది. సమస్త జీవుల మాదిరిగా బాహ్య ప్రపంచాన్ని చూసేందుకు రెండు కళ్లు ఉంటే, భౌతిక ప్రపంచానికి అతీతమైన సత్యాన్ని, అంతరంగాన్ని వీక్షించడానికి ఆయనకు మూడో కన్ను ఉంది. దీనినే జ్ఞాన నేత్రం అని పిలుస్తారు. కాలానికి అతీతమైన గతం, వర్తమానం,…

Read More

సినిమాల్లో అక్క తోపు.. చెల్లి మిడిల్ డ్రాపు..! 5 సినిమాలతోనే మాయమైపోయింది

చిత్రపరిశ్రమలో చాలా మంది నటవారసులు ఎంట్రీ ఇచ్చారు. చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల కొడుకులు, కూతుర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. అలాగే కొంతమంది హీరోల బందువులు, హీరోయిన్స్ సిస్టర్స్ కూడా సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాగే ఓ అందాల భామ చెల్లి కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అక్క అంత క్రేజ్ తెచుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసిన లాభం లేకుండాపోయింది. దాంతో ఆఫర్స్ లేక సినిమాలకు గుడ్ బై…

Read More
Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

గ్యాస్‌ కొరత.. బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు.. జనం గగ్గోలు.. ఎక్కడంటే

ఒంగోలులోని పూర్ణిమా ఇండేన్‌ గ్యాస్‌ ఎజెన్సీ ఎదుట వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఒకవైపు ప్రభుత్వం గ్యాస్‌ కొరత లేదని చెబుతుంటే మరోవైపు గ్యాస్‌ ఏజెన్సీలు నో స్టాక్‌ బోర్డులు పెట్టి వినియోగదారులను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నారా, లేక బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారా.. అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ బుక్‌ చేసి నెల రోజులవుతున్నా సరఫరా చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒంగోలులోని…

Read More
Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!

నాటి నుంచి కూడా పూరి జగన్నాథ ఆలయంలో మహా వైభవంగా నిత్యనైవేద్యాలు సమర్పించేవారు. అక్కడి ఆచార ప్రకారం జగన్నాథుడు కి ప్రతిరోజూ 56 రకాల భోగాలు సమర్పించబడతాయి. ఈ విశేషాన్ని చూసే ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆమెకు స్వామివారిపై అమితమైన భక్తి, ప్రేమ. ఆమె ప్రతిరోజూ ఆలయానికి వచ్చి, స్వామివారికి సమర్పించే నైవేద్యాలను చూసేది. ఒక రోజు ఆమె మనసులో ఒక ఆలోచన కలిగింది.. “ఇన్ని రకాల వంటకాలు తింటున్న స్వామివారికి ఎక్కడ కడుపు నొప్పి…

Read More
జగన్నాథ రథయాత్రలో బంగారు చీపురు ప్రత్యేకత ఏంటి? ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఇదే!

జగన్నాథ రథయాత్రలో బంగారు చీపురు ప్రత్యేకత ఏంటి? ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఇదే!

ఒడిశాలోని పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో ప్రతి ఏడాది జరిగే ‘జగన్నాథ రథయాత్ర’ ప్రపంచ ప్రసిద్ధి చెందిన హిందూ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ ఏడాది జూలై 16న రథయాత్ర వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జగన్నాథ స్వామి, అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రా దేవితో కలిసి మహా రథాలపై ఆలయం నుంచి బయలుదేరి గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఈ దివ్య యాత్రను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, రథాల తాళ్లు లాగి స్వామివారికి సేవ చేసే భాగ్యం…

Read More